Pawan Kalyan: పిఠాపురం మున్సిపాలిటీ సెలక్షన్ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్.. పవన్ కల్యాణ్ చొరవతో కీలక నిర్ణయం.. ఏంటి దీని ప్రత్యేకత? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 17, 2026 8:09 AM IST Pithapuram Assembly Constituency: పిఠాపురం మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో వేగంగా ఈ పని పూర్తైంది. ఈ ప్రక్రియతో పట్టణ అభివృద్ధి కొత్త ఊపు పొందనుంది. ఇకపై గ్రూప్-1 స్థాయి అధికారి కమిషనర్‌గా నియామకం ఉంటుంది. భారీ నిధులు వస్తాయి. మెరుగైన మౌలిక సదుపాయాలు లభిస్తాయి. ప్రజలు,…

Read More

కోత లేకుండనే హార్ట్ వాల్వ్ మార్పిడి

రాయలసీమలో మొట్ట మొదటిది ఓపెన్ సర్జరీ లేకుండా చికిత్స 75 ఏళ్ళ వ్యక్తి ఉపశమనం కలిగించిన కిమ్స్ వైద్యులువిశాలాంధ్ర అనంతపురం టౌన్ : ఎటువంటి కోత లేకుండా 75 ఏళ్ల వ్యక్తికి విజయవంతంగా గుండె వాల్వ్ మార్పిడి చేసి నూతన జీవితాన్ని అందించారు కిమ్స్ సవీర వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు *సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డా. మూడే సందీప్. అనంతపురం జిల్లాకు చెందిన ఓ 75 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన ఆయాసం, గుండెలో…

Read More

Tirumala Temple: తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. ఈ మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు.. |

Last Updated:Apr 17, 2026 8:14 AM IST ఏప్రిల్ 25 నుంచి 27 వరకు తిరుమల నారాయణగిరిలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు, ఈ రోజుల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకార సేవలు రద్దు, భక్తులు ప్రణాళికలు సర్దుబాటు చేయాలి తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..ఈ మూడు రోజులు ఆర్జిత సేవలు రద్దు..! తిరుమలలో భక్తుల ఆధ్యాత్మిక ఆనందాన్ని రెట్టింపు చేసే శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వైభవంగా…

Read More

Golden Time: అక్షయ తృతీయ తర్వాత ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్.. ఇక పట్టిందల్లా బంగారమే, డబ్బే డబ్బు..! akshaya tritiya rare yoga lucky time for these. |

మొత్తానికి ఈ అక్షయ తృతీయ కేవలం ఒక పర్వదినం మాత్రమే కాదు, కొన్ని రాశుల వారికి జీవితాన్ని మలుపుతిప్పే ప్రత్యేక సమయంగా మారబోతోంది. ముఖ్యంగా మేష, వృషభ, సింహ, వృశ్చిక రాశుల వారికి ఈ యోగం కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు, విజయాలకు దారితీస్తోంది. అక్షయ తృతీయ నాడు ప్రారంభించే పనులు దీర్ఘకాలంలో శుభ ఫలితాలను అందిస్తాయని విశ్వాసం ఉండటంతో, ఈ రోజు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. మొత్తానికి చూస్తే ఈ అక్షయ తృతీయ కొన్ని రాశుల…

Read More

విశాఖ రైల్వే స్టేషన్‌లో బిగ్ రీలీఫ్.. రాపిడో పికప్ పాయింట్ ప్రారంభం..! special rapido pickup point opened at visakha railway station. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 17, 2026 8:26 PM IST విశాఖ రైల్వే స్టేషన్ వద్ద ఈస్ట్ కోస్ట్ రైల్వే రాపిడో ప్రత్యేక పికప్ పాయింట్ ప్రారంభం, లలిత్ బోహ్రా ఆవిష్కరణ, ప్రయాణికులకు వేచి సమయం తగ్గి లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుదల విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో రాపిడో పికప్ సౌకర్యం ప్రారంభం విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు చేరుకునే ప్రయాణికులకు ఇక పెద్ద ఊరట లభించ నుంది. స్టేషన్ పరిసరాల్లో రైడ్ బుకింగ్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఈస్ట్…

Read More

Temple Land Scam: మొగిలీశ్వర స్వామి గుడిని, గుడిలో లింగాన్ని మింగేశారు.. అర్చకులపైనే ఆరోపణ | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 17, 2026 2:53 PM IST Temple Land Scam: చిత్తూరు జిల్లాలో దేవుని మాన్యం భూములు మాయమైపోవడం వెనుక కొందరు గ్రామపెద్దల హస్తముందనే ఆరోపణలు, పరస్పర విమర్శలు సంచలనంగా మారాయి. గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు చేసిన వ్యాఖ్యలపై అర్చకులే కాదు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే అసరు దేవుని భూములతో పాటు ఆలయ ఆదాయంపై కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. + మొగిలీశ్వర స్వామి ఆలయ మాన్యం అన్యాక్రాంతం…

Read More

Sumangali Vratham: సుమంగళి వ్రతం చేయడానికి ఎవరు అర్హులు.. వ్రత విధానం, ఫలితం ఇలా ఉంటుందట | ఆస్ట్రాలజీ

Last Updated:Apr 17, 2026 5:54 PM IST Sumangali Vratham: స్త్రీల దాంపత్య సౌఖ్యం, ఆయురారోగ్యాలు, సంతాన సాఫల్యం కోసం సుమంగళి వ్రతం అత్యంత ప్రభావవంతమైందని ప్రముఖ వేద పండితులు పలఖండం సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.ఈ వ్రతం ఆచరించడం ద్వారా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి, దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుందని తెలిపారు. మరి ఈ వ్రతం ఎప్పుడు..? ఎవరు ? ఎలా ? చేయాలో తెలుసుకోండి. + Sumangali Vratham Sumangali Vratham: స్త్రీల…

Read More

Thotapalli: ప్రకృతి మధ్యలో కొత్త టూరిస్ట్ స్పాట్.. తోటపల్లి ఐటీడీఏ పార్క్‌కు జనం క్యూ..! totapalli itda park emerging as new tourist hub. |

Last Updated:Apr 17, 2026 5:00 PM IST తోటపల్లి ఐటీడీఏ పార్క్ పర్యాటకుల హాట్ స్పాట్, బోటింగ్, వెదురు సెల్ఫీ స్పాట్స్, వ్యాయామ పరికరాలు, పిల్లల ప్లే ఏరియాతో వీకెండ్స్‌లో సందర్శకులతో కిక్కిరిసిపోతోంది + కొత్త హంగులతో  ఐటిడిఐ పార్క్ అందాలు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్ సమీపంలో ఏర్పాటైన ఐటీడీఏ పార్క్ ఇప్పుడు పర్యాటకుల హాట్ స్పాట్‌గా మారింది. ప్రకృతి అందాలు, ఆధునిక సదుపాయాలు కలిసిన ఈ ప్రదేశం కుటుంబాలు,…

Read More

లోక్ సభలో ఆకట్టుకున్న ప్రియాంకా గాంధీ తొలి ప్రసంగం

21 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో సుతిమెత్తగా ప్రభుత్వాన్ని చురకలునెహ్రూ పేరుతో చమత్కారం.. డీలిమిటేషన్ పై ఘాటు హెచ్చరికవయనాడ్ ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా తన తొలి ప్రసంగంతో పార్లమెంటును ఆకట్టుకున్నారు. శుక్రవారం 21 నిమిషాల పాటు సాగిన ఆమె ప్రసంగంలో వాగ్ధాటి, వ్యంగ్యం, రాజకీయ చతురత కలగలిసి కనిపించాయి. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టేలా చమత్కారాలు విసురుతూనే, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సైతం నవ్వించి తనదైన ముద్ర కనబరిచారు. మహిళా రిజర్వేషన్లపై…

Read More

Ganja Burning: తిరుపతి జిల్లాలో రూ.20 కోట్ల గంజాయి దగ్దం.. డ్రగ్స్ మాఫియాకు ఇదే వార్నింగ్ |

Last Updated:Apr 17, 2026 4:39 PM IST Ganja Burning: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే స్పీడుగా నిషేదిత మాదకద్రవ్యాలను అరికట్టేందుకు స్పీడు పెంచింది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డి పాలెం డంపింగ్ యార్డులో తిరుపతి జిల్లా అధికారుల సమక్షంలో భారీ స్థాయిలో గంజాయిని తగులబెట్టారు. + Ganja Burning Ganja Burning: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే…

Read More