రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్యపై మహిళల నిరసన…

ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ధర్నా… విశాలాంధ్ర – రొళ్ల: మండల పరిధిలోని రత్నగిరి గ్రామంలో త్రాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.గత నెల రోజులుగా కొత్తగా బోరు బావిలో నీరు ఉన్నప్పటికీ, పైపులైన్ సక్రమంగా లేకపోవడం వల్ల కాలనీకి త్రాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు…

Read More

పద్మావతి అమ్మవారికి ప్రత్యేక కానుక.. భక్తుల సేవాభావం వైరల్..! two air conditioners donated by devotees to sri padmavathi temple. |

Last Updated:Apr 22, 2026 8:33 PM IST తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి హైదరాబాద్ భక్తులు పూజ కౌశిక్, స్వాతి కౌశిక్ రెండు ఏసీలు విరాళంగా ఇచ్చారు, పరాకామణి విభాగంలో వినియోగించనున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రెండు ఏసీల బహూకరణ..! తిరుచానూరులోని ప్రసిద్ధ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (Sri Padmavathi Ammavari Temple) మరోసారి భక్తుల సేవాభావానికి వేదికగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన భక్తులు పూజ కౌశిక్, స్వాతి కౌశిక్ తమ…

Read More

విడపనకల్లు మండలంలో కల్తీ ఆహార దందా బహిర్గతం…

అధికారుల మౌనం.. కల్తీ రాయుళ్లకు వరం! విశాలాంధ్ర – విడపనకల్లు: పసిపిల్లలు నోటిలో వేసుకునే మిఠాయిలే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. మండలంలో విక్రయిస్తున్న కొన్ని మిఠాయిలు నిప్పు అంటిస్తే కొవ్వొత్తిలా కరుగుతున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కల్తీ దందా తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ ముద్రించడం చట్టరీత్యా తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ విక్రయించే ప్యాకెట్లపై ఆ వివరాలు కనిపించడం లేదు. తనిఖీలను తప్పించుకునేందుకు తాత్కాలికంగా తేదీలు…

Read More

Today Top 10 News: ఇప్పట్లో చర్చలు లేనట్లే.. యుద్ధంపై అమెరికా సంచలన అప్డేట్..!

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచంలో చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

మంచి సమాజం కోసం పోరాటం చేద్దాం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: మానవ జాతిపై దోపిడి, పీడన లేని మంచి సమాజం కోసం పోరాటం చేద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి పిలుపు నిచ్చారు. తిరుపతి నగరం బైరాగిపట్టెడలో గల గంధమనేని శివయ్య భవన్ లో బుధవారం ప్రపంచ విప్లవ వీరుడు, సోవియట్ యూనియన్ స్థాపకుడు కామ్రేడ్ వ్లాదిమిర్ లెనిన్ 156వ జయంతి వేడుకలను సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా…

Read More

Heatwave vs Rain: 44°C దాటిన ఉష్ణోగ్రతలు.. 288 మండలాల్లో ఎండల మంట, పక్కనే వర్ష సూచనలు..! Andhra Pradesh heatwave. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ Prakhar Jain తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మొత్తం 76 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 134 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ పరిస్థితి కొనసాగనుండగా, ఎల్లుండి 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 94 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు…

Read More

పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా – Visalaandhra

విశాలాంధ్ర-సత్యవేడు:పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి వున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శ్రీసిటీని సందర్శించిన మంత్రికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు.అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండి శివశంకర్తోటి ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్ భాస్కర్,ఇతర విద్యుత్ అధికారులతో కలసి శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పరిశ్రమల ప్రతినిధులు శ్రీసిటీ యాజమాన్యంతో పరస్పర చర్చా సమావేశంలో…

Read More

AP Politics: ఫోటో కోసం ఫైట్లు.. కూటమిలో కలకలం.. జనసేన–టీడీపీ మధ్య టెన్షన్..! Andhra Pradesh coalition politics. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 22, 2026 5:26 PM IST ఏపీ లో Bharatiya Janata Party Telugu Desam Party Jana Sena Party కూటమిలో ఫోటో వివాదాలతో జనసేన టీడీపీ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయనే చర్చ రాజకీయంగా హాట్ టాపిక్. + News18 ఏపీ రాజకీయాల్లో కూటమి బలంగా కనిపించినా, లోపల మాత్రం విభేదాల మంటలు రగులుతున్నాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో కలిసి పోటీ చేసిన Bharatiya Janata Party, Telugu Desam…

Read More

మామిడి పండ్ల కోసం వాహనాలు ఆపివేసిన ప్రయాణికులు, ట్రాఫిక్ అంతరాయం.

తూర్పుగోదావరి జిల్లా: వేసవిలో మామిడి పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్లో రుచి సరిగా లేకపోవడం గమనార్హం. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో చెట్టుపై పండిన మామిడి పండ్లను కోసి, చెక్క బల్లలపై పేర్చి అమ్ముతున్నారు. అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రత్యేక దృశ్యం కనిపిస్తోంది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా మామిడి దిగుబడి తగ్గింది. అయినప్పటికీ, రహదారి వెంట అనేక రకాల మామిడి పండ్లు లభిస్తున్నాయి. వాహనదారులు, బాటసారులకు…

Read More

మాంటిస్సోరి ఎలీట్ విద్యార్థుల ప్రభంజనం: పదో తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత

​ విశాలాంధ్ర – రాప్తాడు : మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులు 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సిబిఎస్‌ఈ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లోవందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రతిభ చాటిఅద్భుత విజయాలను నమోదు చేశారు. ఎండి కృష్ణభరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా మాట్లాడుతూ ఈ ఫలితాల్లో ఏ. సాయిచరిత, ఎన్. లిపి 500 మార్కులకు 486 మార్కులు సాధించి ప్రథమ…

Read More