కథా బలంతోనే పాత్రలకు పేరు: జేడీ చక్రవర్తి

హైదరాబాద్: చిత్ర సీమకు ‘శివ’ సినిమాతో పరిచయమై ‘సత్య’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు జేడీ చక్రవర్తి. మనీ, గులాబీ, అనగనగా ఒక రోజు, హోమం వంటి హిట్ సినిమాలు తీసి టాలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్నారు. మళ్లీ ఈ మధ్య మునుపటిలా కీలకమైన పాత్రల్ని పోషిస్తూ సినిమాలకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇటీవల ఆయన ‘గాయపడ్డ సింహం’లో కీలక పాత్ర పోషించారు. తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటించిన ఈ…

Read More

వాంఖడేలో సెంచరీ చేయడం ఆనందంగా ఉంది: సంజు శాంసన్

క్రీడలు: ముంబయి ఇండియన్స్‌పై సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్‌కు తానెంత కీలక ప్లేయర్‌నో సంజుశాంసన్ మరోసారి నిరూపించాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో సంజూకిది రెండో శతకం కావడం గమనార్హం. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. చివరివరకూ ఓపికగా పరుగులు రాబట్టిన వైనం అభిమానులను ఆకట్టుకుంది. మ్యాచ్ ముగిశాక ఆయన మాట్లాడుతూ ఇది సీఎస్‌కే జట్టులో సీనియర్‌గా తన బాధ్యత అని సంజు చెప్పాడు. ‘వాంఖడే వేదికగా ముంబయిపై సెంచరీ చేయడం ఆనందంగా ఉంది. నాతోపాటు జట్టుకు ఇది…

Read More

పాలీసెట్–2026కు ఉరవకొండలో అన్ని ఏర్పాట్లు పూర్తి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 25వ తేదీన ఉరవకొండలో తొలిసారిగా నిర్వహించనున్న పాలీసెట్–2026 పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కోఆర్డినేటర్ కె. అశ్రఫ్ అలీ తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి మొత్తం 503 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.పరీక్ష నిర్వహణ కోసం రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు తప్పనిసరిగా ఉదయం 9 గంటలలోపే…

Read More

క్రీడా మైదానంలో లైటింగ్ కోసం పెన్షనర్ల సహకారం – రూ.10 వేల విరాళం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు హైస్కూల్ క్రీడా మైదానంలో లైటింగ్ సదుపాయం కల్పించేందుకు పెన్షనర్ల సంఘం ముందుకు వచ్చి రూ.10,000 విరాళాన్ని అందజేసింది. సాయంత్రం వేళల్లో చీకటి కారణంగా విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం అందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ట్రెజరీ అధికారి క్రిష్టప్ప, రిటైర్డ్ ఉపాధ్యాయులు వెంకటస్వామి, ఏర్రిస్వామి, వర్క్ ఇన్‌స్పెక్టర్ నజీర్ పాల్గొని,…

Read More

గరుకుపాలెంలో పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం

విశాలాంద్ర వలేటివారిపాలెం.(ప్రకాశం జిల్లా ) : కందుకూరు ప్రాజెక్టుపరిధిలో ని వలేటివారిపాలెం మండలం సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు తొమ్మిదవ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతున్న పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం గరుకుపాలెం అంగన్వాడీ సెంటర్లో స్థానిక కార్యకర్త అమర జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా సూపర్వైజర్ సునీత మరియు స్కూల్ టీచర్, ఏఎన్ఎం పాల్గొన్నారు. 8వ పోషణ పక్వాడ కార్యక్రమం లో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగినది…

Read More

గిరిజన గురుకులంలో ప్రవేశాలుకు – మే 20 వరకు దరఖాస్తులు

ప్రిన్సిపల్ వెంకటరమణ నాయక్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామంలోని ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటరమణ నాయక్ తెలిపారు. గురువారం స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ తరగతి వారీగా సీట్ల వివరాలను వెల్లడించారు. 3వ తరగతిలో మొత్తం 40 సీట్లు ఉండగా, అందులో ఎస్టీకి 32, ఎస్సీకి 5, బీసీకి 2, ఓసీకి 1…

Read More

వందేళ్ల ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్ -బాధ్యత- పై సదస్సు

విశాఖ : వందేళ్ల ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్ –బాధ్యత- పై సదస్సు ఈ నెల 26 కళింగసీమ విద్యార్థులు- ఎస్ఎఫ్ఐ – ఏఐఎస్ఎఫ్,ఏఐడిఎస్ఓ, పిడిఎస్ఓ,ఏయు పూర్వ విద్యార్థుల నేతృత్వంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ జీవితేశ్వరరావు, పి మేఘనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.కళింగసీమ గుండెకాయ విశాఖపట్నంలో నెలకొల్పిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్లు ఏప్రిల్ 26 తో నిండిన సందర్భంగా ప్రజల పండగగా జరుపుకోవాల్సిన సందర్భం ఉందన్నారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం మద్రాస్ రాష్ట్రం లో విద్యామంత్రి గా ఉన్న అన్నెం పరశురాం…

Read More

ఎంఈఓ-1 ఇన్చార్జిగా చిన్నికృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎంఈఓ-1 గా రాజేశ్వరి దేవి ఏప్రిల్ 16 నుంచి మే నెల వరకు సెలవులో ఉన్నందున, జిల్లా డీఈవో ఆదేశాల మేరకు కదిరి ఎంఈఓ-1 గా ఉన్న చిన్ని కృష్ణను ధర్మవరం ఎంఈఓ-1 ఇన్చార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చిన్నికృష్ణ మాట్లాడుతూ విద్యా సమస్యలపై తాను అందరికీ అందుబాటులో ఉంటానని వారు తెలిపారు. వేసవి సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎటువంటి పరిస్థితులలో అదనపు…

Read More

వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలి..

తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలి.. ఎం ఈ ఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రుల సంరక్షణలో నే ఉండాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి పరిస్థితులలో ఆదనపు తరగతులు నిర్వహించరాదని వారు తెలిపారు. విద్యార్థులు ఎండాకాలంలో ఎండ అధికంగా ఉన్నందున ఎవరు…

Read More

నియోజకవర్గ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఇంచార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో గల ఓటర్ల జాబితాను ఇన్చార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21/4/2026 నాటికి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో పురుషులు 1,22,706 మంది, స్త్రీలు 1,25,285 మంది, ఇతరులు 21 మంది కలిసి మొత్తం 2,48,012 ఓటర్లు కలరు అని తెలిపారు. ధర్మవరం అర్బన్ లో పురుషులు 52, 386 మంది, స్త్రీలు 54, 049, ఇతరులు…

Read More