ప్రతి పేదోడికి సొంతిల్లు – Visalaandhra
. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం. గృహ విప్లవం, రెవెన్యూ సంస్కరణల నవశకం. అదనపు ఎమ్మార్వోల నియామకం. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల సమీక్షలో పొంగులేటి విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం గృహ విప్లవం తెస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు సమకూర్చడమే లక్ష్యమన్నారు. భూ యాజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడమే ధ్యేయంగా పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తేవాలనే…


