Headlines

పాలీసెట్ హాల్ టికెట్లు విడుదల – ఈనెల 25న ప్రవేశ పరీక్ష

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పాలీసెట్ 2026 హాల్ టికెట్లు విడుదలైనట్లు ఉరవకొండ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఆశ్రఫ్ అలి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి, కార్యదర్శి వెల్లడించిన వివరాల ప్రకారం పాలీసెట్–2026 హాల్ టికెట్లు ఈనెల 18 నుండి డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్– ఈనెల 25 న (శనివారం) ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం…

Read More

Woman Suicide: శ్రీకాకుళంలో 23 ఏళ్ల యువతి లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య.. ఆ కారణమే ప్రాణాన్ని తీసుకుందా.. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:May 23, 2026 8:33 AM IST Woman Suicide: తీవ్ర అనారోగ్యం, వైద్యం ఖర్చుల భారం తట్టుకోలేక ఒడిశాకు చెందిన 23 ఏళ్ల కస్తూరి బెహారా శ్రీకాకుళం ప్రైవేట్ లాడ్జీలో ఉరేసుకుని ఆత్మహత్య, కేసు నమోదు ప్రతీకాత్మక చిత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలు, వాటిని నయం చేసుకోవడానికి కుటుంబ ఆర్థిక స్తోమత సరిపోకపోవడం, తన వల్ల తల్లిదండ్రులు మరింత అప్పులపాలు అవుతున్నారనే మానసిక వేదన ఓ యువతిని బలవన్మరణానికి పురికొల్పాయి. పొరుగు రాష్ట్రానికి చెందిన…

Read More

Prakasam: యర్రగొండపాలెంలో విషాదం..నీటికుంటలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి.. రోడ్డుపై మృతదేహాలతో బంధువుల రాస్తారోకో! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 15, 2026 6:08 AM IST బురద అంటుకున్న కాళ్లను కడుక్కుందామని వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి ప్రాణాలు విడిచారు. ప్రతీకాత్మక చిత్రం Prakasam: సెలవు రోజు కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన ఆ చిన్నారులను మృత్యువు నీటికుంట రూపంలో కబళించింది. బురద అంటుకున్న కాళ్లను కడుక్కుందామని వెళ్లిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి ప్రాణాలు విడిచారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం పెదబోయలపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన…

Read More

Live News Today: రఘురామకృష్ణంరాజుపై ఆకస్మాత్తుగా దాడి.. రాములవారి దర్శనానికి వెళుతుండగా జరిగిన సంఘటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read More

అమెరికాకు భారీ ఆయుధ నష్టం – Visalaandhra

సగం ఖాళీ అయిన ఎయిర్ డిఫెన్స్ క్షిపణిలువాషింగ్టన్: యుద్ధ సమయాల్లో ఇరువర్గాలకు నష్టం కలుగుతోంది. గెలుపు, ఓటములు పక్కన పెడితే…ఇరు పక్షాలకు దెబ్బలు తప్పవు. ఇది జనమెరిగిన సత్యం. ఇప్ప్పుడు అలాగే ఉంది అమెరికా వ్యవహారం. ఇజ్రాయిల్‌కు మద్దతుగా ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాని అమ్ములపొదలోని సగం ఎయిర్‌డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి.మీడియా కథనాల ప్రకారం… ఇరాన్ పై…

Read More

AP Tourism: విశాఖ సాగర తీరాన అంతర్జాతీయ ఆతిథ్యం.. రూ. 250 కోట్లతో ‘హయత్’ ఫైవ్ స్టార్ హోటల్‌కు భూమి పూజ! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 2:17 PM IST విశాఖపట్నం లో Hyatt ఫైవ్ స్టార్ హోటల్ కు కందుల దుర్గేష్ భూమి పూజ. PVR గ్రూప్ 250 కోట్లతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పర్యాటక రంగానికి కొత్త ఊపు. సాగర తీరాన అంతర్జాతీయ స్థాయి ఆతిథ్యం.. హయత్ హోటల్ నిర్మాణానికి భూమి పూజ విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో మైలురాయి నమోదైంది. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో, నగరం నడిబొడ్డున ప్రతిష్టాత్మక ‘హయత్’…

Read More

Gold Jewellery: బంగారు హారానికి వెనుక ఇత్తడి చైన్ లింక్ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! |

Last Updated:May 21, 2026 6:01 AM IST Gold Jewellery: బంగారం ధరలు పెరగడంతో మధ్యతరగతి Brass లింకులు, వన్ గ్రాము గోల్డ్ చైన్లు జతచేసిన నెక్లెస్, హారాలు ఎంచుకుంటోంది, కరిగించే ముందు ఇత్తడి భాగాలు వేరు చేయాలని నిపుణుల హెచ్చరిక Source link

Read More

సోషల్ మీడియాపై 22న జాతీయ సదస్సు

విశాలాంధ్ర- హైదరాబాద్ : సోషల్ మీడియా-మంచీ- చెడూ (సోషల్ మీడియా- ఇంపాక్ట్-పాజిటివ్ అండ్ నెగెటివ్) అనే అంశంపై తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా (మెఫి) ఆదివారం హైదరాబాదులో ఒక జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాయి. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కే.విరాహత్ అలీ, మెఫీ మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్ ఒక ప్రకటనలో తెలిపారు….

Read More

కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది

అసోం, కోల్‌కతా సభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు కోల్‌కతా: యుద్ధాల ప్రభావం ప్రజలపై తక్కువగా పడేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా… కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ భయాందోళనలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శనివారం ప్రధాని పర్యటించారు. పశ్చిమ బెంగాల్‌లో రూ.18,680 కోట్ల విలువైన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను.. అసోంలో రెండు రోజుల్లో మొత్తం రూ.47,800 కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించారు….

Read More

Yogi Vemana Brahmotsavam: సత్యసాయి జిల్లాలో వేమన బ్రహ్మోత్సవాల సందడి.. తిరునాళ్ల పూర్తి వివరాలు ఇవే.. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 01, 2026 7:07 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలో కటారుపల్లి యోగి వేమన బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగి, మహాశక్తి పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా, ఏప్రిల్ 1న గొడుగుల మెరువనతో ముగింపు + వేమన బ్రహ్మోత్సవాలలో హైలెట్స్ …… శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన గాండ్లపెంట మండలం, కటారుపల్లిలో వెలసిన యోగి వేమన బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అత్యంత వైభవంగా, భక్తిప్రపత్తుల మధ్య కొనసాగుతున్నాయి. ప్రజాకవి, సామాజిక సంస్కర్త, యోగి…

Read More