భగ్గుమంటున్న ఎండలు.. దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్
దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది.పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్కు చేరువ కావడంతో ప్రజలు భారీగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నారు. దీంతో దేశంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 25న దేశ గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 256 గిగావాట్లకు చేరగా, మే 20న అది 265 గిగావాట్లకు పెరిగింది. జూన్లో ఇది 271 గిగావాట్లు, జూలైలో 283 గిగావాట్ల…


