పెన్నహోబిలం దేవస్థానంలో బహిరంగ వేలం వాయిదా

– తలనీలాల హక్కు రూ.1.61 లక్షలకు ఖరారు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాఖ ఇన్స్పెక్టర్ కె. రాణి, ఆలయ కార్య నిర్వహణ అధికారి సాకే రమేష్ బాబు మరియు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. దేవస్థానంలో కలగలపు బియ్యం బేడలు విక్రయించుకునే హక్కుకు నిర్వహించిన బహిరంగ వేలంలో…

Read More

AU art exhibition: ఏయూ విద్యార్థుల క్రియేటివిటీకి విశాఖ ప్రజలకు ఫిదా.. ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో అద్భుతాలు..! Fine Arts students’ artworks are amazing. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 22, 2026 7:56 PM IST విశాఖ ఆర్ఎకే బీచ్ సమీపంలోని ఏయూ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థుల చిత్రాలు శిల్పాలు ఆకట్టుకుంటూ సంస్కృతి ప్రతిబింబిస్తున్నాయి, ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు ఆసక్తి పెరుగుతోంది + ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల కళాఖండాలు అదుర్స్..! ఈ కోర్స్ ద్వారా , ఉపాధి ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ద ఉత్సవాల సందర్భంగా కళల వేదికగా మారిన విశాఖపట్నం నగరం ప్రస్తుతం విద్యార్థుల సృజనాత్మకతకు సాక్ష్యంగా నిలుస్తోంది. RK Beach సమీపంలోని ఏయూ…

Read More

అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలు మీనుగా గోపాల్, మంగే రమేష్ బాబులను బుధవారం ఉరవకొండలో ఘన సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజన నాయకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు మీనుగా గోపాల్, రాష్ట్ర చర్మకారుల ప్రధాన కార్యదర్శి మంగే రమేష్ బాబులను పూలమాలతో సత్కరించి, శాలువాలు కప్పి, స్వీట్లు పంచి అభినందించారు. సమాజానికి…

Read More

Life Hack: ఎండలకు పాలు పాడవుతున్నాయా? ఈ పౌడర్ చిటికెడు వేస్తే.. 2 రోజులు విరిగిపోయే ఛాన్సే లేదు..!

ఎండలో పాలు త్వరగా పాడవకుండా చెఫ్ కలగాటి డేవిడ్ కుమార్ చిట్కాలు చెప్పారు, బేకింగ్ సోడా చిటికెడు, చల్లటి గిన్నె, యాలకులు, ప్రతి 8 గంటలకు మళ్లీ మరిగించడం, చల్లారిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలని సూచించారు. Source link

Read More

క్రికెట్ టోర్నీ విజేత హిందూపురం జట్టు

విశాలాంధ్ర ధర్మవరం; ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా చేనేత క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంధ్యా రాఘవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో జరిగిన పోటీల్లో హిందూపురం జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. విన్నర్ కు కప్పుతో పాటు ఒక లక్ష పదివేల రూపాయలు ధర్మవరం కు రావడం జరిగిందని, రన్నర్ జట్టుకు 50 వేల రూపాయలు, మిగతా ప్రతిభ…

Read More

గడ్డివాముల దహనం కేసు.. నిందితుడిపై ఎస్సై చర్యలు వైరల్, పెద్దవడుగూరులో ఉద్రిక్తత..! Peddavaduguru haystack burning incident. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 22, 2026 10:21 PM IST అనంతపురం పెద్దవడుగూరులో గోశాల గడ్డివాముల దహనం కేసులో అరెస్టైన సుధాకర్‌పై ఎస్సై ఆంజనేయులు దాడి వీడియో వైరల్, రైతులు ఎస్సైకి బలమైన మద్దతు, ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆసక్తి + గడ్డివాముకు నిప్పు తెలిస్తే షాకే … అనంతపురం జిల్లాలోని Peddavaduguruలో జరిగిన గడ్డివాముల దహనం ఘటన ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని ఎస్సై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చట్ట…

Read More

తమిళనాడులో రూ.1200 కోట్ల సొమ్ము ‘సీజ్’.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో … అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా … భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, వస్తువుల మొత్తం విలువ … రూ.1200 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు.ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. Source link

Read More

Tirupati Crime News: కుటుంబాన్ని ఖతం చేసిన తండ్రి.. పిల్లలతో కలిసి ఆత్మహత్య.. అసలు ఏం జరిగింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 22, 2026 10:51 PM IST Tirupati Crime News: తిరుపతి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబ యజమాని భార్య, తల్లిని హత్య చేసి, అనంతరం పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. News18 తిరుపతి జిల్లాలో బుధవారం నాడు అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని వెంకటకృష్ణపాలెం గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద…

Read More

ఏఐటీయూసీ రాష్ట్ర 18 వ మహాసభలను జయప్రదం చేయండి

రుపతికి వేలాదిగా తరలిరండి కార్మికుల హక్కుల రక్షణ కోసం మహాసభ వేదికగా ఉద్యమ రూపకల్పన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు లు పి హరినాథ్ రెడ్డి ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. 26వ తేదీ తిరుపతిలో జరిగే కార్మిక మహా ప్రదర్శన, భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలువైపుల నుండి వేలాదిగా తరలి రావాలని కోరారు. మహాసభ జయప్రదం కోసం…

Read More

Matsyakara Bharosa: త్వరలో ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.20 వేల జమ.. ఏపీ ప్రభుత్వం నుంచి అదిరిపోయే ప్రకటన |

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ పథకం కింద కేవలం రూ. 10,000 మాత్రమే ఆర్థిక సాయంగా అందేది. అయితే, గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సాయాన్ని రూ. 20,000లకు పెంచి, వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు పెద్ద ఊరట కల్పించింది. పెరిగిన ధరలు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. Source link

Read More