పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలి…

బంక్ వద్ద వైస్సార్సీపీ నిరసన – ప్రభుత్వం డౌన్ డౌన్ నినాదాలు.. పాల్గొన్న మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్… విశాలాంధ్ర – నార్పల :- రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు.వైస్సార్సీపీ పార్టీ ఆదేశాల మేరకు మండలంలోని స్థానిక పెట్రోల్ బంక్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం…

Read More

పిసిపిఎన్డిటి అమలులో మహిళా పోలీసులు భాగస్వామ్యం కావాలి

జిల్లా ఇన్చార్జ్ వైద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి విశాలాంధ్ర -అనంతపురం : టౌన్ లింగ నిర్ధారణ నిషేధి చట్టం అమలులో స్వర్ణ వార్డుల్లో పనిచేస్తున్న మహిళా సంక్షేమ సిబ్బంది, మహిళా పోలీసులు భాగస్వాములు కావాలని జిల్లా ఇంచార్జ్ వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మంగళవారం స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై మహిళా పోలీస్ లకు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు….

Read More

ఎన్‌హెచ్-44పై ఆక్రమణల ‘పర్వం’ – Visalaandhra

​- నిబంధనలు గాలికి.. పచ్చదనం మాయం!​- వేదికలపై వృక్షోరక్షితి ప్రసంగాలు.. క్షేత్రస్థాయిలో గొడ్డలి వేట్లు​- అనంతపురం నుండి కొడికొండ చెక్ పోస్ట్ వరకు యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా​- పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు విశాలాంధ్ర-రాప్తాడు: ​అనంతపురం నుంచి బెంగళూరు వెళ్లే 44వ జాతీయ రహదారి (ఎన్.హెచ్-44) ప్రస్తుతం అక్రమార్కులకు కేరాఫ్ గా మారింది. అనంతపురం నగరం నుంచి కొడికొండ చెక్ పోస్ట్ వరకు రహదారికి ఇరువైపులా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. భవిష్యత్తులో రహదారి విస్తరణ కోసం…

Read More

ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం – Visalaandhra

సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్విశాలాంధ్ర ధర్మవరం;;మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం పై రైతు సేవాకేంద్ర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని ధర్మవరం సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్ మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ,హాఫ్ మూన్ మోడల్స్,ఏ గ్రేడ్ మోడల్ గురించి వివరించడం జరిగిందన్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో వర్షాభాగం పరిస్థితులు…

Read More

ఉరవకొండ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరానికి శ్రీకారం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా గ్రంథాలయ సంస్థ అనంతపురం నిర్వహణలో ఉరవకొండ శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, సృజనాత్మకత పెంపొందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రంథాలయ శాఖ అధికారి ప్రతాపరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్న ఈ శిబిరానికి సంబంధించిన పాంప్లెట్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. బాల్యంలోనే…

Read More

విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. చంద్రబాబు, అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా శంకుస్థాపన

15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటుఏపీలో టెక్నాలజీ రంగంలో మరో భారీ పెట్టుబడికి అడుగుపడింది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న క్లౌడ్ ఏఐ హబ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా భాగస్వామ్యంతో గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ…

Read More

చిత్తూరులో దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వి. కోట పట్టణంలో ఈరోజు ఉదయం ఈ సంఘటన జరిగింది. వివరాల ప్రకారం, జగన్మోహన్ రెడ్డి రోజూలాగే ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర…

Read More

ఉక్కు నగరం నుంచి డేటా సిటీగా విశాఖ.. చరిత్ర సృష్టిస్తున్నాం: మంత్రి లోకేశ్‌

విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్‌కు శంకుస్థాపన జ‌రిగింది. ఈ చారిత్రక ప్రాజెక్టుతో ఉక్కు నగరంగా పేరుగాంచిన విశాఖ.. ఇకపై ఃడేటా సిటీఃగా ప్రపంచ పటంలో నిలవనుందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చిందని, ఇది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.శంకుస్థాపన కార్య‌క్ర‌మం అనంతరం మంత్రి లోకేశ్‌ ప్రసంగించారు. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు…

Read More

తగ్గిన బంగారం, వెండి ధరలు – Visalaandhra

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, గ్లోబల్ డిమాండ్ తగ్గడంతో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఒడుదొడుకులు తాజాగా ధరల తగ్గుదలకు దారితీశాయి. పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710…

Read More

ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో పెట్టుకుంటే ఆంక్షలు తప్పవు

అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరిక వాషింగ్టన్: ఒక పక్క చర్చలు అంటూనే మరో పక్క అమెరికా బాహాటంగానే ఇరాన్ మÖలాలపై దెబ్బతీసే కుట్రలు చేస్తోంది. ఇరాన్ ఆర్ధిక వనరులను దెబ్బతీస్తాం అని చెపుతూ హోర్మూజ్‌ని దిగ్బంధనం చేసింది. తాజాగా ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ విమానయాన సంస్థలతో ఎలాంటి లావాదేవీలు జరపవద్దని విదేశీ కంపెనీలకు యూఎస్ ట్రెజరీ సూచించింది. అలాకాక ఎవరైనా లావాదేవీలు జరిపినట్లైతే……

Read More