ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి సమాధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..

సత్యసాయి మహాసమాధి వద్ద ఆధ్యాత్మిక చింతనలో కేంద్ర రక్షణ మంత్రి విశాలాంధ్ర–పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి మహాసమాధిని కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. పుట్టపర్తిలో ఏర్పాటు చేయనున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు భూమిపూజ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రశాంతి మందిరానికి చేరుకుని కొద్దిసేపు ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు.ప్రశాంతి నిలయానికి…

Read More

Betting Allegations: బెట్టింగ్ మామూల్ల దందా బట్టబయలు.. చిత్తూరు వన్‌టౌన్ సీఐ సస్పెన్షన్ కలకలం..! betting allegations chittoor one town ci maheshwara. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 18, 2026 3:26 PM IST చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర బెట్టింగ్ మామూల్ల ఆరోపణలతో సస్పెండ్, ఎస్పీ తుషార్ డూడీ జీరో టాలరెన్స్ నడుమ ఘటన సంచలనం, పోలీస్ విశ్వసనీయతపై చర్చ చిత్తూరు సి ఐ సస్పెండ్ పూర్తి వివరాలు ఇవే…!!!! చిత్తూరు పోలీస్ విభాగంలో ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐగా పనిచేస్తున్న మహేశ్వరపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. జిల్లా…

Read More

Job Mela: ఇంటర్, డిగ్రీ చదివితే చాలు! ప్రముఖ కంపెనీల్లో భారీ జీతంతో ఉద్యోగాలు.. రేపే జాబ్ మేళా.. | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 17, 2026 10:29 AM IST శ్రీకాకుళం జిల్లాలో 18న బలగ రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా, మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్ ఐ స్మార్ట్ సొల్యూషన్స్ అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ సహా సంస్థలు 345 ఉద్యోగాలు, 8 నుంచి 35 వేల జీతం “యువతకు సువర్ణావకాశం – 345+ ఉద్యోగాలు సిద్ధంగా!” శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఈ నెల 18న నిర్వహించనున్న జాబ్ మేళా ఒక గొప్ప అవకాశంగా…

Read More

లేబర్‌ కోడ్లను రద్దు చేసే వరకు విశ్రమించం

నేటి నుండి జరిగే ఏఐటియుసి మహాసభలకు వేలాదిగా తరలిరండి -ఏఐటీయూసీ రాష్ట్ర నేతలు రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య విశాలాంధ్ర-తిరుపతి: కేంద్ర ప్రభుత్వం కార్మికులను కట్టుబానిసలుగా మార్చేలా తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సమరశీలం పోరాటాలకు సిద్ధమని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రవీంద్రనాథ్, వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు. తిరుపతి నగరంలో ఈ నెల 26, 27, 28 తేదీలలో నిర్వహించనున్న ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నాయకులు…

Read More

పంజాబ్లో బీజేపీ కొత్త ఎత్తుగడ – Visalaandhra

డా.అరుణ్ మిత్ర పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల పొత్తులపై ఇప్పుడిప్పుడే చర్చలు ఊపందుకుంటున్నాయి. కేంద్రంలోని ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో అమలుచేసిన ఈ ప్రక్రియ తమకు రాజకీయ ప్రయోజనాన్ని చేకూర్చడంతో పంజాబ్లో కూడా ఇలాంటి వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు…

Read More

పగటిపూట రెక్కీ.. రాత్రికి చోరీ.. వేసవిలో దొంగల కొత్త టార్గెట్స్ ఇవే..! Attack on retired teacher house in Kakinada 250g gold looted. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 24, 2026 7:25 PM IST కాకినాడ జిల్లా సామర్లకోటలో రిటైర్డ్ ఉపాధ్యాయురాలు లక్ష్మీదేవి ఇంట్లో 250 గ్రాముల బంగారం రెండు కేజీలకు పైగా వెండి దొంగిలింపు ఎండాకాలం తాళం ఇళ్లపై హెచ్చరిక. + రిటైర్డ్ ఉపాధ్యాయురాలు ఇంటికి కన్నం బంగారం భారీగా బంగారం వెండి అపహరణ సాధారణంగా ఎండాకాలం వచ్చేసరికి దొంగల ఆగడాలు పెరుగుతుంటాయి.. సెలవులు, శుభకార్యాల కోసం ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని దుండగులు రెచ్చిపోతున్నారు….

Read More

భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. టికెట్ రిఫండ్ నిబంధనల్లో మార్పులు

భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇది ముఖ్య గమనిక. రైలు టికెట్ల రద్దు, రిఫండ్ విధానంలో కీలకమైన మార్పులు నేటి (ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 8 గంటలలోపు కన్ఫర్మ్ టికెట్‌ను రద్దు చేసుకుంటే ప్రయాణికులకు ఎలాంటి రిఫండ్ లభించదు. గతంలో ఈ గడువు 4 గంటలుగా ఉండేది. ప్రయాణానికి 8 గంటల నుంచి 24 గంటల మధ్యలో టికెట్‌ను రద్దు చేస్తే టికెట్ ధరలో 50 శాతం మాత్రమే…

Read More

Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ముగిసిన ఉత్కంఠ.. మల్లాడి గెలుపుకు కారణం ఇదే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 04, 2026 2:27 PM IST Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ఉత్కంఠ భరిత కౌంటింగ్ తర్వాత మల్లాడి కృష్ణారావు, సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్‌పై 5568 ఓట్ల మెజార్టీతో గెలిచి విజయకేతనం ఎగరేశారు + News18 కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఉత్కంఠ భరితంగా ఎన్నికల కౌంటింగ్ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ నడిచింది. ప్రారంభంలోనే పోస్టల్…

Read More

Nara Lokesh vs Chidambaram: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 22, 2026 9:49 AM IST నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఏపీ మంత్రి నారా లోకేష్ మధ్య ‘ఎక్స్’ వేదికగా మాటల యుద్ధం నడిచింది. 2026 తర్వాత దక్షిణాది సీట్ల వర్గీకరణ, ప్రయోజనాలపై ఇరు నేతలు లెక్కలతో పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. News18 దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే…

Read More

విధుల్లోకి డిప్యూటీ సీఎం పవన్..

శస్త్రచికిత్స అనంతరం మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు తిరిగి విధుల్లోకి చేరనున్నారు. పూర్తిగా కోలుకున్న ఆయన, ఈరోజు హైదరాబాద్ నుంచి అమరావతి(మంగళగిరి)లోని తన క్యాంపు కార్యాలయానికి రానున్నారు. పవన్ తిరిగి క్రియాశీలక విధుల్లోకి వస్తుండటంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ రోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరానికి పయనమవుతారు. ఉదయం 10:40 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి…

Read More