AP Weather: ప్రజలకు హై అలర్ట్! ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన వేడి.. కొద్ది రోజుల్లోనే బీభత్సం..

ఏపీలో రికార్డు ఎండలు, సంజామలలో 45.1 డిగ్రీలు, అనేక జిల్లాల్లో 43 నుంచి 44.5 డిగ్రీల వడగాలులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిక Source link

Read More

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్‌లో నవ్వులాటలు

గాల్లో మేడలు కడుతున్నారని ఎగతాళి తెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహంకారంతో అంటారో, అతితెలివితో మాటాడుతారో తెలీడు. ఆయన ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్టులు చాలా విడ్డూరంగా ఉంటాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ మీడియా ఎగతాళి చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారని ఇరాన్ మీడియా వెక్కిరించింది. ఇరాన్ తో ఒప్పందానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసింది. ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… ఇరాన్‌తో త్వరలో ఓ…

Read More

Job Mela: ఇంటర్, డిగ్రీ చదివితే చాలు! ప్రముఖ కంపెనీల్లో భారీ జీతంతో ఉద్యోగాలు.. రేపే జాబ్ మేళా.. | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 17, 2026 10:29 AM IST శ్రీకాకుళం జిల్లాలో 18న బలగ రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా, మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్ ఐ స్మార్ట్ సొల్యూషన్స్ అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ సహా సంస్థలు 345 ఉద్యోగాలు, 8 నుంచి 35 వేల జీతం “యువతకు సువర్ణావకాశం – 345+ ఉద్యోగాలు సిద్ధంగా!” శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 18న నిర్వహించనున్న జాబ్ మేళా ఒక గొప్ప అవకాశంగా…

Read More

APSRTC: ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Mega Job Mela: నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్.. ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా! రూ.30 వేల జీతంతో 600 పైగా ఉద్యోగాలు..

Mega Job Mela: అవనిగడ్డలో ఏప్రిల్ 17న మెగా జాబ్ మేళా, టాటా ఎలక్ట్రానిక్స్ అపోలో టైర్స్ కొల్గేట్ పామోలివ్ సహా పలు కంపెనీల్లో 600కి పైగా ఉద్యోగాలు, 18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగులకు అవకాశం Source link

Read More

Weather News: నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు.. 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ‘ఆరెంజ్ అలర్ట్’ హెచ్చరిక! | తెలంగాణ వార్తలు

ఏపీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు సూర్య పేపర్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం, నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 215 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని సుమారు 55 మండలాలకు వడగాల్పుల హెచ్చరిక జారీ చేశారు. గరిష్ట ప్రభావిత ప్రాంతాలు మార్కాపురం, మన్యం,చిత్తూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు…

Read More

School Adoption: ఆ గురుకుల పాఠశాలకు కొత్త కళ.. విద్యార్థుల భవిష్యత్తు మార్చబోతున్న MEIL సంస్థ.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 17, 2026 6:21 AM IST School Adoption: రామకుప్పం బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఎం.ఇ.ఐ.ఎల్ దత్తత తీసుకుంది, సిఎస్ ఆర్ ద్వారా ఆధునిక వసతులు, విద్యార్థుల ప్రవర్తన మార్పుపై దృష్టి, అధికారులు హర్షం రామకుప్పం గురుకుల పాఠశాలను దత్తత తీసుకున్న మెగా ఇంజనీరింగ్ సంస్థ రామకుప్పం మండలంలోని బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల అభివృద్ధికి నూతన అధ్యాయం మొదలైంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL)…

Read More

Palnadu: ప్రేమ వివాహం.. సజావుగా కాపురం.. అంతలోనే భార్యపై అది పుట్టింది.. వెంటనే కాలు నరికిన భర్త.. తెగిన కాలుతో పోలీస్ స్టేషన్‌లో లొంగుబాటు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 17, 2026 5:13 AM IST మరింత దారుణమైన విషయం ఏమిటంటే, తెగిపడిన భార్య కాలిని ఒక సంచిలో వేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిందితుడు లొంగిపోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రతీకాత్మక చిత్రం Palnadu: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై పెంచుకున్న అనుమానం ఒక నిండు సంసారంలో చిచ్చు పెట్టింది. కట్టుకున్న వాడే కాలయముడై భార్యపై గొడ్డలితో దాడి చేసి, కాలు నరికేసిన అమానుష ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. మరింత…

Read More

PV Sindhu in Tirumala: తిరుమలలో పీవీ సింధు సందడి

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందని, రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లలో (థామస్ అండ్ ఉబెర్ కప్ వంటివి) విజయం సాధించాలని…

Read More

అలలపై ఆగిన జీవితం.. వేట నిషేధంతో తీరానికి పరిమితమైన పడవలు..! Visakhapatnam fishing ban. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 16, 2026 4:31 PM IST విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్ర వేట నిషేధం, 700కి పైగా బోట్లు తీరానికే, మత్స్యకారులకు 20 వేల సాయం, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు + రెండు నెలలపాటు చేపల వేట నిషేధం..! హార్బర్ లో చేపలు ఉండవు..!  కారణం ఇదే ఎప్పుడూ జనాలతో కిక్కిరిసిపోయే.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఒక్కసారిగా తగ్గిపోయింది. సముద్రపు అలలపై సాగే జీవన…

Read More