చిన్ని ఫిర్యాదు.. కేశినేని నానిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

బెజవాడ రాజకీయాల్లో ‘కేశినేని సోదరుల్ణ మధ్య ఉన్న విభేదాలు మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్ని.. తన సొంత అన్న, మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నానిపై విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిన్ని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేశినేని నానిపై బీఎన్‌ఎస్, ఐటీ యాక్ట్ (IT Act) కింద…

Read More

హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు షాక్.. రూ.50 వేల జరిమానా

భూవివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ఃహైడ్రాః కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు రూ.50 వేల జరిమానా విధిస్తూ జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ధిక్కరణ కింద ఈ చర్యలు తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మండలం, యూసఫ్‌గూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 45లో ఉన్న రెండెకరాల భూవివాదంపై మహ్మద్ షఫాహతుల్లా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయస్థానం యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని…

Read More

భారత్‌కు ఐఎండీ అలర్ట్‌.. ఎల్ నినో ఎఫెక్ట్‌తో వర్షాలపై ఆందోళన!

ప్రస్తుత నైరుతి రుతుపవనాలు సీజన్‌లో భారత్‌కు కీలకమైన వాతావరణ హెచ్చరిక వెలువడింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు అధికారికంగా ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ తన జూన్‌ 2026 బులెటిన్‌లో వెల్లడించింది.సాధారణంగా ఎల్ నినో ప్రభావం భారత వర్షపాతంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటంతో రైతులు, వాతావరణ నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.ఎల్ నినో ప్రభావంతో దేశంలో వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం, కొన్ని ప్రాంతాల్లో కరవు లేదా అనావృష్టి పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.ప్రస్తుతం…

Read More

అస్సాంలో భారీ ప్రమాదం.. టేకాఫ్‌ తర్వాత కుప్పకూలిన విమానం

అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం శనివారం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పరిధిలోనే ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో అత్యవసర సహాయక బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాయి.అలాగే ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక పరిశీలన ప్రారంభించాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు?…

Read More

తెలంగాణకు రెండు రోజుల వర్ష సూచన..

పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారింది. ఒకవైపు నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు తీవ్రమైన వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు (శని, ఆదివారాలు) రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే 48 గంటలు…

Read More

ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్‌లో ఈడీ దూకుడు.. భారీ అక్రమాలు బట్టబయలు!

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ కోణంలో కొనసాగుతున్న విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈడీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, జూన్‌ 11, 2026న మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, విజయ…

Read More

ఆ ప్రచారంలో నిజం లేదు.. ఉద్యోగాల షెడ్యూల్‌పై ఏపీపీఎస్సీ క్లారిటీ

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న సమాచారంపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తీవ్రంగా స్పందించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి వైరల్ అవుతున్న షెడ్యూల్ పూర్తిగా అవాస్తవమని, దానిని తాము విడుదల చేయలేదని స్పష్టం చేసింది. నిరుద్యోగ యువత ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కమిషన్ ప్రకటించింది. గత రెండు రోజులుగా ఏపీపీఎస్సీ పేరుతో కొన్ని నోటిఫికేషన్ల షెడ్యూల్స్, డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న విషయం తమ దృష్టికి…

Read More

కార్యకర్తల నుండి వసూలు పై ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్తాం…

టి ఎన్ టి యు సి పార్లమెంట్ అధ్యక్షుడు నాగభూషణంవిశాలాంధ్ర ధర్మవరం;రాష్ట్రవ్యాప్తంగా మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా మార్చడం జరిగింది అని, మొదటి విడుదల 4685 రెండో విడతగా 340 కేంద్రాలను మార్చడం జరిగింది అని, దీనికి ప్రధాన కారణము శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి సంధ్యారాణి నారా లోకేష్ సూచనల మీదకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఆమోదం తెలిపింది అని రాష్ట్రంలో తెలుగు నాడు అంగన్వాడి బలోపేతానికి రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ…

Read More

కార్పొరేట్ రిటైల్ పై నియంత్రణ..

వస్త్ర వ్యాపారం సంఘ అధ్యక్షుడు కోటి వెంకటేష్, తదితర సంఘం అధ్యక్షులు వెల్లడివిశాలాంధ్ర ధర్మవరం;; కార్పొరేట్ రిటైల్ పై నియంత్రణ ఉండాలని, భారీ షాపింగ్ మాల్స్ నుంచి రక్షించాలని వస్త్ర వ్యాపారం సంఘము అధ్యక్షుడు కోటి వెంకటేష్, కిరాణా సంఘం అధ్యక్షుడు పిన్ను ప్రసాద్, గోల్డ్ షాప్ అధ్యక్షులు ఖలీల్, స్వీట్ షాపుల సంఘం లడ్డు బాబు, ఆటోమొబైల్ సంఘం అధ్యక్షులు వెంకటరమణ, ఆల్ టైలర్ అసోసియేషన్ సంఘ అధ్యక్షుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

Read More

ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు టీం వర్క్ తప్పనిసరిగా చేయాలి..

ఎంఈఓ లు.. రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం మండలం అర్బన్, రూరల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు పాఠశాల పునః ప్రారంభ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు టీం వర్క్ తప్పనిసరిగా చేయాలని ఎంఈఓ లు.. రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల పై కప్పు వర్షం పడడం వల్ల వర్షపు నీరు నిలిచి ఉంటుంది అని,కాబట్టి వెంటనే అడ్డొచ్చిన చెత్తను తొలగించి, నీళ్లు కిందికి పంపించాలి…

Read More