World Earth Day: బాదంపప్పు బద్దపై ‘భూమాత క్షోభ’.. ధరిత్రి దినోత్సవం వేళ నంద్యాల కళాకారుడి అద్భుత సృజన! |
Last Updated:Apr 22, 2026 10:40 AM IST నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా బాదంపప్పుపై 40 సూక్ష్మ చిత్రాలతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇచ్చారు + ఏప్రిల్ 22 న ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే ) నంద్యాల జిల్లాకు చెందిన సుప్రసిద్ధ చిత్రకారుడు, కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా అందించిన ఈ అద్భుత కళాఖండం సమాజానికి ఒక హెచ్చరిక. కేవలం…


