Weather Report: జోరుగా నైరుతీ.. అక్కడ భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణ వాతావరణ రిపోర్ట్ |

భారత వాతావరణ శాఖ (IMD) తాజా అంచనాల ప్రకారం.. మే 20, 21 తేదీల్లో తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, యానాంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అలాగే.. మే 19న రాయలసీమ, తీర ప్రాంత ఏపీ, యానాంలో తేలికపాటి వర్షాలు, ఉరుములు, మెరుపులు వస్తాయని IMD చెప్పింది. మత్స్యకారులు.. మే 18 నుంచి 22 వరకూ బంగాళాఖాతంలో…

Read More

Tirumala: చరిత్ర సృష్టించిన టీటీడీ.. శేషాచల అడవుల్లో 89.40 శాతం పచ్చదనంతో సరికొత్త రికార్డు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కార్బన్ నిల్వల రక్షణ – నాలుగు ఫారెస్ట్ రేంజ్‌లు ఆంధ్రప్రభ కథనం ప్రకారం.. తూర్పు కనుమల పరిధిలోని టీటీడీ అటవీ విభాగం మొత్తం 2,719 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉండగా, అందులో దాదాపు 2,431 హెక్టార్లలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. ఇవి భారీగా కార్బన్ నిల్వలను (Carbon Sinks) పట్టి ఉంచుతూ, వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవస్థను డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (DCF) పర్యవేక్షణలో తిరుమలలో రెండు,…

Read More

దొంగనోట్ల ముఠాతో చేతులు కలిపిన పోలీసులు.. చిత్తూరులో సంచలనం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 17, 2026 11:27 PM IST చిత్తూరులో దొంగనోట్ల ముఠా కలకలం, ఏఎస్ఐ Lokanatham, హెడ్ కానిస్టేబుల్ Ravi సహా ఐదుగురు అరెస్ట్, రూ.10 లక్షల దోపిడీ, మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది News18 చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన దొంగనోట్ల ముఠా వ్యవహారం సంచలనంగా మారింది. అమాయక వ్యాపారులను భారీ లాభాల పేరుతో వలలో వేసుకుని.. చివరకు పోలీసులమంటూ బెదిరించి రూ.10 లక్షల అసలు నగదును బలవంతంగా దోచుకెళ్లిన ఘటన జిల్లాలో తీవ్ర…

Read More

భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి.. కాణిపాకం ఆలయంలో నూతన టెక్నాలజీపై మంత్రి ప్రశంసలు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 17, 2026 9:41 PM IST కాణిపాకం Varasiddhi Vinayaka Templeలో భక్తుల రద్దీ, మంత్రి Vangalapudi Anitha కుటుంబంతో దర్శనం, సౌకర్యాలు భద్రతపై సంతృప్తి, అధికారులు పోలీసులను ఆమె ప్రశంసించారు + News18 చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం Kanipakam Varasiddhi Vinayaka Temple భక్తజన సందోహంతో కళకళలాడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి Vangalapudi Anitha కుటుంబ సమేతంగా స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు….

Read More

శేషాచల అరణ్యాల పరిరక్షణలో టీటీడీ రికార్డు.. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఫారెస్ట్ విభాగం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత శ్రేణుల్లో టీటీడీ పరిధిలో మొత్తం 2719 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉండగా, తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 89.40 శాతం మేర అటవీ ప్రాంతం నమోదవడం విశేషం. సుమారు 2431 హెక్టార్లలో సుసంపన్నమైన అటవీ విస్తీర్ణం కొనసాగుతుండటం టీటీడీ అటవీ పరిరక్షణ చర్యలకు నిదర్శనంగా నిలుస్తోంది. కార్బన్ నిల్వలు, వాతావరణ నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో ఈ అరణ్యాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డిప్యూటీ…

Read More

నష్టపోయిన చీని తోటల రైతులను వెంటనే ఆదుకోవాలి ..సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి, ఈశ్వరయ్య

విశాలాంధ్ర-శింగనమల: సిపిఐ, రైతు సంఘం ల అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం పాపినేపాల్యం గ్రామంలో అడుగంటి ఎండిపోయిన చీని రైతు పొలాలను నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ పంట పరిశీలన కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని, పండ్ల తోటలకు రక్షణ నిధులు అందిస్తామని, చీని-టమోటా పండ్ల రసాల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం…

Read More

Pawan Kalyan fan: మెగాస్టార్ చిరంజీవి కోసం పెళ్లి త్యాగం.. పవన్ కళ్యాణ్ ని చూడాలని ప్రాణాలు విడిచాడు.. తుని జనసైనికుడు కథ వింటే కన్నీళ్లు ఆగవు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 17, 2026 7:25 PM IST పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి చూడాలన్న కోరిక తీరకుండానే జనసేన నేత ఠాగూర్ కన్నుమూత, కాకినాడ జీజీహెచ్‌లో మృతి, కొలిమేరు గ్రామంలో అంత్యక్రియలు, గ్రామం శోకసంద్రం News18 నన్ను ఒక్కసారి పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లండి.. ఆయనను చూసి చనిపోతా.. అని కన్నీటి కళ్లతో కుటుంబ సభ్యులను వేడుకున్న ఆ అభిమాని గుండె.. చివరకు ఆ కోరిక తీరకుండానే ఆగిపోయింది. డిప్యూటీ సీఎం Pawan Kalyan కోసం ప్రాణం…

Read More

సిపిఐ సోషల్ మీడియా అభివృద్ధికి10.000 విరాళం.

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సోషల్ మీడియా అభివృద్ధికి రాష్ట్ర కన్వీనర్ సాయికుమార్ కి లాప్టాప్ కొనడానికి సత్యవేడు సిపిఐ పార్టీ నియోజకవర్గ కమిటీ పదివేల రూపాయలు విరాళంగా విశాలాంధ్ర జనరల్ మేనేజర్ పి. హరినాథ్ రెడ్డి గారి కి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి పి మురళి సత్యవేడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి ఆంబాకం చిన్నిరాజ్. ఏఐటీయూసీ సత్యవేడు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు అన్నా దురై, చంద్ర.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా…

Read More

ఎండిపోతున్న చెరువులకు ఊపిరి.. భారీ స్థాయిలో పూడిక తొలగింపు పనులు..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 17, 2026 8:03 PM IST చిత్తూరు జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు Sumit Kumar నేతృత్వంలో 1500 పనులు, ప్రతి మూడు చెరువులకు టెక్నికల్ అసిస్టెంట్, రాష్ట్రవ్యాప్తంగా జలధార ప్రాజెక్టు వేగవంతం, నీటి సంరక్షణపై దృష్టి News18 చిత్తూరు జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు భారీ స్థాయిలో చర్యలు చేపడుతున్నామని, ప్రతి మూడు చెరువులకు ఒక టెక్నికల్ అసిస్టెంట్‌ను ప్రత్యేకంగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ Sumit Kumar వెల్లడించారు. ఫీడర్ కాలువల్లో పూడిక తొలగింపు, చెరువులను…

Read More

అరసం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 83 వ వార్షికోత్సవం సందర్భంగా 20 వ రాష్ట్ర సభలు స్థానిక బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవనంలో ఈ నెల 23, 24 తేదీలలో నిర్వహించనున్నట్లు అరసం సభలు ఆహ్వాన సంఘం అధ్యక్షుడు సాకం నాగరాజ తెలిపారు. ఈ సందర్భంగా అరసం సభలకు సంబంధించిన కరపత్రాలు ఆహ్వాన పత్రికలను బైరాగిపట్టెడలోని ఎస్టీయూ భవన్ గ్రంథాలంలో ఆదివారం ఉదయం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు ఎన్. విశ్వనాథ రెడ్డి తిరుపతి,…

Read More