నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్రదాత యంబ పోతలయ్య

విశాలాంధ్ర ధర్మవరం : నేత్రదానముతో మరో ఇద్దరి జీవితాల్లో పట్టణమునకు చెందిన ఎంబాపోతులయ్య (85) వెలుగులు నింపి నేత్రదాత అయ్యారని యువర్స్ ఫౌండేషన్ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యంబా పోతలయ్య మరణించగా వారి కుటుంబ సభ్యులను నేత్రదానంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అనంతరం అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర ,డాక్టర్ బివి సుబ్బారావు కంటి కార్నియా సేకరించడం జరిగింది అని తెలిపారు….

Read More

మొహరం వేడుకల్లో పచ్చని చెట్లు నరకకండి

– పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పిలుపువిశాలాంధ్ర ధర్మవరం ;​ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా.మొహరం (పీర్ల పండుగ) వేడుకల సంబరాల్లో భాగంగా పచ్చని చెట్లను నరకడం సరికాదని, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రముఖ పర్యావరణవేత్త, రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. అనంతరం వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పండుగ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.పండుగ సంప్రదాయాల పేరుతో ఎదిగిన…

Read More

క్రాప్ లోన్ రెన్యువల్ పరంగా ఇబ్బంది లేకుండా ఇవ్వండి..

ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం /ముదిగుబ్బ;; నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో గల రైతులకు క్రాఫ్ లోన్ రెన్యువల్ పరంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెన్యువల్ చేయాలని ముదుగుబ్బా సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కెనరా బ్యాంక్ మేనేజర్ తో చర్చలు జరిపి అనంతరం వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సిపిఐ పార్టీ నాయకులు, పలువురు రైతులు ఆ బ్యాంకు మేనేజర్ ను కలిసిపంట రుణాల రెన్యువల్…

Read More

పట్టుదలకు ఫలితం.. ఏటీబీపీఎల్‌లో రూ.80 వేల ధర పలికిన జగన్మోహన్ రెడ్డి..

నార్పల యువ క్రికెటర్ జగన్మోహన్ రెడ్డికి భారీ గుర్తింపు.. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- ఏటీబీపీఎల్ వేలంలో రూ.80 వేల ధర పలికిన కాకినాడ రాయల్ ఛాలెంజర్స్ నార్పల మండలానికి చెందిన యువ క్రికెటర్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ (ఏటీబీపీఎల్) ఆటగాళ్ల వేలంలో విశేష గుర్తింపు పొందారు. తాజాగా నిర్వహించిన వేలంలో కాకినాడ రాయల్ ఛాలెంజర్స్ ఆయనను రూ.80 వేల ధరకు తమ జట్టులోకి ఎంపిక చేసింది.చిన్నప్పటి నుంచే…

Read More

మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు: సీఎం రేవంత్ రెడ్డి

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలుకాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణమధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర అని, ఆ పార్టీ సీట్ల దొంగతనానికి పాల్పడిందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని రేవంత్…

Read More

ప్రభుత్వ సేవలన్నీ ఒకే యాప్‌లో.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రజలకు మరింత సులభంగా చేరువ చేసేందుకు ఒక ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఃమన మిత్రః వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌కు కొనసాగింపుగా, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే సేవలు పొందేలా ఈ యాప్‌ను రూపొందించాలని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో నిన్న రియల్-టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్), ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా…

Read More

ప్రపంచంలోని 16 అందమైన హోటళ్లలో భారత్‌కు స్థానం.. మెరిసిన ఒబెరాయ్ రాజ్‌గఢ్ ప్యాలెస్!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ హోటళ్లను ఇప్పుడు కేవలం విలాసవంతమైన సౌకర్యాల ఆధారంగా మాత్రమే అంచనా వేయడం లేదు. వాటి నిర్మాణ శైలి, ప్రత్యేకమైన డిజైన్, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే విధానం, చారిత్రక వారసత్వం, పర్యావరణ పరిరక్షణకు అందిస్తున్న ప్రాధాన్యం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తించి ప్రతి ఏడాది ప్రపంచంలోని అందమైన హోటళ్లను ఎంపిక చేసే ప్రఖ్యాత ప్రిక్స్ వెర్సైల్స్ సంస్థ తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించిన అత్యుత్తమ 16 హోటళ్ల…

Read More

తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ తాజాగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది.రాబోయే మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, జూన్ 10న వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే…

Read More

ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు.. తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం

దిగ్గజ చలనచిత్ర దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు, ఆయన స్థాయికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. భారతీరాజాకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలకాలంటూ తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (టీఎఫ్ఏపీఏ) చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంతకుముందు టీఎఫ్ఏపీఏ ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తి చేస్తూ, తమ వ్యవస్థాపకుడైన…

Read More

దర్శకుడు ‘భారతీరాజా’ కన్నుమూత

సీఎం విజయ్, సినీ ప్రముఖుల నివాళిచెన్నై: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. 1941 జులై 17న జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు. ‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు…

Read More