కార్పొరేట్ల జపం కార్మికవర్గ లక్షణమా ?
డాక్టర్ సి.ఎస్ క్షేత్రపాల్రెడ్డి కార్పోరేట్ కంపెనీ పెట్టుబడులు, ప్రజా ప్రయోజనాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై భారత కమÖ్యనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళం కలిగించేలా ఉన్నాయంటూ కార్మిక నేతనని చెప్పుకున్న కోగంటి లెనిన్ రెండు రోజుల కిందట బహిరంగ లేఖ రాశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఎవ్వరైనా ఎవరికైనా uహిరంగంగా లేఖ రాయోచ్చు. ఆ భావప్రకటన స్వేచ్ఛ ఆయనకు ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించడానికి వివిధ ప్రభుత్వాలు…


