ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక మార్చురీ ఫ్రీజర్ ఏర్పాటు..

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిని సమగ్ర వైద్య సేవల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రినియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి కొరకు ఆధునిక మార్చురీ ఫ్రీజర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యము అని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ మెడికల్…

Read More

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ.. విజయ్ కు ప్రకాశ్ రాజ్ మద్దతు

తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు న్యాయపోరాటం దిశగా మారుతోంది. ఈ ఉత్కంఠభరిత పరిణామాలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ గవర్నర్ తీరును తప్పుబట్టారు. ప్రజల మద్దతు పొందిన నాయకుడికి అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని, రాజ్యాంగపరమైన ప్రక్రియను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన విమర్శించారు. మెజారిటీని సభలోనే తేల్చాలే తప్ప, ముందే గవర్నర్ అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్…

Read More

కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్‌లో క్రిమినల్ కేసులు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతోంది. హన్మకొండ రైతు సంగ్రామ సదస్సు వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చట్టపరమైన చిక్కులకు దారితీశాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, డీసీసీ…

Read More

సంపద సృష్టితోనే సంక్షేమం.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవేషన్‌తో ఘనంగా అభినందనలు తెలిపారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, గ్రామ స్థాయి అధికారి నుంచి మంత్రుల వరకు…

Read More

విజయ్‌కు సీఎం స్థాయి భద్రత ఉపసంహరణ

నిర్ణయం తీసుకున్న తమిళనాడు పోలీసులుపార్టీ నేతల విజ్ఞప్తి మేరకే భద్రతను తగ్గించినట్టు వెల్లడితమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు సి.జోసెఫ్ విజయ్‌కు తమిళనాడు ప్రభుత్వం కల్పించిన ముఖ్యమంత్రి స్థాయి భద్రతను ఉపసంహరించారు. బుధవారం రాత్రి ఈ మేరకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆయన కాన్వాయ్‌తో పాటు ఇతర భద్రతా ఏర్పాట్లను వెనక్కి తీసుకుంది. అయితే, టీవీకే పార్టీ నేతల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. 2025 అసెంబ్లీ…

Read More

చిరు వ్యాపారుల విలవిల – Visalaandhra

. వాణిజ్య సిలిండరు ధర పెంపు ప్రభావం. మోదీ సర్కారు బాదుడు. శ్రమ జీవుల బతుకులు బుగ్గిపాలు. ఎన్నికల తర్వాత కేంద్రం షాక్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన మరుక్షణమే కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై ధరల భారాన్ని మోపింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చిన ఈ పెంపు నిర్ణయం చిరు వ్యాపారుల నడ్డి విరిచేలా ఉంది….

Read More

ఏపీకి భారీగా పెట్టుబడులు

క్యారియర్ ఏసీ పరిశ్రమ శంకుస్థాపనలో మంత్రి లోకేశ్ విశాలాంధ్ర-సత్యవేడు :కూలింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ప్రపంచ దిగ్గజం ‘క్యారియర’ పరిశ్రమ ఏపీకి రావడం ఆనందదాయకమని రాష్ట్ర ఐటీ, ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. బుధవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియో జకవర్గం శ్రీసిటీ పారిశ్రామిక పార్కులో క్యారియర్స్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ యÖనిట్‌కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ రాష్ట్రానికి అనేక దేశాల నుంచి పెట్టుబడులు…

Read More

పైపుల నిండా కష్టాలే… – Visalaandhra

. పీఎన్జీ విస్తరణకు ‘గ్యాస’ కరవు!. ఆరు నెలల్లో 10 లక్షల లక్ష్యం సాధ్యమేనా?. సిద్ధంగా ఉన్నా అందని సరఫరా. మొగ్గు చూపని వినియోగదారులు. ప్రభుత్వ లక్ష్యానికి అడుగడుగునా అవరోధాలు విశాలాంధ్ర-సచివాలయం : ముంగిట ముచ్చటగా గ్యాస్ పైపులైన్లు… మెరుస్తున్న మీటర్లు… ఏడాదికి రూ.2,400 నగదు ప్రోత్సాహం! ఇంతకు మించిన శుభవార్త ఏముంటుంది? కానీ, వాస్తవంలోకి వస్తే కథ వేరు. పైపులు ఉన్నాయి కానీ పంపడానికి గ్యాస్ లేదు! పంపిణీ సంస్థలు వందల కోట్ల పెట్టుబడులతో సిద్ధంగా…

Read More

రూ.2 లక్షల కోట్లపెట్టుబడులు – Visalaandhra

. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఆమోదం. గడువుకు ముందే అనుమతులు: సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుండగా… కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ…

Read More

గవర్నరు మోకాలడ్డు

. సంఖ్యా బలం కావాల్సిందే. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరణ. మద్దతు కూడగట్టే పనిలో విజయ్ పార్టీ. నేటి ప్రమాణ స్వీకారం వాయిదా!. రిసార్టులోనే ఉండాలని ఎమ్మెల్యేలకు టీవీకే ఆదేశం చెన్నై: తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. చాలినంత సంఖ్యాబలం లేదన్న సాకుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నరు రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ మోకాలొడ్డారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118…

Read More