రేపు ఏపీఈసెట్ పరీక్ష – Visalaandhra

విశాలాంధ్ర-జేఎన్టీయూ: ఏపీ ఈసెట్ పరీక్ష 23న జరగనుంది. సెట్ చైర్మన్ ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ భానుమూర్తి ఈ విషయం వెల్లడించారు. జేఎన్టీయూ ఆర్యభట్టు ఆడిటోరియంలో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో వీసీ ప్రొఫెసర్ సుదర్శన్‌రావు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేశామని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని చెప్పారు. పరీక్ష కేంద్రాలలోకి గంట ముందే అనుమతిస్తామని తెలిపారు. అనంతపురం జేఎన్టీయూ అధ్వర్యంలో నిర్వహించే…

Read More

Kedarnath Temple: మళ్లీ తెరచుకున్న కేదార్‌నాథ్ ఆలయం.. భక్తులకు కొత్త కండీషన్లు!

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

కెనడా క్రికెట్‌లో బిష్ణోయ్ గ్యాంగ్!బజ్వాను కెప్టెన్‌గా నియమించడం వెనుక హస్తం

న్యూదిల్లీ: ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి కెనడా క్రికెట్ జట్టులో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం బయటపడటంతో ఐసీసీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా ప్రమేయంపై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) విచారణ జరుపుతోంది. కాగా ఈ ఫిక్సింగ్ వ్యవహారంలో బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (సీబీసీ) ఓ కథనం ప్రచురించింది. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో దిల్‌ప్రీత్ బజ్వా అసాధారణంగా, ఖరీదైన…

Read More

Shani Transit: 138 రోజులు శని గ్రహ భ్రమణం బలహీనం.. జూలై 27వరకు ఈ 3 రాశుల వారికి డబ్బుకు లోటు ఉండదు

Shani Transit: శని గ్రహ భ్రమణం కారణంగా కొన్ని రాశులు పరీక్షా కాలంలో ఉన్నప్పటికీ, ఇది నిర్దిష్ట 3 రాశులకు ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. మీ రాశి అందులో ఉందో లేదో తెలుసుకోండి..! Source link

Read More

కెప్టెన్సీ తర్వాత…ముందు జట్టులోకి రావాలిశ్రేయస్ అయ్యర్‌కు జహీర్‌ఖాన్ సూచన

న్యూదిల్లీ: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, జట్టులో కీలక బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. 11 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అయ్యర్‌కు మాజీ పేసర్ జహీర్ ఖాన్ కీలక సూచనలు చేశాడు. టీమిండియా కెప్టెన్సీ గురించి ఆలోచించొద్దని, బ్యాటర్‌గా రాణిస్తూ టీ20 జట్టులో పునరాగమనంపై దృష్టిసారించాలని తెలిపాడు. గత ఐపీఎల్ సీజన్‌లో శ్రేయస్ 600కు పైగా పరుగులు చేయడంతోపాటు జట్టును…

Read More

AP Telangana Delimitation: 2029 నాటికి ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్?.. రాష్ట్ర విభజన చట్టం ఏం చెప్పింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

డీలిమిటేషన్ అంటే ఏమిటి?: డీలిమిటేషన్ అనేది నియోజకవర్గాల పునర్విభజన. జనాభా మార్పులకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల సంఖ్య, సరిహద్దులను మార్చడం. దీని ద్వారా అన్ని నియోజకవర్గాల్లో జనాభా దాదాపు సమానంగా ఉంటారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సీట్లు కూడా జనాభా నిష్పత్తి ప్రకారం సర్దుబాటు చేస్తారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలన్నీ.. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో విభజన సమయంలోనే సీట్ల పెంపు హామీ ఇచ్చారు. విభజన చట్టం (2014)లో ఏముంది?…

Read More

సీఎస్కేను వెంటాడుతున్న గాయాలు

. తాజాగా జట్టుకు దూరమైన యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే. ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగిన బౌలర్లు ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుకు ఐపీఎల్ 2026లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బ్యాటర్ ఆయుష్ మాత్రే ఎడమ కాలి గాయం (హామ్‌స్ట్రింగ్) కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇవాళ సీఎస్కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 18న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో…

Read More

YS Jagan: ఏపీలో ఉపాధి హామీ కుదేలేనా? జగన్ సంచలన ఆరోపణలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 21, 2026 3:11 PM IST MGNREGA: ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) అమలు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. News18 ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) అమలు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

Read More

‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి

హైదరాబాద్: అభిమానులు ఎప్ప్పుడెప్ప్పుడా అని ఎదురు చూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘జైలర్ 2’ షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుపుతూ చిత్ర బందం కొన్ని ఫొటోలు పంచుకుంది. మాఫియా, ప్రతీకార నేపథ్యం, కుటుంబ అంశాల మేళవింపుగా రూపొంది ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్న ‘జైలర’ చిత్రానికిì కొనసాగింపుగా ‘జైలర్ 2’ వస్తోన్న సంగతి తెలిసిందే. అగ్రహీరో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించారు ఈ చిత్రాన్ని….

Read More

Today Top 10 News: యుద్ధం ఇంకా ముగియలేదు.. ఉక్రెయిన్‌లో రోబో సైనికులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

బీఆర్ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రా నాయకులకు తొత్తుగా మారి సీమాంధ్ర ప్రభావంలో ఉన్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుంచి పోలవరం వరకు ఆయనపై విమర్శలు చేస్తూ, రాజ్యాంగానికి గౌరవం లేదన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని, రేవంత్ సీఎం కావడం కూడా కేసీఆర్ చేసిన పుణ్యం వల్లేనని అన్నారు. ————————- 2.మావోయిస్టుల్లా బీఆర్ఎస్ కనుమరుగవుతుంది బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ కూడా నక్సలైట్లలా కనుమరుగవుతుందని విమర్శించారు….

Read More