Maoists Surrender: సీఎం రేవంత్ ముందు తుపాకులతో సహా లొంగిపోయిన మావోయిస్టులు.. వీరికి పూర్తి భరోసా ఇచ్చిన ప్రభుత్వం | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 07, 2026 5:16 PM IST Maoists Surrender: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌కి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయింది. సీఎంకు 124 ఆయుధాలను మావోయిస్టులు సరెండర్ చేశారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది…

Read More

పోలీసుల ముందు లొంగిపోయిన వైసీపీ నేత నిత్యానందరెడ్డి

కడప రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ కార్యకర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కడప మాజీ డిప్యూటీ మేయర్, వైసీపీ నేత నిత్యానందరెడ్డి ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. గత 20 రోజులుగా పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ ఉదయం ఆయన నేరుగా ఎస్పీ కార్యాలయానికి…

Read More

Aunty Honey Trap Case: డబ్బు కోసం మరో ఆంటీ గలీజు పనులు.. ధనవంతుల్ని బకరాల్ని చేసిన ఖిలాడీ లేడీ

Honey Trap Case: తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య కాలంలో హనీట్రాప్ కేసులు ఎక్కువైపోయాయి. ఆ మధ్య నెల్లూరులో ఓ లేడీ డాన్ తన రాజకీయ పలుకుబడితో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీతో ఆసుపత్రిలో రొమాన్స్ చేసిన ఘటన మర్చిపోక ముందే మరో లేడీ డజాన్ అనంతపురంలో హనీట్రాప్ పేరుతో పెద్ద రాచకార్యమే వెలగబెట్టి జైలుపాలైంది. ఈకేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న లేడీ డాన్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. Source link

Read More

కౌంటింగ్ వేళ…కరెంట్ కట్, సీసీటీవీలు ఆఫ్: మమత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార పగ్గాల కోసం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 293 స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయిన క్రమంలో సీఎం మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోతలు చోటుచేసుకున్నాయి, సీసీటీవీ కెమెరాలు కూడా ఆఫ్ అయ్యాయని పేర్కొన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయంటూ ఆమె సోమవారం ఉదయం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. హుగ్లీలోని సెరంపుర్, నాడియాలోని కృష్ణానగర్, బుర్ద్వాన్‌లోని ఆస్‌గ్రామ్, కోల్‌కతాలోని క్షుదీరమ్ వంటి ప్రాంతాల్లో…

Read More

విశాఖ కేజీహెచ్ లో రూ.2 కోట్ల హార్ట్ మెషిన్.. గుండె శస్త్రచికిత్సలకు బిగ్ రిలీఫ్..! Visakhapatnam KGH 2 crore heart lung machine services launched | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 24, 2026 10:39 PM IST KGH AMCలో ఆధునిక హార్ట్ లంగ్ మెషిన్ హీమోథెర్మ్ యూనిట్ ప్రారంభం. ICICI ఫౌండేషన్ CSR తో సాధ్యమై ఎన్ టీఆర్ వైద్య సేవ పథకం కింద పేదలకు లాభం. గుండె వైద్య సేవల్లో మైలురాయి.. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ లో ₹2 కోట్ల హార విశాఖపట్నంలో గుండె వైద్య సేవలకు మరో పెద్ద ముందడుగు పడింది. కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH)లో సుమారు ₹2…

Read More

AP Pensions: ఏపీలో నేడు పెన్షన్ పండుగ.. ఒక్కరోజులోనే పంపిణీ పూర్తయ్యేలా ప్లాన్ |

ఆంధ్రప్రదేశ్‌లో 2026 మార్చి నెలకి సంబంధించిన ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నేడు జరుగుతుంది. మార్చి 1 ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగా పంపిణీ చేస్తున్నారు. ఉదయం 7 నుంచి ఈ పంపిణీ ఉంటుంది. ప్రభుత్వం 62,76,325 మంది లబ్ధిదారులకు రూ.2,725.79 కోట్లు విడుదల చేసింది. వీటిలో 8,977 మంది కొత్త వితంతువులకు రూ.3.59 కోట్లు ఇస్తారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది ఇవాళ ఇంటింటికీ వెళ్లి పెన్షన్ ఇస్తారు. మాగ్జిమం ఇవాళే అందరికీ…

Read More

జాన్వీకి ‘పెద్ది’ టీమ్ పుట్టినరోజు కానుక

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శక త్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శుక్రవారం 29వ పుట్టినరోజు జరుపుకుంటు న్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్ర పోషిస్తోంది. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు తనదైన…

Read More

భారత్‌కు రష్యా చమురు… అమెరికా ఓకే

వాషింగ్టన్: రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్‌కు అమెరికా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మినహాయింపును యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాబ్ బెసెంట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారతదేశ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 30 రోజుల మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ప్రవాహం ఆగకుండా అమెరికా ట్రెజరీ విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 వరకు ఈ మినహాయింపు అమలులో ఉండనుంది. రష్యా నుంచి…

Read More

క్రికెట్ టోర్నీ విజేత హిందూపురం జట్టు

విశాలాంధ్ర ధర్మవరం; ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా చేనేత క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంధ్యా రాఘవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో జరిగిన పోటీల్లో హిందూపురం జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. విన్నర్ కు కప్పుతో పాటు ఒక లక్ష పదివేల రూపాయలు ధర్మవరం కు రావడం జరిగిందని, రన్నర్ జట్టుకు 50 వేల రూపాయలు, మిగతా ప్రతిభ…

Read More

Fire Safety Awareness: అగ్ని ప్రమాదాలపై అలర్ట్.. పలమనేరులో ఫైర్ సర్వీస్ వారోత్సవాలు..! fire service week celebrations and fire safety awareness progra | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 6:25 PM IST పలమనేరులో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు, మాక్ డ్రిల్స్, ప్రదర్శనలతో అగ్ని భద్రతపై అవగాహన, అమరవీరులకు నివాళులు, సురక్షిత పాఠశాలలు ఆసుపత్రులపై దృష్టి + అగ్నిమాపక వారోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారో తెలుసా..!!! వేసవి ప్రారంభం అవుతుందంటేనే అగ్ని ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుందనే భయం ప్రజల్లో ఉంటుంది. అలాంటి సమయాల్లో అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎంత కీలకమో ప్రతి ఒక్కరికీ గుర్తుకొస్తాయి. ఈ…

Read More