రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు..

విశాలాంధ్ర, పెనుకొండ: మండల పరిధిలోని వెంకటగిరిపాలెం గ్రామానికి చెందిన రమేష్ (35) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామం నుంచి పని నిమిత్తం గుట్టూరు గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో బొలెరో వాహనానికి అతని మోటార్ బైక్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రమేష్‌కు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.రమేష్ తల్లి వెంకటరత్నమ్మ…

Read More

Today Top 10 News: మహిళా రిజర్వేషన్ల బిల్లు సాధ్యమేనా?.. యుద్ధానికి త్వరలో ముగింపు: డొనాల్డ్ ట్రంప్ |

మహిళా రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయ అంశం కాదని, అది వారి సహజ సిద్ధమైన హక్కు అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లు ఎంతో కీలకమని ప్రధాని వివరించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. 2. సీఎం రేవంత్ రెడ్డిపై తేజస్వి సూర్య విమర్శలు తెలంగాణ…

Read More

పిన్నధరిలో అంగరంగ వైభవంగా వనభోజనాల మహోత్సవం..

తాడిమర్రి, విశాలాంధ్ర: మండల పరిధిలోని పిన్నధరి గ్రామంలో బుధవారం వనభోజనాల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటల సమయంలో గ్రామస్థులంతా కలిసి గ్రామాన్ని ఖాళీ చేసి శ్రీ రామస్వామి, అతకల్లప్ప స్వామి విగ్రహాలను ఊరి బయటకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర శర్మ స్వామి ఆధ్వర్యంలో రామాయణ పురాణాలను భక్తులకు వినిపించారు. అనంతరం గ్రామస్థులు తమ బంధువులతో కలిసి ఆనందంగా వనభోజన కార్యక్రమాన్ని జరుపుకున్నారు.శ్రీరామనవమి పండుగ అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో…

Read More

Srikakulam tourism: వేసవిలో చల్లని స్వర్గం.. శ్రీకాకుళం ఈ టూర్ మిస్ అయితే పశ్చాత్తాపం ఖాయం..! cool summer break beach hills waterfalls srikakulam. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Apr 16, 2026 7:56 PM IST వేసవిలో చల్లని గాలి కోసం శ్రీకాకుళం హాట్ గమ్యం, బారువా బీచ్, మహేంద్రగిరి హిల్స్, మెట్టగూడ వాటర్ ఫాల్స్, ఆడలి వ్యూ పాయింట్ టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి + మండే ఎండలో చల్లని గాలి: శ్రీకాకుళంలో కూల్ టూరిస్ట్ స్పాట్స్ వేసవి వేడి నుంచి కాస్త ఉపశమనం కావాలనుకుంటే చాలా మంది హిల్ స్టేషన్స్ లేదా బీచ్‌ల వైపు చూస్తారు. కానీ ఆ రెండు అనుభవాలు ఒకే చోట…

Read More

పట్టా భూముల్లో సీసీ రోడ్ల నిర్మాణం: అధికారుల చర్యలపై రైతుల నిరసన, విచారణకు డిమాండ్.

చిత్తూరు జిల్లాలోని తాతిరెడ్లపల్లి గ్రామంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పట్టా భూమిలో అనుమతి లేకుండా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్లు 188/4సి, 188/4డిలో సుమారు 25 సెంట్ల భూమిలో ఐదేళ్ల క్రితం పంచాయతీ అధికారులు ఈ నిర్మాణం చేపట్టినట్లు బాధితులు పేర్కొన్నారు. భూ యజమానులు అందుబాటులో లేని సమయంలో ఈ పని జరిగిందని రైతులు వాపోయారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో గ్రామస్తులు నిరాశకు…

Read More

ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల..

కళాశాల డైరెక్టర్ లువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో తమ విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని డైరెక్టర్లు డోలా పెద్దారెడ్డి, భగవంతు రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎం సీతారామయ్య, ఏ చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులందరికీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో ఎం మోక్షిత్ విజ్ఞామానసీ 463 మార్కులు,…

Read More

ప్రైవేట్ కాలేజీలకు షాక్.. ఇంటర్ లో ఆ ప్రభుత్వ కళాశాల విద్యార్థికి 977 మార్కులు.. జిల్లా టాపర్..! tuni raja government college inter topper challenges. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 16, 2026 6:16 PM IST తుని రాజా ప్రభుత్వ కళాశాల విద్యార్థి నెలపర్తి అజయ్ కుమార్ ఇంటర్ ఎంపీసీ లో 1000 లో 977 సాధించి కాకినాడ జిల్లా బాయ్స్ టాపర్, కార్పొరేట్ కాలేజీలకు సవాల్ + కాకినాడ జిల్లాలో నెంబర్ వన్ గా రాజా ప్రభుత్వ కళాశాల విద్యార్థి ఇంటర్ ఫలితాలు వెలువడగానే సాధారణంగా కార్పొరేట్ కళాశాలల పేర్లు వినిపిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వ కళాశాల కూడా…

Read More

ఘనంగా చేనేత కార్మిక సంఘం 90 వ ఆవిర్భావ దినోత్సవం

విశాలాంధ్ర -ధర్మవరం; చేనేత కార్మికులకు ఇచ్చిన హామీ లను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణం లో స్థానిక కదిరి గేట్ దగ్గర గల చేనేత విగ్రహం దగ్గర ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 90వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి…

Read More

వేసవి హీట్‌కు నేచురల్ కూల్.. తాటి ముంజలతో రోజుకు రూ.15 వేల బిజినెస్..! kingdom of palm sprouts in summer double health. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 16, 2026 5:40 PM IST వేసవిలో తాటి ముంజలకు డిమాండ్ పెరిగింది, డీహైడ్రేషన్ తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతున్నాయి, కడప వ్యాపారి ప్రసాద్ రోజుకు 10 నుంచి 15 వేల వరకూ ఆర్జిస్తున్నాడు + వేసవిలో అందరి చూపు తాటి ముంజల వైపు… వేసవి కాలం మొదలైతే చాలు.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది చల్లని తాటి ముంజులే. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ ఫలం కేవలం దాహం తీర్చడమే కాదు, శరీరానికి చల్లదనాన్ని…

Read More

గర్భిణీలు, బాలింతలకు పోష్టికాహారం తప్పనిసరి.. సూపర్వైజర్ సునీత

విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : గర్భిణీలు బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు గురువారం కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు మాలకొండ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త పార్వతి అధ్యక్షతన పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ కే సునీత హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు…

Read More