అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని ఎస్ఎన్ఎల్ కాలనీలో గురువారం అగ్నిమాపక శాఖ అధికారుల ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్ డ్రిల్ నిర్వహించి, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి భీమ లింగయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు గందరగోళానికి గురికాకుండా తక్షణమే అగ్నిమాపక శాఖకు…

Read More

మూడు గంటల్లో ఇసుక నుంచి దైవ రూపం.. గోదావరిలో దేవినా సిస్టర్స్ టాలెంట్ సూపర్..! devina sisters turning sand into art pride of godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 16, 2026 7:12 PM IST గోదావరి జిల్లాలో దేవినా సిస్టర్స్ ఇసుక శిల్పాలతో ప్రత్యేక గుర్తింపు, వెలమకొత్తూరులో శివపార్వతులు తలుపులమ్మ రూపాలు చెక్కి గ్రామస్తుల ప్రశంసలు పొందారు + గోదావరి జిల్లాలో అద్భుతమైన సైకిత రూపాన్ని చిక్కుతున్న ఇద్దరు అమ్మాయిలు ఇసుక అంటే సాధారణంగా కాళ్ల కింద నలిగిపోయే పదార్థం. కానీ అదే ఇసుకను అద్భుతమైన కళాఖండంగా మార్చితే.. అది కళ్లారా చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది. అలాంటి అద్భుతాన్ని సృష్టిస్తూ గోదావరి జిల్లాలో…

Read More

కొండ పైకి సులభ మార్గం – లత్తవరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రహదారి పూర్తి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రాకపోకలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణం విజయవంతంగా పూర్తైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టడం జరిగింది.గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప, ప్రముఖులు కొర్రపాటి మల్లికార్జున ఆధ్వర్యంలో హిటాచీ, జేసీబీ యంత్రాలతో సుమారు 40 రోజుల పాటు నిరంతర…

Read More

ఆరోగ్యం కోసం కోలాటం.. మహిళల్లో కొత్త ట్రెండ్‌గా మారిన సంప్రదాయం..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 16, 2026 7:16 PM IST కాకినాడ గోదావరి జిల్లాల్లో మహిళలు కోలాటాన్ని ఆధ్యాత్మిక వినోదం నుంచి పూర్తి వ్యాయామంగా మార్చి బీపీ షుగర్ నియంత్రణతో ఆరోగ్య సంరక్షణకు వినియోగిస్తున్నారు + ఇలా కోలాటం చేస్తే మీఆరోగ్యానికి డోకా లేదు మహిళలు కేవలం వంటింటికే పరిమితమైతే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయాలని సూచిస్తున్న ఈ సమయంలో, ఆధ్యాత్మికత, ఆహ్లాదం, ఆరోగ్యం…

Read More

పెన్నహోబిలం దేవస్థానంలో లడ్డు ప్రసాదంపై కీలక సంస్కరణలు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : భక్తుల సౌకర్యం, విశ్వాస పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఇకపై దేవస్థానం ఆవరణంలోనే శుచిశుభ్రతతో, అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తయారు చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రేగాటి నాగరాజు ప్రకటించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవస్థాన ప్రతిష్టను మరింతగా పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, కార్యనిర్వాహణాధికారి…

Read More

Mega Job Drive: జాబ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు.. కంపెనీలే మీ దగ్గరకు.. ఎక్కడంటే..?

విజయనగరం మహారాజా స్వయంప్రతిపత్తి కళాశాలలో 17న మెగా జాబ్ డ్రైవ్, టాటా ఎలక్ట్రానిక్స్ మెడ్‌ప్లస్ క్వెస్ కార్ప్ అపోలో ఫార్మసీ పాల్గొని 12600 నుంచి 20000 జీతాలతో నియామకాలు. Source link

Read More

ఇంటర్ ఫలితాలలో విజయదుందుభి మోగించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు..

ప్రిన్సిపాల్ వనిత వాణివిశాలాంధ్ర ధర్మవరం; ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు విజయదుందుభి మోగించడం జరిగిందని ప్రిన్సిపాల్ వనిత వాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరపు లో 141 మంది పరీక్షలు రాయగా 117 మంది ఉత్తీర్ణత సాధించి 83 శాతంనమోదు కావడం జరిగిందన్నారు. ఒకేషనరీ విభాగంలో 85 మంది కు గాను 71 మంది ఉత్తీర్ణులు కాగా 84 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. టాపర్లుగా ఎస్. భవాని…

Read More

పేలుడు ధాటికి కూలిన ఇళ్లు, పలువురికి గాయాలు.. కదిరి పేలుడు వెనుక అసలు నిజం ఇదే..! kadiri quarry explosion tragedy four dead 18 injured | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 16, 2026 11:08 PM IST శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో జెలటిన్ స్టిక్స్ పేలుడు, నలుగురు మృతి, 19 మందికి గాయాలు, ఇళ్లు శిథిలం, ప్రభుత్వం పరిహారం ప్రకటించింది + పేలుళ్లలో మృతుల కుటుంబానికి 5 లక్షల పరిహారం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో బుధవారం జరిగిన భారీ పేలుడుతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. రాళ్లు పేల్చేందుకు ఉపయోగించే పేలుడు పదార్థాలు అకస్మాత్తుగా పేలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు…

Read More

యురేకా సైన్స్ ఎక్స్పో- 2026 లో రాష్ట్ర స్థాయి విజేతలు గా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు..

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషువిశాలాంధ్ర ధర్మవరం;;జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన యురేకా సైన్స్ ఎక్స్పో -2026 సైన్స్ ప్రయోగాల పోటీలలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ , సత్యనిర్ధారన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు అరుణా దేవి, కల్యాణి,పద్మశ్రీ, కవిత , ఉమాదేవి…

Read More

Thati Munjalu Business | తాటి ముంజులు అమ్ముతూ.. రోజుకు రూ.15,000 ఆదాయం | #local18v

వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేవి చల్లని తాటి ముంజులు ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన ఫలం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది మధ్యాహ్నం వేళ వేడిని జనం తట్టుకోలేకపోతున్నారు. దీంతో బాడీ వెంట వెంటనే డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన వరప్రసాదమే ‘తాటి ముంజలు’. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు వీటిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే తాటి ముంజులు…

Read More