చిన్నారుల ప్రాణాలతో చెలగాటం – నార్పలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కలకలం!

నార్పల – విశాలాంధ్ర (అనంతపురం జిల్లా): – మండలంలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం నడుపుతూ, చిన్నారుల భద్రతకు ముప్పు కలిగించాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్న సమయంలో డ్రైవర్ మొబైల్ ఫోన్‌తో బస్సు నడిపినట్లు గమనించారు.పిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ వాహనం ఏ పాఠశాలకు చెందినదో స్పష్టత లేకపోవడం…

Read More

సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు చుక్కెదురు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: సుప్రీంకోర్టులో వాన్‌పిక్ ప్రాజెక్టుకు చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన అభియోగాలను సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుందని, దానికి గల కారణాలు చెప్పలేదంటూ వాన్‌పిక్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో వాన్‌పిక్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ…

Read More

Pawan Kalyan | జనసేనకు పవన్ రూ.2 కోట్ల విరాళం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీ పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళంగా అందించి.. తొలి సభ్యత్వాన్ని స్వీకరించారు.#pawankalyan #janasena #apnews Source link

Read More

Mobile Recovery: వామ్మో.. 1.10 కోట్ల విలువైన 650 ఫోన్లు రికవరీ.. ఆ జిల్లా పోలీసులు సూపర్..!

కాకినాడలో ఆపరేషన్ మొబైల్ ట్రాక్ ద్వారా పోలీసులు 11వ విడతలో 650 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు, మొత్తం 4001 ఫోన్లు తిరిగి ఇచ్చినట్టు ఎస్పీ తెలిపారు Source link

Read More

అనంతపురంలో పెన్నా తీరంలోని సుంకులమ్మ దేవతపై భక్తుల నమ్మకం కొనసాగుతోంది.

అనంతపురం: తాడిపత్రి పట్టణంలోని శ్రీ చల్లని తల్లి సుంకులమ్మ దేవాలయం స్థానికులకు ఆరాధ్య స్థలంగా నిలుస్తోంది. ఈ ఆలయానికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది పండుగ సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండడంతో దేవాలయం కళకళలాడుతుంది. స్థానికులు ఈ అమ్మవారిని “చల్లని తల్లి”గా పిలుస్తూ భక్తితో పూజిస్తారు. ఈ తల్లిని దర్శించుకుంటే జీవితంలోని కష్టాలు తొలగి, దీవెనలు లభిస్తారని భక్తులు విశ్వసిస్తారు. పెన్నా నది తీర ప్రాంతంలో ఈ అమ్మవారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని…

Read More

శ్రీశైల మల్లికార్జున దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు. Srisaila Mallikarjuna Swami Devasthanam free laddu prasadam distribution |

Last Updated:Feb 14, 2026 10:56 PM IST మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో లక్షలాది భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం, మెరుగైన సేవలు, ట్రాఫిక్ సౌకర్యాలు కల్పించారు. + శ్రీశైల భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్: 4 రోజుల పాటు ఉచిత లడ్డు.. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో క్షేత్ర…

Read More

అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని గ్రామాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి పరిధిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి ఈరోజు నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు.రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ కంఠాల బయట ఏ తరహా…

Read More

సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో ఆర్థిక సహాయం

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని దుర్గా నగర్ కు చెందిన హరికిషోర్ రామగిరి సోలార్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తూ మార్చి 31న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు బులోరా ఓనర్ మేడాపురం నారాయణ అంతక్రియల కోసం 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సోలార్ కంపెనీ ఉద్యోగుల సహకారంతో మరో 50 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి సోలార్ కంపెనీ ఉద్యోగులు అండగా ఉంటామని వారు హామీ…

Read More

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8 లక్షల కోట్లు ఆవిరైపోవడం మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్…

Read More

రేవంత్ పాలనలో అక్రమ మైనింగ్, భూకబ్జాలు

కాంగ్రెస్ పెద్దల అక్రమాలు కనబడడం లేదా? హరీశ్‌రావు విశాలాంధ్ర – హైదరాబాద్ : పేదల ఇళ్లను కూల్చిన రేవంత్ సర్కార్‌కు కాంగ్రెస్ పెద్దలు హైదరాబాద్ నడిబొడ్డున కొండలను పిండి చేస్తుంటే కనిపిండం లేదా అని బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియల్ ఎస్టేట్ దందాల పై ఎక్స్ వేదికగా ఆయన ధ్వజమెత్తారు. రాజేంద్రనగర్ మానస హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి…

Read More