టీడీపీ పదవుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సింహ భాగం

*పొలిట్ బ్యూరోలో చంద్రబాబు, దగ్గుమళ్ల ప్రసాదరావు*జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా యువనేత నారా లోకేష్*జాతీయ అధికార ప్రతినిధిగా నీలాయపాళెం విజయకుమార్*రాష్ట్ర కమిటీలో 17మందికి చోటు (విశాలాంధ్ర-తిరుపతి, చిత్తూరు) తెలుగుదేశం పార్టీ అధిష్టానం బుధవారం ప్రకటించిన జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల ఎంపికలో ఉమ్మడి చిత్తూరు జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాపై అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. కేవలం పదవుల పంపిణీ మాత్రమే కాకుండా, అన్ని వర్గాలకు…

Read More

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన శ్రీ చరణ్ తేజ్

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో నార్పల మండలానికి చెందిన “ఆంధ్రజ్యోతి” రిపోర్టర్ శంకర్ కుమారుడు శ్రీ చరణ్ తేజ్ ప్రతిభావంతుడిగా నిలిచారు. మొత్తం 1000 మార్కులకు గాను 963 మార్కులు సాధించి అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేశారు.చిన్నప్పటి నుంచే చదువుపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, క్రమబద్ధమైన ప్రణాళికతో సిద్ధమవుతూ వచ్చిన శ్రీ చరణ్ తేజ్ తన కృషితో ఈ విజయాన్ని సాధించారు. ప్రతిరోజూ క్రమశిక్షణతో చదవడం, ఉపాధ్యాయులు సూచించిన…

Read More

లోకేష్‌కు కీలక బాధ్యతలు.. టీడీపీ సంచలన నిర్ణయం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవస్థాపనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీకి సంబంధించిన కేంద్ర స్థాయి,రాష్ట్ర స్థాయి,ఉన్నత స్థాయి మండళ్లను అధికారికంగా ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేశ్ఃకు బాధ్యతలు అప్పగించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ను కొనసాగించారు. మొత్తం 29 మంది సభ్యులతో ఉన్నత మండలిని ఏర్పాటు చేయగా, 31 మంది సభ్యులతో కేంద్ర కమిటీని నియమించారు.అదేవిధంగా 185 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించారు. కేంద్ర…

Read More

ఇరాన్‌తో కాల్పుల విరమణ పొడిగింపు లేదు.. శాశ్వత ఒప్పందమే లక్ష్యం: ట్రంప్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను మరింత కాలం పొడిగించే ఉద్దేశ్యం తనకు లేదని స్పష్టం చేశారు. తాత్కాలిక పరిష్కారాల కంటే శాశ్వత ఒప్పందం సాధించడానికే అమెరికా ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించారు. టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నప్పటికీ, కాల్పుల విరమణను తిరిగి అమలు చేయకుండానే ఆ చర్చలు ముగిసే అవకాశం ఉందని తెలిపారు. ఒక ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చర్చలు…

Read More

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేసీఆర్ పూర్తి మద్దతు.. డీలిమిటేషన్‌పై వార్నింగ్

దక్షిణాదికి ఇప్పుడున్న 24 శాతం సీట్లు తగ్గకూడదని వార్నింగ్మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన గళాన్ని వినిపించారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావులతో నిర్వహించిన భేటీలో జాతీయ రాజకీయ పరిణామాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. గతంలోనే…

Read More

ఆటుపోట్లను ఎదురొడ్డి…ఒక్కసారిగా స్టార్ అయ్యాడు

రైతు కుటుంబంలో పుట్టి క్రికెటర్‌గా ఎదిగిన సకిబ్ హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత ఒక్కసారిగా తళుక్కుమాన్నారు. బంతితో ప్రత్యర్ధి నడ్డి విరిచారు… ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్. తలో నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కారకులయ్యారు. ప్రఫుల్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ నడ్డి విరిస్తే… తర్వాత సకిబ్ ప్రత్యర్థి పని పట్టాడు. 4 ఓవర్లలో సకిబ్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి శబాష్ అనిపించుకున్నాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న…

Read More

బెంగాల్‌లో ప్రచార హోరు – Visalaandhra

పరస్పర విమర్శలకు దిగుతోన్న అధికార, విపక్ష నేతలు రాయ్‌గంజ్(కోల్‌కతా): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో పశ్చిమబెంగాల్‌లో ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రంలో రెడు విడతలుగా 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో మొత్తం 2,926 మంది అభ్యర్థులు పోటీ చేయనున్నారని ఈసీ వెల్లడించింది. తొలి దశలో 152 నియోజకవర్గాల్లో 1,478 మంది పోటీ చేస్తున్నారని, రెండో దశలో 142 అసెంబ్లీ స్థానాల నుంచి 1,448 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపింది. 13తో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది….

Read More

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత పుల్లమ్మ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ వీధి కి చెందిన కీ,శే పసుపులేటి పుల్లమ్మ (76 సం ) వృద్ధాప్యం తో మరణించగా విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు ….

Read More

చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు…

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును…

Read More

శ్రామిక లోకానికి ‘అక్షయపాత్ర’.. బాల్యానికి ‘ఆరోగ్య వనం

​ నేడు రాప్తాడులో అన్నా క్యాంటీన్, చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభం​ పాల్గొననున్న ఎమ్మెల్యే పరిటాల సునీత, ఇన్చార్జ్ ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రం రాప్తాడు నేడు సరికొత్త అభివృద్ధి హంగులను సంతరించుకోనుంది. నిరుపేదలు, శ్రామిక లోకానికి ఆకలి తీర్చే అక్షయపాత్ర ‘అన్నా క్యాంటీన్’, చిన్నారుల శారీరక దారుఢ్యం కోసం ఏర్పాటు చేసిన ‘పరిటాల రవీంద్ర చిల్డ్రన్స్ పార్క్’ నేడు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత,…

Read More