పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించండి..

ఎంఈఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; మే 25వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత శాతమును సాధించాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 నిమిషముల వరకు నిర్వహిస్తామని తెలిపారు. మీ 25న ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు (గ్రూప్…

Read More

ఇసుక వేస్తే రాలనంత జనం.. మందపల్లి శనీశ్వర క్షేత్రంలో ఉద్రిక్తత.. ఆలయం మూసివేత..! Shani Jayanti Mandapalli temple crowd | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 16, 2026 6:43 PM IST మందపల్లిలో మూసేసిన శనేశ్వర స్వామి ఆలయం.. దర్శనం చేసుకునే వెళ్తామంటున్న భక్తులు + News18 శనీశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన పర్వదినంగా భావించే శని జయంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని మందపల్లి మందేశ్వర స్వామి దివ్య క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. సాధారణ రోజుల్లో ప్రశాంతంగా కనిపించే ఈ ఆలయ ప్రాంగణం, శని జయంతి రోజున మాత్రం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడింది….

Read More

ఉచిత షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం..

శ్రీ సత్య సాయి జిల్లా షూటింగ్ బాల్స్ అసోసియేషన్విశాలాంధ్ర ధర్మవరం;;గత 2 సంవత్సరాల నుండి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం నందు పట్టణంలోనే ఏకైక షూటింగ్ బాల్స్ సమ్మర్ క్యాంపు,రెగ్యులర్ ప్రాక్టీస్, నిర్వహించినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి ఎంతోమంది క్రీడాకారులను జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చు దిద్దుటకు నిరంతరం కృషి చేస్తున్న సత్యసాయి జిల్లా అసోసియేషన్ సెక్రటరీ జింక ఉదయ్ కిరణ్, స్థానిక అసోసియేషన్…

Read More

Tirumala: భగ్గుమన్న తిరుమల.. వైసీపీ, టీడీపీ మహిళా శ్రేణుల నిరసనలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 16, 2026 11:26 AM IST Tirumala: ఆధ్యాత్మి్క నగరం తిరుమలలో ఇలాంటి ఆందోళనలు జరగడం, రాజకీయ వాతావరణం వేడెక్కడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రతీకాత్మక చిత్రం తిరుమలలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ, టీడీపీ మహిళా కార్యకర్తలు నిరసనలకు దిగడంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ గంజాయిని ప్రోత్సహిస్తోందనీ.. భానూ అనే వ్యక్తి 6 కేజీల గంజాయితో పట్టుబడ్డాడనీ.. ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి అడ్డాగా మార్చుతున్నారని వైసీపీ మహిళా కార్యకర్తలు ఆరోపిస్తూ నిరసన తెలిపారు….

Read More

బ్రూణ హత్యలు నిరోధానికి ముప్పేట దాడి తప్పనిసరి…..

జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ. ….విశాలాంధ్ర అనంతపురం టౌన్ : కడుపులో ఆడబిడ్డ అని తెలిసినంతనే అబార్షన్ పేరుతో చిదిమి వేయడం నిర్మూలించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమానితులపై నిఘా ఉంచాలని పెంచాలని జిల్లా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ కమిటీ తీర్మానించింది. జిల్లా ఇన్చార్జ్ డిఎంహెచ్ఓ సి. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీ సమావేశం జిల్లావైద్యాధికారికార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా వైద్య అధికారి మాట్లాడుతూ లింగ నిర్ధారణ జరగకుండా తీసుకుంటున్న…

Read More

Monsoon Rain: నైరుతీ రుతుపవనాల్ని ఎలా కనిపెడతారు? కంటికి కనిపించని గాలుల్ని ఎలా గుర్తిస్తారు?

Monsoon Rain: మన ఇంటికి రోజులో చాలాసార్లు గాలి వస్తూ ఉంటుంది. ఆ గాలిలో రకాలను మనం గుర్తించలేం. ఎందుకంటే గాలి కంటికి కనిపించదు. మరి భారత వాతావరణ శాఖ నైరుతీ రుతుపవనాల్ని ఎలా కనిపెడుతోంది? వాటి రాకను ఎలా గుర్తిస్తోందో, ఎలా ట్రాక్ చేస్తోందో తెలుసుకుందాం. Source link

Read More

ఏఐఎస్బి రాష్ట్ర విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు జయప్రదం చేయండి

ఏఐఎస్బి కార్యదర్శి పోతులయ్య విశాలాంధ్ర ధర్మవరం; మే నెల 17, 18, 19 వ తేదీలలో తణుకులో నిర్వహించే ఏఐఎస్బి రాష్ట్ర విద్య వైజ్ఞానిక శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐఎస్బి రాష్ట్ర కార్యదర్శి పోతలయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్పందన హాస్పిటల్ ఆవరణములో డాక్టర్ బషీర్ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సంక్షేమ హాస్టల విద్యార్థులకు కాస్మోటిక్, మెస్…

Read More

CM Chandrababu | పిల్లల్ని కనేవారికి సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు జనాభా పెంపు మరియు కుటుంబాల సంక్షేమాన్ని ప్రోత్సహించేలా కీలక ప్రకటన చేశారు. కొత్త పథకం కింద మూడో పు రూ.30,000, నాలుగో బిడ్డ పుడితే రూ.40,000 ఆర్థిక సహాయం అందజేస్తుంది.“పిల్లలు భారం కాదు.. పిల్లలే సంపద” అని పేర్కొంటూ, కుటుంబ వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. Source link

Read More

నైరుతి రుతుపవనాల ఎంట్రీకి టైమ్ ఫిక్స్.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ గుడ్‌న్యూస్

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపింది.ప్రస్తుతం తీవ్రమైన వేసవి ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు త్వరలో ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికి ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. దేశ వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే రానున్నాయని ఐఎండీ పేర్కొనడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సాధారణంగా ప్రతి సంవత్సరం…

Read More

Tirumala Temple: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. అప్పటి నుంచి వీఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు! |

Last Updated:May 16, 2026 1:48 PM IST Tirumala Temple: తిరుమలలో భారీ భక్తుల రద్దీ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోగా శిలాతోరణం వరకు క్యూలు, టీటీడీ అన్నప్రసాదం, నీరు, ఉచిత బస్సులు పెంచి, విఐపి బ్రేక్ దర్శనాలు జులై 15 వరకు రద్దు + News18 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ వస్తుంది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి ఔటర్ రింగ్ రోడ్డులోని శిలా తోరణం వరకు క్యూ లైన్…

Read More