క్యాన్సర్ రోగులకు షాక్.. రెండు కీలక మందుల ధరలు 50% పెంపు

దేశంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రెండు కీలక ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది.క్యాన్సర్ రోగులకు అత్యవసరంగా వినియోగించే కార్బోప్లాటిన్ ,సిస్‌ప్లాటిన్ మందుల గరిష్ఠ ధరలను 50శాతం మేర పెంచేందుకు భారత జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.మార్కెట్లో ఈ మందుల కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.ధరల పెంపునకు కారణాలివే..ఈ మందుల తయారీకి అవసరమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రిడియెంట్స్(API)ధరలు భారీగా పెరగడం,ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం,విదేశీ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు…

Read More

తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా… ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వంచించిందంటూ రాష్ట్రవ్యాప్తంగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట వైసీపీ హైకమాండ్ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. Source link

Read More

ఈశాన్యంలో సాయుధ బలగాల చట్టం తొలగిస్తాం: అమిత్‌ షా

దిల్లీ: ఈశాన్యంలో ఒకట్రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన ప్రాంతం మొత్తం నుంచి వచ్చే ఏడాది సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ప్రకటించారు. అస్సాం, నాగాల్యాండ్‌ సరిహద్దు ప్రాంతాల్లో ఖనిజ, చమురు కార్యకలాపాలను సులభతరం చేసే త్రైపాక్షిక అవగాహన ఒప్పందంపై సంతకాలు ముగిసిన అనంతరం అమిత్‌ షా మీడియాతో మాట్లాడారు. సాయుధ బలగాల చట్టం అమలులో ఉన్న ప్రాంతాలు తగ్గిపోవడం శాంతి పరిఢవిల్లుతోందనడానికి నిదర్శనమని అన్నారు. తాజాగా…

Read More

తప్పిపోయిన కేరళ యువకుడిని బంధువులకు అప్పగించిన అనకాపల్లి టౌన్ పోలీసులు

విశాలాంధ్ర_ అనకాపల్లి : కేరళ రాష్ట్రానికి చెందిన తప్పిపోయిన యువకుడును క్షేమంగా అతని బంధువులకు అప్పగించినట్లు పట్టణ సిఐ జి. ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈనెల 9నతుమ్మపాల గ్రామం, వాటర్ వర్క్స్ దగ్గరలో ఉన్న శారదా నది నందు ఒక గుర్తు తెలియని యువకుడు నీటిలో మునిగిపోతుండగా గమనించిన స్థానిక ప్రజలు అతడిని శారద నది నుండి బయటకు తీసి రక్షించి పోలీసులకు అప్పగించారని తెలిపారు. ఆ యువకుడితో అనువాదకుల సహాయంతో మాట్లాడి అతని వివరాలను సేకరించామని…

Read More

కాల్‌మనీ బాధిత కుటుంబానికి అండగా మంత్రి సత్యకుమార్ యాదవ్అండగా ఉంటారు..

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు వెల్లడి విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలో కాల్‌మనీ వేధింపులకు గురై దాడికి గురైన బాధితుడు బుర్రా హరికృష్ణ కుటుంబాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం దాడి జరిగిన విషయాలను వారు తెలుసుకున్నారు.అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన ఘటనపై పూర్తి వివరాలు అడిగి…

Read More

అధిక వడ్డీ వ్యాపారస్తుల దౌర్జన్యాలను అరికట్టాలి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ,ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి పోలా లక్ష్మీనారాయణవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణం లోని కేశవ నగర్ లో సైకిల్ షాపు గాలి మిషన్ ద్వారా ఉపాధి పొందుతున్న హరికృష్ణ అనే అతనిపై అధిక వడ్డీ వ్యాపారస్తులు దాడి చేయడాన్ని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి పోలా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దాడి విషయాన్ని పూర్తిగా…

Read More

వృద్ధులకు అందని బియ్యం, మూడు రోజులకే మూతపడుతున్న చౌక ధాన్యపు డిపోలు

రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య చైర్మన్, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్జి. సురేష్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం; నేడు వృద్ధులకు బియ్యము అందడం లేదని మూడు రోజులకే చౌక ధాన్యపు డిపోలు మూతపడుతున్నాయని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య చైర్మన్, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ జి. సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని వినియోగదారుల సమాచార కేంద్రం నందు తంబి చిన్నప్ప అధ్యక్షతన ఏర్పాటుచేసిన వాటికి ముఖ్యఅతిథిగా సురేష్ కుమార్ రావడం జరిగింది. ఈ సందర్భంగా…

Read More

హాకీ క్రీడలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లకు ఆహ్వానం..

ఏపీ హాకీ ఉపాధ్యక్షులు బి సూర్యప్రకాష్ విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 75 సంవత్సరాలు వజ్రోత్సవ వేడుక సందర్బంగా, హాకి ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సీనియర్ మెన్ ఛాంపియన్ షిప్ -2026 పోటీలు జరగనున్నాయి అని, ఇందుకుగాను ఏపీ హాకీ ఉపాధ్యక్షులు సూర్య ప్రకాష్, జిల్లా హాకీ ఉపాధ్యక్షులు గౌరీ ప్రసాద్, సత్యసాయి జిల్లా ట్రెజరర్ అంజన్న, జిల్లాక్రీడల అభివృద్ధి అధికారి కిషోర్, హాకీ కోచ్ హుస్సేన్…

Read More

నేత్ర దానం.. ఇద్దరికి కంటిచూపు… – Visalaandhra

రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం:: మనిషి చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడేవి, దానం చేసే దానికి అర్హమైనవి రెండు కళ్ళు మాత్రమే నని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్. సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచానేత్ర దాన దినోత్సవం పై ప్రజలకు పలు సూచనలను తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చనిపోయిన తర్వాత కళ్ళను దానం చేస్తే, ఆ రెండు కళ్ళను నల్ల గుడ్డుపై…

Read More

వాలిపోతున్న విద్యుత్ స్తంభాలు… కిందకు వేలాడుతున్న తీగలు…

విశాలాంధ్ర – కనేకల్: కనేకల్ పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం నుంచి ఉడేగోళం గ్రామం వరకు ఉన్న విద్యుత్ లైన్ల పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్గమధ్యంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకు వాలిపోతుండగా, భారీ విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు సడలిపోవడంతో నేలకు అత్యంత సమీపంగా కనిపిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గాలివానలు, ఈదురుగాలులకు తీగలు…

Read More