పెట్రోల్, డీజిల్ వెంటనే సరఫరా చేయాలి…
బంక్ వద్ద వైస్సార్సీపీ నిరసన – ప్రభుత్వం డౌన్ డౌన్ నినాదాలు.. పాల్గొన్న మాజీ మంత్రి డా. సాకే శైలజానాథ్… విశాలాంధ్ర – నార్పల :- రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సమస్యను వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు.వైస్సార్సీపీ పార్టీ ఆదేశాల మేరకు మండలంలోని స్థానిక పెట్రోల్ బంక్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం…


