పీఓకేలో కూలినసైనిక హెలికాప్టర్

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని ముజఫరాబాద్‌లో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. 21 మంది సిబ్బంది మరణించారు. హెలికాప్టర్ బయల్దేరే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. పాక్ ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. హెలికాప్టర్ కూలడంపై పాక్ సైన్యాధికారి అసీమ్ మునీర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు….

Read More

దర్శక దిగ్గజం భారతీరాజా కన్నుమూత – Visalaandhra

చెన్నై : ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీ రాజా (85) కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 2025 మార్చిలో భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీ రాజా కేవలం 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ విషాదాన్ని భారతీరాజా తట్టుకోలేకపోయారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతుంటారు. గత ఏడాది డిసెంబరులో శ్వాసకోశ సంబంధిత సమస్యల కారణంగా భారతీరాజాను చెన్నైలోని ఓ…

Read More

మళ్లీ యుద్ధం

అమెరికా వైమానిక దాడులుగల్ఫ్‌లోని లక్ష్యాలపై ఇరాన్ గురి తెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలైంది. శాంతి ఒప్పందం కోసం ఇప్పటివరకు జరిగిన ప్రయత్నాలన్నీ నీరుగారే విధంగా అమెరికా, ఇరాన్ మధ్య బుధవారం భీకర పోరు సాగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఒమర్ తీరం వెంబడి హోర్మూజ్ జల సంధి వద్ద ఆ దేశ సైతం దాడులకు పాల్పడింది. అమెరికా యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించడంతో దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, ఖేష్మ్ ద్వీపం,…

Read More

పెరూ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ – Visalaandhra

వామపక్ష అభ్యర్థి సాంచెజ్ ఆధిక్యత లిమా: పెరూ అధ్యక్ష ఎన్నికలు కన్జర్వేటివ్ అభ్యర్థి ఫుజిమోరి, వామపక్ష అభ్యర్థి సాంచెజ్‌కు మధ్య హోరాహోరీగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా ఈ ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే 96.27 శాతం ఓట్లT లెక్కించగా, వామపక్ష నేత సాంచెజ్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. సాంచెజ్‌కు 50.10 శాతం ఓట్లు రాగా ఫుజిమోరికి 49.90 శాతం పోలయ్యాయి. సాంచెజ్‌కు గ్రామీణ ప్రాంతంలో ఆధిక్యత లభించింది. ఈ మేరకు పెరూ ఎన్నికల యంత్రాంగం…

Read More

ఉరికొయ్యలు!

ఇరాన్అమెరికా ఉద్రిక్తతతో తలెత్తిన పశ్చిమాసియా సంక్షోభం వంటి అంతర్జాతీయ కారణాల వల్ల ఇంధనం, ముడిచమురు ధరలు పెరగడంతో దేశీయంగా మోదీ ప్రభుత్వం ప్రజలను, వ్యవస్థలను పొదుపు చర్యలు పాటించాలని కోరుతోంది. అయితే, ఈ పొదుపు చర్యల ప్రభావం దేశ వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది. వ్యవసాయ సంక్షోభానికి దారితీసే కారణాలు చాలా ఉన్నాయి. రైతులు bదుర్కొంటున్న సవాళ్లు ఒకే రకమైనవి కావు. అవి పెట్టుబడి నుండి మార్కెటిం>ù వరకు గొలుసుకట్టులా ముడిపడి ఉన్నాయి. అందులో…

Read More

కార్మికులు-రైతుల ఉమ్మడి పోరు

డా॥ జ్ఞాన్ పాఠక్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు కార్మిక, రైతు, ప్రజావ్యతిరేకంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని కార్మికులు, రైతులు తమ ఉమ్మడి పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 2026 జూలై 29న న్యూదిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించనున్న జాతీయ కార్మిక-రైతు మహాసభలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక (సీటీయూ) సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) మే 30న ఈ మహాసభను ప్రకటించాయి. అనంతరం…

Read More

చెట్లు నాటి ప్రకృతిని చల్లబరచాలి – Visalaandhra

అజిజ్ పాషా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న అంశాలలో వాతావరణ మార్పు కీలకమైనది. వాతావరణ పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికలను సామాన్య ప్రజలు పట్టించుకోవడం లేదు . భారతదేశంలో ప్రస్తుతం కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో తీవ్ర వడగాలులు, వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో విధ్వంసకర వరదలు తరచు సంభవిస్తున్నాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలు ప్రజల జీవనోపాధిని, వ్యవసాయాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.వాతావరణ మార్పులకు ప్రధాన కారణాలు : అంటార్కిటికా, గ్రీన్‌ల్యాండ్‌తో…

Read More

పుష్కరకాల హిందుత్వ విషం – Visalaandhra

లోకాన్ని ఉద్ధరిస్తున్నామని భ్రమపడే వారు నిజానికి తాము లోకాన్ని నాశనం చేస్తున్నారని గ్రహించరు. ప్రధానమంత్రి మోదీ అలాంటి వారే. ఆయన 12 ఏళ్ల ఏలుబడిని బేరీజు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోదీ వాగాడంబరం విపరీతమైంది. 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన ఎన్ని వాగ్దానాలు చేశారో లెక్కే లేదు. ఈ వాగ్దానాలను నెరవేర్చడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఆయన సాధించారంటున్న విజయాలన్నీ మీడియాలో ప్రకటనలకే పరిమితమయ్యాయి. మీడియాలో వచ్చిన ఈ ప్రకటనలన్నింటికీ భారీ స్థాయిలో ప్రజాధనం వెచ్చించారు….

Read More

డి.రాజాతో విజయ్ భేటీ – Visalaandhra

న్యూదిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత సి.జోసెఫ్ విజయ్ బుధవారం సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాను మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూదిల్లీలోని సీపీఐ కేంద్ర కార్యాలయం అజయ్ భవన్‌ను ఆయన సందర్శించారు. సీపీఐ కార్యదర్శులు రామకృష్ణ పాండా, పల్లబ్ సేన్ గుప్తాతో పాటు జాతీయ నాయకుడు కె.నారాయణ ఈ భేటీలో పాల్గొన్నారు. అజయ్ భవన్‌లో విజయ్‌కు డి.రాజా తదితరులు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై నాయకులు చర్చించారు. Source link

Read More

గూగూడు దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పదవికి నియామకం..

నాయకులకు వనజాక్షి కృతజ్ఞతలు.. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ) : గూగూడు గ్రామంలోని శ్రీ కుళ్ళాయిస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్‌గా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్‌కు పొన్నతోట వనజాక్షి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి దేవస్థానం అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యే అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు.అలాగే రాష్ట్ర తెలుగు దేశం…

Read More