వాళ్ళిద్దరూ ఫోన్ లో ఏమి మాట్లాడారంటే..!

చాలా సంవత్సరాల తర్వాత నిన్న రాత్రి సుమారు 11:30కి ఆమె దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది… చాలా పరిచయమైన మధురమైన స్వరం… ఆమె అడిగింది… “ఎలా ఉన్నావు?”నేను చెప్పాను,“హ్యాపీ హ్యాపీ… నేను బాగానే ఉన్నాను!” ఎక్కడో మనసులో చిన్న ఉత్సాహం… ఆమె అడిగింది,“ఇంకా నిద్రపోలేదా?” నేను,“ఇంకా లేదు!” అని చెప్పాను. ఇంకా ఏం మాట్లాడుతుందో వినాలని కుతూహలం నాలో పొడచూపింది ఆమె అంది,“ఈరోజు పార్టీ లో నిన్ను చూసాను… చాలా హ్యాండ్సమ్‌గా కనిపించావు!” నేను ఆనందంగా,“థాంక్స్!”…

Read More

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య….

విశాలాంధ్ర – కూడేరు..అనంతపురం రూరల్ మండల పరిధిలోని కొడిమి గ్రామ సమీపంలో దళిత రైతు ఎం. గోవిందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి చెందినవాడు.గోవిందు తన వ్యవసాయ భూమిలో పంట సాగు చేయడానికి, నీటి బోరు త్రవ్వించేందుకు బయటి వ్యక్తుల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షలకు పైగా అప్పు తీసుకున్నాడు. అయితే బోరులో నీరు పడకపోవడం, పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు మరింత పెరిగాయి. అప్పులపై వడ్డీలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక…

Read More

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరంవిగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం రాజకీయ స్వలాభాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు…

Read More

సర్వే నంబర్ 650-2 లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలి

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 650-2 సర్వే నంబర్ లో అక్రమ నిర్మాణాలు వెంటనే తొలగించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 650-2 సర్వే నెంబర్లో ప్లంబర్స్, అండ్ ఎలక్ట్రిషన్స్ కి కేటాయించిన రెండు ఎకరాల భూమిని కొంతమంది అన్యక్రాంతం చేసి ఆ స్థలంలో భవనాలు నిర్మించడం జరిగింది అన్నారు. వెంటనే ఆ భవనాలను తొలగించాలని, కార్మికులకు న్యాయం చేయాలని పట్టణం లో…

Read More

విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలి

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం; విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి ధర్మవరం పట్టణంలో యుటిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల్లో…

Read More

క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర.. ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు. ఈ ఆవిష్కరణతో క్వాంటం రంగంలో రాష్ట్రం కీలక ముందడుగు వేసినట్లయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీఃతో పాటు, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఉన్న 1క్యూ…

Read More

బెంగాల్ ఎన్నికల వేళ ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహ సంస్థ ఐ-ప్యాక్‌కు చెందిన సహ వ్యవస్థాపకుడు,నిర్వాహకుడు వినేష్ చందేల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. బెంగాల్ బొగ్గు అవినీతి వ్యవహారానికి సంబంధించిన అక్రమ ధన లావాదేవీల కేసులో భాగంగా సోమవారం రాత్రి ఢిల్లీలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంగళవారం ఆయనను ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ నిరోధక చట్ట న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు 10 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది….

Read More

హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా దిగ్బంధనం.. ఇరాన్‌కు రోజుకు రోజుకు రూ.4,081 కోట్ల నష్టం

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదిరాయి.ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపర్చే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది.ఈ చర్యతో ఇరాన్‌కు రోజుకు సుమారు 435 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.4,081 కోట్లు నష్టం వాటిల్లవచ్చని ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం అంచనా వేసింది. కాల్పుల విరమణపై చర్చలు ఫలించకపోవడంతో, ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు ఈ కఠిన చర్య…

Read More

భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు..

మూడు నగరాల నుంచి సేవలువిజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి.ఇప్పటికే దాదాపు 98 శాతం నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనులను జూన్ నెలాఖరు నాటికి ముగించి, జులై లేదా ఆగస్టు నెలల్లో విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ముఖ్యమైన కార్యక్రమానికి దేశ ప్రధానిని ఆహ్వానించాలని అధికారులు భావిస్తున్నారు.విమానాశ్రయం ప్రారంభం దృష్ట్యా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రవాణా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా…

Read More

హదయాలను కదిలించే…‘తెరచాప’

హైదరాబాద్: నవీన్‌రాజ్ హీరోగా, జోయెల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘తెరచాప’. ఈ నెల 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకు ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకుడు నవీన్‌రాజ్ మాట్లాడుతూ మత్స్యకారుల్లో తామూ కలిసిపోయి, వారి జీవితాల్ని పూర్తిగా అర్థం చేసుకుని రూపొందించిన సినిమానే ‘తెరచాప’ అని నవీన్‌రాజ్ శంకారపు అన్నారు.‘సహజత్వానికి పెద్దపీట వేస్తూ రూపొందించిన చిత్రమిది. మండుటెండల్లోనూ, సముద్ర తీరంలోనూ ఎన్నో సవాళ్ల మధ్య పనిచేశాం. ఎక్కువమంది నటులు ఇందులో…

Read More