ఉగ్ర కుట్రలో ఏఐ వాడకం – Visalaandhra

ఎర్రకోట వద్ద పేలుడుపై ఎనఐఏ ఛార్జిషీటులో వెల్లడిదిల్లీ: ఎర్రకోటకు సమీపంలో కారు బాంబుతో ఆత్మాహుతికి పాల్పడిన అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రవాదులు దాని కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ప్లాట్‌ఫాంనూ వాడారని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎనఐఏ) గుర్తించింది. ఉగ్ర కుట్ర రూపకల్పనలో ఏఐని దుర్వినియోగం చేశారని వెల్లడించింది. 2025 నవంబరు 10న జరిగిన పేలుడుపై ఎనఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో 7,500 పేజీల భారీ ఛార్జిషీటును అధికారులు ఇటీవల దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాకెట్‌తో…

Read More

భర్త ఇంటి ముందు భార్య, కుమారుడి నిరసన

విశాలాంధ్ర-పెనుకొండ:పెనుకొండ పట్టణంలోని రామమందిరం వీధిలో ఆదివారం కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. భర్త కుటుంబం నుంచి న్యాయం చేయాలని కోరుతూ అశ్విని తన కుమారుడితో కలిసి భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది.అనంతపురానికి చెందిన అశ్వినికి 2006లో పెనుకొండకు చెందిన చిదంబర్‌నాథ్‌తో వివాహం జరిగింది. 2008లో వీరికి దినకర్ స్కంద్ కుమారుడు జన్మించాడు. వివాహం అనంతరం అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభమయ్యాయని అశ్విని ఆరోపించింది. అంతేకాకుండా భర్త తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంది….

Read More

చిత్తశుద్ధి లేక ‘చెత్త’ను వదిలేశారు

విజయవాడలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప’లో మంత్రి నారాయణóవిజయవాడ: గత ప్రభుత్వం పారిశుధ్యంపై కనీసం చిత్తశుద్ధి చూపలేదని, వారు వదిలిపెట్టిన చెత్తను కూటమి తొలగిస్తోందని పురుపాలక శాఖా మంత్రి నారాయణ మండిపడ్డారు. విజయవాడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆపరేషన్ క్లీన్‌స్వీప్ కార్యక్రమాన్ని మంత్రి శనివారం ప్రారంభించి మాట్లాడారు. ‘రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, డంప్‌యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నాలుగు వారాల ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వదిలేసిన 153 లక్షల టన్నుల వ్యర్థాల్లో……

Read More

పోరాటం…ఆరాటం ‘పెద్ది’ కథాంశం

ప్రచార వేడుకల్లో రామ్ చరణ్సినిమా: ఒక వ్యక్తి తన గుర్తింపు కోసం పడిన తపన, పోరాటం, ఆరాటమే ‘పెద్ది’ సినిమా కథాంశం అని హీరో రామ్ చరణ్ అన్నారు. ఈ సినిమా తన మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమని, ఇది తన ఫిల్మ్ లైబ్రరీలో నంబర్ వన్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రామ్‌చరణ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్…

Read More

అపరిచిత వ్యక్తుల పరిచయాలతో అనర్ధాలు – Visalaandhra

సోషల్ మీడియా వేదికగా అనేక మోసాలువిశాలాంధ్ర: అవసరానికి మించి దేన్నీ వినియోగించరాదు. అతి అనర్ధాలకు దారితీస్తుంది. ఇవన్నీ సామెతల్లా అనిపించవచ్చు. కానీ నిశిత పరిశీలన చేస్తే జీవిత సత్యాలుగా కనిపిస్తాయి. ఇప్ప్పుడు సోషల్ మీడియా పరిస్థితి అలా ఉంది. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల పరిచయాలు అనర్ధాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా యువతులు, మహిళలు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి. ఇటీవల జరిగిన సంఘన…అనంతపురం నగరంలో ఓ యువతి చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉంది. అనుకోకుండా ఓరోజు…

Read More

ఐక్య ఉద్యమాలతో ఫాసిస్ట్ శక్తుల కట్టడి

కమ్యూనిజం లేని భారత్ లేదు అభ్యుదయ రచనలతో ప్రజల్లో చైతన్యం మూఢత్వం లేని సమాజం అరసం లక్ష్యంఅరసం మహాసభల్లో వక్తలు తిరుపతి : ప్రగతిశీల శక్తులు, వామపక్ష వాదులు తమ ఎజెండాలను పక్కనపెట్టి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తేనే దేశంలో ఫాసిస్ట్ శక్తులను కట్టడి చేయవచ్చునని ప్రజాస్వామ్య రచయితల వేదిక జాతీయ సమన్వయకర్త ఆచార్య కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 23వ మహాసభలు తిరుపతిలో శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి…

Read More

ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సన్నద్ధం

వాషింగ్టన్: అగ్ర రాజ్య అహంకార ధోరణి తగ్గలేదు. శాంతి చర్చలు అంటూ మరో పక్క కయ్యానికి కాలుదువ్వుతునే ఉంది. పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా పెట్టి అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుపుతూ… మరోవైపు ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సన్నద్ధమవుతుందనే నివేదికలు వెలువడుతున్నాయి. చివరి నిమిషంలో దౌత్య ప్రయత్నాలు విఫలమైతే సైనిక చర్యకు దిగే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అమెరికా అధికారులను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ట్రంప్t శుక్రవారం…

Read More

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

లాడ్లాపూర్ (కర్ణాటక): కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబుర్గి జిల్లాలోని లాడ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న క్రూజర్ వాహనం ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లాడ్లాపూర్ దగ్గర లారీని క్రూజర్ వాహనం ఢీకొట్టడంతో…

Read More

ఐపీఎల్ ముగియగానే…సినీ సందడి మొదళాయే!

జూన్‌లో విడుదలకు వరుస సినిమాలుసినిమా: చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు విడుదల కాకపోవడం… ఐపీఎల్ ప్రభావం… ఎండల తీవ్రత… ఇలా ఎన్నో కారణాలతో గత కొన్ని నెలలుగా ప్రేక్షకుడు థియేటర్‌వైపు సరిగా చూడనేలేదు. వేసవి సీజన్ చప్పగా సాగుతూ… దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. అయితే కొసమెరుపులా జూన్ నెల విడుదలలు మాత్రం ఊరిస్తున్నాయి. వేసవి సీజన్‌లో ఇదే చివరి నెల. ఈసారి ఈ నెలలోనే కీలకమైన సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మే చివరికి ఐపీఎల్ కూడా ముగుస్తుండడంతో…

Read More

తామే తయారు చేసిన ఏఐతో ఉద్యోగాలు కోల్పోయిన మెటా సిబ్బంది

ఫేస్‌ బుక్‌ మాతృసంస్థ మెటా చేపట్టిన ఉద్యోగుల తొలగింపులపై కొత్త చర్చ మొదలైంది.సంస్థలో పనిచేసిన ఉద్యోగులు తయారుచేసిన కృత్రిమ మేధ సాధనాలను తరువాత వారి స్థానాల్లో వినియోగించారని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని ఉద్యోగం కోల్పోయిన ఓ మహిళ భర్త సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో వెల్లడించడం ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది. జూలియన్‌ అనే వ్యక్తి చేసిన పోస్టు ప్రకారం.. కొన్ని నెలల క్రితం మెటా సంస్థలో ప్రత్యేకంగా ఏఐ వీక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ…

Read More