సీఎనఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ మృతి

వాషింగ్టన్: ప్రముఖ వార్తా సంస్థ సీఎనఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ (87) మరణించారు. 24 గంటల పాటు టీవీలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా ఆయన విప్లవం సృష్టించారు. ఆయన బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు టర్నర్ ఎంటర్‌ప్రైజెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఓహియోలో పుట్టిన అట్లాంటాకు చెందిన వ్యాపారవేత్త టెడ్ టర్నర్ ‘ది మౌత్ ఆఫ్ ది సౌత’గా పేరుగాంచారు. సూటిగా మాట్లాడే నైజం ఆయనకు ఈ పేరు…

Read More

అమెరికా వెన్నుపోటు వైఖరి – Visalaandhra

మాక్రాన్‌తో చర్చల్లో పెజెష్కియాన్తె హ్రాన్: తెహ్రాన్‌తో చర్చల సమయంలో వాషింగ్టన్ వైఖరి వెన్నుపోటుతో సమానమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. యుద్ధం వేళ హోర్మూజ్ జల సంధికి సంబంధించి ఉద్రిక్తతలు కొనసాగతున్న తరుణంలో శాంతి చర్చల కసరత్తు సమయంలో పెజెష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 24 గంటల్లో శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇరాన్ తమతో ఒప్పందానికి తొందరపడుతోందని అన్నారు. తమ షరతులకు అంగీకరిస్తేనే ఒప్పందం…

Read More

ప్రతి పేదోడికి సొంతిల్లు – Visalaandhra

. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం. గృహ విప్లవం, రెవెన్యూ సంస్కరణల నవశకం. అదనపు ఎమ్మార్వోల నియామకం. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల సమీక్షలో పొంగులేటి విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం గృహ విప్లవం తెస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు సమకూర్చడమే లక్ష్యమన్నారు. భూ యాజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడమే ధ్యేయంగా పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తేవాలనే…

Read More

శ్రీనివాస్‌రెడ్డికి భారత్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ప్రదానం

విశాలాంధ్ర – హైదరాబాద్: పత్రికా స్వేచ్ఛ ఏ దేశమÖ వదులుకోలేని అమూల్యమైన హక్కు అని, నాలుగు స్తంభాలలో పత్రికా స్వేచ్ఛ ఒకటని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్వర్యంలో గురువారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగించారు. జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అని, ఏదైనా…

Read More

గ్రామ సమస్యల మీద నిర్లక్ష్యం తగదు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామ సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం తగదని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న విమర్శించారు. గురువారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుకుంట గ్రామంలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందన్నారు. గ్రామంలో సమస్యలు ఎక్కడికక్కడ ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంతో…

Read More

“అన్‌సంగ్ ఎవ్రీడే హీరోస్ అవార్డ్స్”

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జేఎన్టీయూఏలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో “అన్‌సంగ్ ఎవ్రీడే హీరోస్ అవార్డ్స్” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అపెక్స్ బాడీ సభ్యులు మెట్టుపల్లి రామచంద్ర రెడ్డి మార్గదర్శకత్వం వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయూఏ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు సభను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా రెవెన్యూ అధికారి మనోహర్ బాబు, అటవీ శాఖ అధికారి నాయుడు లు ఈ సందర్భంగా…

Read More

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. – Visalaandhra

ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణవిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కార్మికుల సమస్యలను సత్వరమే ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చి చేనేత కార్మికుల ఓట్లను దండుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్ట లేకపోవడం…

Read More

కంప్యూటర్ పై అవగాహన తరగతులు

ఇంచార్జ్ గ్రంథాలయ అధికారి,గ్రంథాలయ రికార్డు అసిస్టెంట్ రామువిశాలాంధ్ర ధర్మవరం:: వేసవి శిక్షణా తరగతులు విద్యార్థులకు సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ ఇంచార్జ్, రికార్డ్ అసిస్టెంట్ రాము తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో ఉచిత వేసవి శిష్యుల భాగంగా వివిధ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ఆవశ్యకతపై తరగతిలో నిర్వహించారు. తదుపరి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి చెస్సు ,క్యారం బోర్డ్ ఆటలను కూడా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిసోర్స్ పర్సన్ కేశవ, చంద్రశేఖర్ పాల్గొని…

Read More

పాటతో ప్రజల్లో చైతన్యం – Visalaandhra

*కళల పరిరక్షణలో ప్రజానాట్యమండలిది కీలక పాత్ర*బీజేపీ పాలనలో సంస్కృతిపై దాడులు-సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథ్ రెడ్డి (విశాలాంధ్ర-తిరుపతి) ‘‘పాటతో ప్రజల్లో చైతన్యం వస్తుంది. కళల పరిరక్షణలో ప్రజానాట్య మండలి కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నో ఉద్యమాల్లో కళాకారులే కీలక పాత్ర పోషించారు. డప్పు పాట ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. నేడు పాలకులు ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులు పెడుతున్నారు. తమిళనాడులో సామాజిక రుగ్మతల్ని వెలుగులోకి తీసుకొస్తే రచయితపై కేసులు బనాయించారు. దేశ వ్యాప్తంగా…

Read More

ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక మార్చురీ ఫ్రీజర్ ఏర్పాటు..

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;;ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిని సమగ్ర వైద్య సేవల కేంద్రంగా అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రినియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి కొరకు ఆధునిక మార్చురీ ఫ్రీజర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే ఎన్డీఏ కూటమి లక్ష్యము అని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ మెడికల్…

Read More