మంత్రిగా మాజీ క్రికెటర్ అశోక్ దిండా!
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా మాజీ పేసర్ అశోక్ దిండా ఆ రాష్ట్ర నూతన క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడంతో క్రీడాకారుడిగా విశేష అనుభవం ఉన్న అశోక్ దిండాను మంత్రి పదవి వరించింది. 207 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ విజయ పరంపరలో దిండా ‘మొయినా’ నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై తన పట్టును…


