భగ్గుమంటున్న ఎండలు.. దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది.పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరువ కావడంతో ప్రజలు భారీగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నారు. దీంతో దేశంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 25న దేశ గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 256 గిగావాట్లకు చేరగా, మే 20న అది 265 గిగావాట్లకు పెరిగింది. జూన్‌లో ఇది 271 గిగావాట్లు, జూలైలో 283 గిగావాట్ల…

Read More

తెలంగాణలో అంగన్‌వాడీ కొలువులు.. 15,982 పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు

తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న భారీ సంఖ్యలో పోస్టులను భర్తీ చేసేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. మొత్తం 15,982 టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నియామకాలతో అంగన్‌వాడీ కేంద్రాల సేవలను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా ఖాళీల గుర్తింపుప్రస్తుతం రాష్ట్రంలో 35,781 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటిలో 22.33 శాతం పోస్టులు ఖాళీగా…

Read More

రెడ్ జోన్ లోకి ప్రపంచంలోని అన్ని చమురు సంస్థలు!

హర్ముజ్ ను తెరవకపోతే పలు దేశాల్లో చమురు నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోతాయని హెచ్చరికతాజాగా అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) సంచలన హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన నిల్వలు వేగంగా క్షీణిస్తుండటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా ఃరెడ్ జోన్ః లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రాబోయే సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాల డిమాండ్ భారీగా పెరగనుండటం, మరోవైపు చమురు సరఫరా నిలిచిపోవడంతో త్వరలోనే మార్కెట్లు తీవ్ర ప్రమాదకర స్థాయిలోకి ప్రవేశించబోతున్నాయని ఐఈఏ…

Read More

కాస్త తగ్గిన పసిడి ధర..పరుగులు పెడుతున్న వెండి

గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు శుక్రవారం స్వల్పంగా బ్రేక్ పడింది. పసిడి ధర కాస్త తగ్గడంతో కొనుగోలుదారులకు కొద్దిగా ఊరట లభించింది. అయితే, వెండి ధర మాత్రం తన పరుగును కొనసాగిస్తూ మరోసారి భారీగా పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు ఉదయం 10.30 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గి రూ.1,59,490 వద్ద స్థిరపడింది. అలాగే, 22 క్యారెట్ల…

Read More

అమెరికాకు భారీ ఆయుధ నష్టం – Visalaandhra

సగం ఖాళీ అయిన ఎయిర్ డిఫెన్స్ క్షిపణిలువాషింగ్టన్: యుద్ధ సమయాల్లో ఇరువర్గాలకు నష్టం కలుగుతోంది. గెలుపు, ఓటములు పక్కన పెడితే…ఇరు పక్షాలకు దెబ్బలు తప్పవు. ఇది జనమెరిగిన సత్యం. ఇప్ప్పుడు అలాగే ఉంది అమెరికా వ్యవహారం. ఇజ్రాయిల్‌కు మద్దతుగా ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాని అమ్ములపొదలోని సగం ఎయిర్‌డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి.మీడియా కథనాల ప్రకారం… ఇరాన్ పై…

Read More

కేరళ ‘ఫారెస్ట్ మదర్’ కు పద్మశ్రీ పురస్కారం

కేరళకు చెందిన 92 ఏళ్ల పర్యావరణ కార్యకర్త కొల్లక్కయిల్ దేవకీ అమ్మ జీకి పద్మశ్రీ పురస్కారం లభించింది. అడవుల పెంపకం, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఆమె చేసిన విశేష కృషికి కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని ప్రకటించింది. అలప్పుజా జిల్లాకు చెందిన దేవకీ అమ్మ.. నాలుగు దశాబ్దాల పాటు నిరంతరం శ్రమించి బీడు తీర ప్రాంత ఇసుక భూమిని పచ్చని అడవిగా మార్చారు. 3 వేలకుపైగా మొక్కల జాతులకు నిలయంకొల్లక్కల్ తపోవనంగా పేరుగాంచిన ఈ అడవి…

Read More

పోలీస్ సిబ్బందికి యోగా, ధ్యానంపై సాధన

మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వమే లక్ష్యం— జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : జిల్లా ఎస్పీ పి.జగదీష్, ఆదేశాల మేరకు … ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా పర్యవేక్షణలో గురువారం స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏ.ఆర్ మరియు ఈగల్ జీఆర్పీ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక యోగా మరియు ధ్యానంపై సాధన కార్యక్రమం నిర్వహించారు. ఃహార్ట్ ఫుల్ నెస్ః సంస్థ సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ​హార్ట్ ఫుల్ నెస్…

Read More

మండల పూజలు ఘనంగా నిర్వహించిన లత్తవరం గ్రామస్తులు

విశాలాంధ్ర – ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో గురువారం ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే భోగేశ్వర స్వామి శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గ్రామ శాంతి, శ్రేయస్సు కోసం ప్రత్యేక మండల పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి…

Read More

స్టేట్ బ్యాంక్ వద్ద టూ వీలర్ల రాజ్యం… ప్రజలకు నరకయాతన!

విశాలాంధ్ర – నార్పల :- మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ప్రాంతం పూర్తిగా టూ వీలర్ వాహనాల అడ్డాగా మారిపోయింది. బ్యాంక్‌కు వచ్చే కొందరు వాహనదారులు నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపైనే బైక్‌లు అడ్డదిడ్డంగా పార్క్ చేయడంతో ప్రధాన రహదారి రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలకు కేంద్రంగా మారుతోంది. ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.ఇటీవల బస్సు వెళ్లే సమయంలో రోడ్డుకు అడ్డంగా నిలిపిన టూ వీలర్ కారణంగా బస్సు పూర్తిగా ఆగిపోయింది….

Read More

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.. – Visalaandhra

నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎండి ఇచ్చిన మెమరాండంలోని సమస్యలను పరిష్కారం కొరకు రెండు రోజులు డిమాండ్స్ డే భాగంగా మొదటి రోజున ఎన్ఎంయూ ఏ డిపో సెక్రటరీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఉదయం మొదటి సర్వీస్ నుండి డిమాండ్స్ బ్యాడ్జిను ధరించి నిరసన, గేట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం జోనల్…

Read More