Strong Leafy Vegetables: ఆకు కూరల్లో తోపు ఇదే.. వారానికి 3 రోజులు తింటే ఆ విషయంలో ఢోకా ఉండదంతే

Leafy Vegetables: ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివి. ఏ వయసు వారికైనా డాక్టర్లు, న్యూట్రిషన్స్ ఇచ్చే సలహా ఇదే. అందుకే వారంలో కనీసం రెండు మూడు రకాల ఆకు కూరలతో భోజనం చేస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుందంటారు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఈ వెజిటెబుల్ డైట్‌లో ఆకు కూరలు చేర్చుకోమని మరీ ముఖ్యంగా పొన్నగంటి కూర అయితే చాలా మంచిది. Source link

Read More

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నాదెండ్ల… కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడే ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశానవాటికలో రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నాదెండ్ల మృతి పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల…

Read More

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి.. విశాఖలో జనసేన శ్రేణుల ప్రత్యేక పూజలు, హోమాలు..! Pawan Kalyan health. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 22, 2026 2:45 PM IST పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం విశాఖపట్నంలో జనసేన నేతలు, వీర మహిళలు సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు, శస్త్రచికిత్స విజయవంతం, పూర్తి కోలుకోవాలనే ప్రార్థనలు + ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని విశాఖలో ప్రత్యేక పూజలు ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షతో విశాఖపట్నంలో భక్తి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

Read More

ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్‌టీపై 50 శాతం రాయితీ

ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నిర్మాణ సమయంలో ఖాళీ స్థలాలపై విధించే పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్-వీఎల్‌టీ)ను 50 శాతం తగ్గిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల పరిధిలో అనుమతి పొందిన అన్ని నిర్మాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏటా ప్రజలపై పడే రూ.30 కోట్ల ఆర్థిక భారం తగ్గనుంది….

Read More

Road Accident: ఇంకో 30 కిలోమీటర్లు వెళ్తే ఇల్లు చేరేవారు.. కానీ అంతలోనే విధి వంచించింది.. ముగ్గురు మృతి..! East Godavari road accident. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 22, 2026 2:30 PM IST తూర్పుగోదావరిలో నల్లజర్ల దగ్గర వీరవల్లి టోల్‌గేట్ వద్ద కారు 500 మీటర్ల బోర్డును ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన చాపర్ల రాజు సహా ముగ్గురు మృతి, ఒకరు తీవ్ర గాయాలు + ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి ఒక క్షణం నిద్రమత్తు.. జీవితాంతం మిగిలే విషాదంగా మారింది. గమ్యానికి చేరడానికి ఇంకో కొద్ది దూరమే మిగిలి ఉండగా, ఒక చిన్న నిర్లక్ష్యం ఒకే కుటుంబాన్ని…

Read More

సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన రెండో రోజు అత్యంత కీలకమైన భేటీలతో కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్‌లు, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ సింగపూర్ హోం మంత్రి కె.షణ్ముగంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.సింగపూర్‌లో నేరాల శాతం తక్కువగా ఉండటానికి కారణమైన కఠిన చట్టాలు, పోలీసు వ్యవస్థ పనితీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసం సింగపూర్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఆధారిత…

Read More

Miracle Fertility Well: మహావిష్ణు నాభి నుండి పుట్టిన బావి ఇది.. పిల్లలు లేని వాళ్లు, పెళ్లి కాని వాళ్లు ఈ నీళ్లతో స్నానం చేస్తే శుభం |

2000 సంవత్సరాల కిందటి నాటి ఈ బొటని బావిలో స్నానం చేస్తే సమస్యలు తీరుతాయని భక్తులు నమ్మకం. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, ముఖ్యంగా విద్య, ఉద్యోగం వంటి సమస్యలు ఉన్నవారు సైతం ఇక్కడికి వచ్చిన ఈ బొటన బావిలో స్నానం చేయడం ద్వారా వారి సమస్యలు తొలగిపోయినట్లుగా చెబుతున్నారు. స్వయంగా దేవతలే ఇక్కడ అక్షరాలు రాసినట్లుగా అద్భుతమైన చరిత్ర ఉంది. ఇంతకీ ఈ దివ్యస్తలంగా భావించే బొటన బావి, ఆలయం…

Read More

పల్నాడు జిల్లాలో వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు

పల్నాడు జిల్లాలో నాటు బాంబులు తీవ్ర కలకలం రేపాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలోని ఓ వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన టీడీపీ నేత హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి తండ్రి ఇంట్లో ఈ బాంబులు లభ్యం కావడంతో పాత కక్షల కోణంపై పోలీసులు దృష్టి సారించారు.గ్రామస్థుల సమాచారం మేరకు నిన్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేతగా ఉన్న సంక్రాంతి కోటయ్యకు చెందిన…

Read More

శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త… హైదరాబాద్ నుంచి తిరుపతికి 5 కొత్త రైళ్లు, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ | 5 new trains from Hyderabad to Tirupati |

భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఏపీని కనెక్ట్ చేస్తూ 8 కొత్త రైళ్లు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించే దిశగా, హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా జి.కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి…

Read More

కొరటాల శివతో బాలకష్ణ – Visalaandhra

హైదరాబాద్: ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకష్ణ అభిమానులకు కొత్త కబులు వినిపించేందుకు సిద్దపడుతున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప్పుడు దీనితో పాటే మరో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దర్శకుడు కొరటాల శివతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆయనకు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల కథలు వినిపించినట్లు తెలిసింది. కానీ…ఇప్ప్పుడు తదుపరి సినమా కోసం కొరటాలకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇప్పటికే…

Read More