బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలన్నీ రద్దు

పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేసే దిశగా కేసీఆర్ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై కమిటీలన్నీ రద్దుసభ్యత్వాల నమోదు తర్వాత కొత్త కమిటీల నియామకంబీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలన్న అధినేత కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఇప్పుడు ఎన్నారై విభాగంలో కూడా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలను రద్దు చేస్తున్నట్లు పార్టీ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల ప్రకటించారు.పార్టీని మరింత…

Read More

తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల… బాలికలదే పైచేయి

తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. సీనియర్ నేత కే. కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 94.07 శాతంతో కాస్త వెనుకబడ్డారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,28,239 మంది…

Read More

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేశ్ ప్రమాణస్వీకారం

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా యువనేత, మంత్రి నారా లోకేశ్ ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు లోకేశ్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. లోకేశ్ తో పాటు పొలిట్‌ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో కూడా చంద్రబాబు ప్రమాణం చేయించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. యువతకు, క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యతనిస్తూనే, అనుభవజ్ఞులైన నేతలను పొలిట్‌ బ్యూరోలో కొనసాగించడం ద్వారా ఃపాత-కొత్తః కలయికను సమర్థవంతంగా అమలు చేశారు. గతంలో…

Read More

తెలంగాణలో పెరిగిన రిజిస్ట్రేషన్ విలువలు.. మే మొదటి వారం నుంచి కొత్త విలువలు

తెలంగాణలో ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి కీలక సమాచారం.రాష్ట్రంలో వ్యవసాయ భూములు,నివాస స్థలాలు,గృహ సముదాయాలు,వాణిజ్య భవనాల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం నిర్ణయించే మార్కెట్ విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.సవరించిన ఈ కొత్త విలువలు మే మొదటి వారం నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉంది.దీంతో ఆస్తులు కొనుగోలు చేసే వారికి స్టాంప్ డ్యూటీ,రిజిస్ట్రేషన్ చార్జీలు గణనీయంగా పెరగనున్నాయి.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ నిర్ణయం…

Read More

ఏపీ టెన్త్ ఫలితాలు రేపే.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

రేపు ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాల విడుదలఫలితాలను ప్రకటించనున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్యమైన అప్‌డేట్. పదో తరగతి పరీక్ష ఫలితాలు రేపు (ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు.ఫలితాలను సులువుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం పలు…

Read More

బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న తట్టు…250 మందికి పైగా చిన్నారుల బలి..

భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికపొరుగు దేశం బంగ్లాదేశ్‌లో తట్టు (మీజిల్స్) మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. ఇటీవలి చరిత్రలో ఎన్నడూ లేనంతగా విజృంభించి 250 మందికి పైగా ప్రాణాలను బలిగొంది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, అత్యంత వేగంగా వ్యాపించే ఈ వైరల్ వ్యాధి సరిహద్దులు దాటి భారత్, మయన్మార్ వంటి దేశాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఔHO) హెచ్చరికలు జారీ చేసింది. అయితే,…

Read More

ట్రంప్ ఫొటోతో అమెరికా పాస్‌పోర్టులు

వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖచిత్రం ఉన్న అమెరికా పాస్‌పోర్టులను త్వరలో విడుదల చేయాలని నిర్ణయించింది. అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు గుర్తుగా పరిమితి సంఖ్యలో వీటిని రూపొందించనున్నట్లు తొలుత పలు మీడియాల్లో కథనాలు వచ్చాయి. తాజాగా అమెరికా విదేశాంగశాఖ దీన్ని ధ్రువీకరించింది. ‘అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలు జులైలో జరగనున్నాయి. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన యూఎస్ పాస్‌పోర్టులు విడుదల చేసేందుకు విదేశాంగ శాఖ సన్నద్ధమవుతుంది….

Read More

ఐపీఎల్-19లో…పంజాబ్‌ జైత్రయాత్రకు బ్రేక్

రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి చండీగఢ్: ఐపీఎల్`19 సీజన్‌లో భారీ స్కోర్లు, పెద్ద లక్ష్య ఛేదనలతో అప్రతిహత విజాయాలతో దూసుకుపోయిన పంజాబ్ జట్టుకు ఓటమి ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి జట్లు అందుకోనంత భారీ స్కోర్లు చేయడం… రెండోసారి బ్యాటింగ్ చేస్తే ఎంతటి పెద్ద లక్ష్యాల్ని అయినా ఛేదించేయడం, ఇదీ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఆట. మంగళవారం కూడా ఆ జట్టు పెద్ద స్కోరే చేసినప్పటికీ రాజస్థాన్ మంచి దూకుడు ప్రదర్శించి విజయాన్ని అందుకుంది….

Read More

ముంబై జట్టులోకి కేశవ్ మహరాజ్

ముంబై: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఆ జట్టు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో దక్షిణాఫ్రికా సీనియర్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎడమచేతి వాటం బౌలర్ అయిన కేశవ్ మహరాజ్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం ఉంది. టీ20 ఫార్మాట్‌లో పరుగులను నియంత్రించడంలో అతను దిట్ట. 2021…

Read More

ఐపీఎల్‌లో దూసుకుపోతున్న భువివిమర్శకులకు వికెట్లతో సమాధానం

న్యూదిల్లీ: బీసీసీఐ సెలక్షన్ కమిటీ తనను పక్కన పెట్టినప్పటికీ మీడియం పేసర్ భువనేశ్వర్ కుమార్ మాత్రం ఐపీఎల్ 2026లో తన గణాంకాలతో దుమ్ము రేపుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరపున ఆడుతున్న 36 ఏళ్ల భువీ, సోమవారం దిల్లీ వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బౌలింగ్‌తో తొలి మూడు ఓవర్లలోనే మూడు వికెట్లు పడగొట్టి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. 2022 తర్వాత భారత జట్టుకు దూరమైనా, గడిచిన 3-4 ఏళ్ల…

Read More