Today Top 10 News: పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ తొలగింపు వెనుక అమెరికా.. ఇరాన్ చమురుపై ఆంక్షలు తొలగించిన US! | తెలంగాణ వార్తలు

కేరళలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చింది. నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ 20 మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎం పినరయి విజయన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. బండి సంజయ్‌ తప్పు చేయలేదు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీలను లక్ష్యంగా…

Read More

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి నా ధ్యేయం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య తప్పక లభిస్తుందిమున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు హేమంత్ బాబువిశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ పాఠశాల అభివృద్ధియే నా ధ్యేయమని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య తప్పక లభిస్తుందని మున్సిపల్ సెంట్రల్ స్కూల్ ఉపాధ్యాయుడు, హెడ్ మాస్టర్ నిమ్మల హేమంత్ బాబు తెలిపారు. ప్రస్తుతం హేమంత్ బాబు తన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రయత్నం చేయడానికి ఒంటరి పోరాటాన్ని సల్ఫీ విజయపతంలో ముందంజలో ఉన్నారు. వివరాలకు వెళితే నిమ్మల హేమంత్ బాబు తల్లిదండ్రులువెంకటరమణ ,గంగులమ్మ….

Read More

Profitable Business: ఇది కదా వ్యాపారం అంటే.. రూ.12 కౌజు పిట్టలు కొని రూ.70 కు అమ్మకం.. నెలకే లక్షల్లో లాభం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 18, 2026 7:11 PM IST Profitable Business: అన్నమయ్య జిల్లా పుంగనూరుకు చెందిన జగదీష్, చదువు ఆగినా కౌజు పిట్టల పెంపకంతో నెలకు 10 వేల పిట్టలు పెంచి, రూ.70 వేల నుంచి 1.50 లక్షల వరకు లాభం ఆర్జిస్తున్నాడు + News18 అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు పట్టణానికి చెందిన జగదీష్ అనే యువకుడు, జీవితంలో ఎదురైన కష్టాలను అవకాశాలుగా మలుచుకుని ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో కుటుంబ…

Read More

ఘనంగా అన్నమయ్య సంకీర్తన విభావరి.. కళాజ్యోతి కార్యవర్గం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతిలో (ఈ సి ఆర్ ఆర్ సరస్వతి నిలయం) కళాజ్యోతి కార్యవర్గం ఆధ్వర్యంలో అన్నమయ్య సంకీర్తన విభావరి కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని కళాజ్యోతి కార్యవర్గం అధ్యక్షులు కే నారాయణ, కార్యదర్శి బి రామకృష్ణ, ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే ఈ సంకీర్తన విభావరి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాజెక్ట్ కళాకారులు ఆలపించిన సంకీర్తన గానము…

Read More

Vizag Expo 2026: వైజాగ్ ఎక్స్పో కిర్రాక్.. బీచ్ రోడ్డులో రోబోలు , రోబోటిక్ యానిమల్స్ చూసి పిల్లలు ఫిదా | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 18, 2026 5:17 PM IST Vizag Expo 2026: విశాఖపట్నంలో రోబోలు , రోబోటిక్ యానిమల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర ఏ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో సమ్మర్ లో చిన్నారులను అలరిస్తోంది. + Vizag Expo 2026 Vizag Expo 2026: విశాఖపట్నంలో రోబోలు , రోబోటిక్ యానిమల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ దగ్గర ఏ గ్రౌండ్లో ఏర్పాటు…

Read More

ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు, సన్మాన కార్యక్రమం..

యశోదమ్మ వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణ మండపం డెవలప్మెంట్ సొసైటీ కమిటీవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ఎర్రగుంట వద్దగల యశోదమ్మ వకీలు పెద్దయ్య కురుబ కళ్యాణ మండపం డెవలప్మెంట్ సొసైటీ కమిటీ వారు ఇటీవల పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, అదేవిధంగా ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాల గుండ్ల మల్లికార్జున, జనరల్ సెక్రెటరీ కప్పల బలరాముడు, కోశాధికారి బండి ఉజ్జినప్ప మాట్లాడుతూ 2026…

Read More

Amazing Robotic Animal Park | సమ్మర్లో వైరల్ అవుతున్న రోబోటిక్ అనిమల్ పార్క్ | #local18V

వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన రోబోలు, రోబోటిక్ అనిమల్స్ చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడిపేందుకు నగర ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ ఆకర్షణలను ఏర్పాటు చేశారు. #roboticpark #vizag #apnews Source link

Read More

ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల – Visalaandhra

ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ఏపీ లాసెట్ / ఏపీ పీజీ ఎల్ సెట్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. మొత్తం 23,996 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 19,197 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు వెల్లడించారు. ఉత్తీర్ణత 80 శాతంగా ఉందని తెలిపారు. ర్యాంకు కార్డులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టిక్కెట్…

Read More

Poonam Kaur: మంత్రి లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్ ! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:May 18, 2026 3:37 PM IST ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఈ విధానాన్ని ముందుగా ఆయన కుమారుడు నారా లోకేష్‌తో మొదలుపెట్టాలని ఆమె కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగతంగా చంద్రబాబుపై తనకు గౌరవం ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం నిరాశ కలిగించిందని ఆమె పేర్కొన్నారు. News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఆసక్తికర…

Read More

‘ఉగ్రవాద నిరోధక చట్టం కేసులోనూ బెయిల్‌ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ అనేది ఒక రూల్్ణ అని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. దిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌కు గతంలో బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన సొంత ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖాలిద్‌కు బెయిల్ నిరాకరించిన గత ధర్మాసనం.. సుదీర్ఘకాలం జైల్లో ఉండటానికి సంబంధించిన పాత తీర్పులను, నిబంధనలను సరిగ్గా పాటించలేదని స్పష్టం చేసింది.జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్…

Read More