Headlines

Astrology Predictions: మీ ఫ్యూచర్ తెలుసుకోవాలని ఉందా.. రుద్ర సంవత్సరంలో సింహరాశి వారి జాతకం ఇదే |

Last Updated:Apr 20, 2026 2:46 PM IST Astrology Predictions: సింహరాశి వారికి రుద్ర సంవత్సరంలో అనేక మార్పులు, అవకాశాలతో పాటు సవాళ్లతో కూడుకొని ఉంటుంది. వృత్తిలో విజయం లభిస్తుంది. కానీ సంబంధాలు , ఆరోగ్యంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదైనా పని చేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇంతకీ రుద్రసంవత్సరం ఎప్పుడో తెలుసా..? Source link

Read More

దేశంలో రుతుపవనాల రాక ఆలస్యం.. ఎండలు,భారీ వర్షాలపై వాతావరణ హెచ్చరికలు

దేశంలో రుతుపవనాల ప్రవేశం ఈసారి కొంత ఆలస్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే ఈ నెల 31 నుంచి జూన్‌ 2 మధ్య కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశముందని తెలిపింది. అయితే వడగాలుల తీవ్రత మరింత పెరిగితే రుతుపవనాల రాక ఇంకా ఆలస్యం కావచ్చని హెచ్చరించింది. తెలంగాణలో జూన్‌ రెండో వారంలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ రాష్ట్రాలకు…

Read More

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నాం

– మంత్రి సత్యకుమార్ యాదవ్విశాలాంధ్ర ధర్మవరం; ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ మరోసారి మానవత్వాన్ని చాటిచెప్పారు. అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం నియోజకవర్గానికి చెందిన మొత్తం 49 మంది…

Read More

మొహరం వేడుకల్లో పచ్చని చెట్లు నరకకండి

– పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పిలుపువిశాలాంధ్ర ధర్మవరం ;​ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా.మొహరం (పీర్ల పండుగ) వేడుకల సంబరాల్లో భాగంగా పచ్చని చెట్లను నరకడం సరికాదని, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రముఖ పర్యావరణవేత్త, రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. అనంతరం వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పండుగ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.పండుగ సంప్రదాయాల పేరుతో ఎదిగిన…

Read More

శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శివైక్యం తపోవనం ఆశ్రమ సేవలకు ముగింపు. Sri Sachchidananda Saraswati Swamiji Shivaykya Tapovanam Ashram in mourning. |

తపోవనం ఆశ్రమానికి సంబంధించి విస్తీర్ణమైన ఖాళీ ప్రదేశంలో గణపతి స్వామి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, మహాదేవుని ఆలయం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, హోమశాల, గోశాల వంటివి ఏర్పాటుచేసి ప్రతినిత్యం ప్రజలు బాగుండాలనే కార్యక్రమాలు నిర్వహించేవారు. తదుపరి ఈ కార్యక్రమాలు శృంగేరి ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. స్వామీజీకి ఎక్కువగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ అత్యంత శిష్యురాలు. Source link

Read More

నష్టాల నుంచి లాభాల దిశగా బంతి పూలు.. వీకోట మార్కెట్‌లో రైతన్నలకు పండుగ! marigold flower farming | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 06, 2026 2:45 PM IST చిత్తూరు వీకోట బంతి పూల ధర కిలోకు 40 నుంచి 50 రూపాయలకు పెరిగి, నాలుగు నెలల నష్టాల తర్వాత రైతులకు లాభాలు, మల్చింగ్ పద్ధతి దిగుబడిని పెంచుతోంది + News18 చిత్తూరు జిల్లాలోని వీకోట పూల మార్కెట్ నుంచి రైతన్నలకు ఊరటనిచ్చే వార్త వెలువడింది. గత నాలుగు నెలలుగా ధరలు లేక తీవ్రంగా నష్టపోయిన బంతి రైతులకు ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చింది. ఒకప్పుడు పెట్టిన…

Read More

Iranian Students Stuck in Visakhapatnam | విశాఖలో ఇరాన్ విద్యార్థుల ఆవేదన! | #local18v

పది రోజులుగా ఇరాన్ లోని తమ కుటుంబాల నుంచి ఫోన్ లేదు, వారు ఏమయ్యారో తెలియడం లేదు అని విశాఖపట్నంలోని ఇరానికి చెందిన ఇద్దరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో ఉన్నారో లేదోనని భయంగా ఉంది అని విశాఖలో డి. ఫార్మసీ చదువుతున్న ఇరాన్కు చెందిన ఇద్దరు విద్యార్థినులు విశాఖ జిల్లా కలెక్టర్ ను సంప్రదించారు. ఆర్థికంగా తమ ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీంతో ఈ మహిళలకు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్…

Read More

Tirupati: డబ్బులిస్తేనే శవాన్ని ఇస్తాం.. తిరుపతిలో ఏంటీ దారుణం | ట్రెండింగ్

Last Updated:Mar 11, 2026 12:56 PM IST Hospital Controversy: సమాజంలో అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిని పూర్తిగా వ్యాపారంగా మార్చేస్తున్నారు కొందరు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు. ఇప్పటి వరకు ట్రీట్‌మెంట్ పేరుతో రోగి బంధువుల్ని పీడించుకున్న సంఘటనలు కొన్ని వేల కేసుల్ని చూశాం. + Tirupati hospital controversy Hospital Controversy: సమాజంలో అత్యంత పవిత్రమైన వైద్య వృత్తిని పూర్తిగా వ్యాపారంగా మార్చేస్తున్నారు కొందరు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు. ఇప్పటి వరకు ట్రీట్‌మెంట్ పేరుతో…

Read More

Vijayawada: విజయవాడ మణిహారంగా అంబేద్కర్ స్మృతివనం.. అధునాతన కన్వెన్షన్ సెంటర్ ప్రారంభం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అత్యాధునిక హంగులు – మౌలిక సదుపాయాలు సూర్య కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (APIIC) ఆధ్వర్యంలో సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారు. సుమారు 13,479 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాంగణం జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులకు వేదిక కానుంది. సీటింగ్ సామర్థ్యం: ప్రధాన హాల్‌లో 1500 మంది కూర్చునే విధంగా విశాలమైన సీటింగ్ వసతి కల్పించారు. VIP సౌకర్యాలు: విఐపీల కోసం…

Read More

Astrology Tips: మీ జాతకంలో ఈ ఒక్క గ్రహం బాగుంటే చాలు.. ఎడారిలో ఉన్నా రాజభోగాలే..!

జ్యోతిష్యం ప్రకారం జాతకంలో గురు బలంగా ఉంటే సంపద, స్థిర ఆదాయం, గౌరవం లభిస్తాయని, బలహీన గురు కోసం గురువారం ఉపవాసం, పసుపు దుస్తులు, దానం చేయాలని పండితులు సూచిస్తున్నారు Source link

Read More