జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులుగా పళ్లెం జనార్ధన నియామకం

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్యసాయి జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులుగా ధర్మవరం కు చెందిన పళ్లెం జనార్ధన ను కలెక్టర్ ఆదేశాల మేరకు నియామకం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా అమలు కావడానికి ప్రతి జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సంబంధిత శాఖ అధికారులతో పాటు వినియోగదారుల సంఘాల నుంచి ముగ్గురు సభ్యులను కమిటీలో చేర్చడం జరిగిందన్నారు.ఈ క్రమంలో పుట్టపర్తికి చెందిన…

Read More

మహానాడు అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేద్దాం..

ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్విశాలాంధ్ర ధర్మవరం;; మహానాడు కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేయాలని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు తాడిమర్రి, బత్తలపల్లి మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు.పొదుపు చర్యల్లో భాగంగా తొలిసారి వర్చువల్ విధానంలో నిర్వహించబోతున్న మహానాడు కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేద్దామని.. పార్టీ శ్రేణులకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈనెల 27, 28తేదీల్లో నిర్వహించబోయే మహానాడుకి సంబంధించి…

Read More

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సవిత

పెనుకొండ నియోజకవర్గ రైతులకు 67 విద్యుత్ ట్రాన్స్ పార్మర్లు పంపిణీ విశాలాంధ్ర, పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన రైతులకు మంజూరైన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వ్యవసాయానికి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్…

Read More

ధర్మవరం వార్డుల పునర్విభజనలో అక్రమాలు – Visalaandhra

– తుంపర్తి కాలనీకి న్యాయం చేయాలి..విశాలాంధ్ర ధర్మవరం;;మున్సిపాలిటీ విడుదల చేసిన వార్డుల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌లో తీవ్ర లోపాలు, రాజ్యాంగ విరుద్ధ అంశాలు ఉన్నాయని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాకే వినయ్ కుమార్ తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన ఉమ్మడి ప్రజా సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వార్డుల వారీ జనాభా పట్టికను బహిర్గతం చేయకుండా వార్డుల సరిహద్దులు నిర్ణయించడం వల్ల ఎస్సీ, బీసీ రిజర్వేషన్లకు తీవ్ర నష్టం జరిగే…

Read More

టూ వీలర్ లో ప్రయాణం చేసిన మున్సిపల్ కమిషనర్ వెంకట రమణయ్య

విశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ వాహనాలలో ఇంధన పొదుపు చేయాలన్న ఆదేశాల మేరకు ధర్మవరం పురపాలక సంఘ కమిషనర్ వెంకటరమణయ్య తన వద్ద ఉన్న ద్విచక్ర వాహనంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు మాస్టర్ కార్యాలయ తనీఖీలు, వాళ్లు వార్డులలో కార్మికులు ఏ విధంగా పనిచేస్తున్నారు? ఏవైనా సమస్యలు ఉన్నాయా? అన్న వాటిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి అక్కడక్కడ వార్డు ప్రజలతో కాలువ శుభ్రత, వాటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ పరిశుభ్రతలో…

Read More

ఉక్రెయిన్‌పై మళ్లీ విరుచుకుపడిన రష్యా .. దెబ్బతిన్న WHO ఆఫీస్

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా జరిపిన వరుస దాడులలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కార్యాలయం దెబ్బతింది. రష్యా క్షిపణి దాడుల తర్వాత పడిన శకలాలు భవనాన్ని తాకడంతో మూడో అంతస్తులోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆరోగ్య సేవలు, పౌరులపై దాడులు వెంటనే ఆపాలని ఆయన కోరారు. ఆరోగ్య…

Read More

మరో రూ.20 పెరగనున్న లీటర్‌ పెట్రోల్‌?

ఇప్పటి వరకు రూ.7.38 పెరిగిన పెట్రో ధరలుపెంపు ఇంతటితో ఆగదని నిపుణుల అంచనాఇంధన ధరలు ఇప్పటికే నాలుగు సార్లు పెరిగాయి. లీటరుపై దాదాపు రూ.7.38 వరకు భారం పడింది. ఈ పెంపు ఇంతటితో ఆగదని సమాచారం. చమురు సంస్థల నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెంచక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు తాజా పెంపుతో పూర్తిగా భర్తీ కాలేదు. అంతర్జాతీయ మార్కెట్…

Read More

8 మంది పద్మశ్రీలను అందించిన గుంటూరు మెడికల్ కాలేజీ.. విశిష్ట ఘనత!

దేశవ్యాప్తంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఐఏఎస్‌లు రావడం, ఒక గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక కావడం వంటి ఘటనలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కానీ ఒకే విద్యాసంస్థకు చెందిన ఎనిమిది మంది పూర్వ విద్యార్థులు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీ అందుకోవడం మాత్రం అత్యంత అరుదైన విషయం. ఈ విశిష్ట ఘనతను గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల సొంతం చేసుకుంది. 1946లో స్థాపించబడిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల గత…

Read More

ఐటీఐ చదివి వ్యవసాయం వైపు అడుగులు..సేంద్రియ సాగుతో 23 రోజుల్లోనే భారీగా లాభాలు

రూ.ముప్ఫై వేల పెట్టుబడితో అద్భుతాలు..23 రోజుల్లో లక్షన్నర ఆదాయంయూపీకి చెందిన అఖిలేశ్‌ సక్సెస్‌ స్టోరీఖరీదైన చదువులు చదివి, నగరాల్లో ఐదంకెల జీతం కోసం క్యూ కట్టే రోజులివి. కానీ, ఆ యువకుడు మాత్రం కొలువుల కంటే సొంతూరి మట్టిలోనే ఎక్కువ లాభం ఉందని నమ్మాడు. కాలం చెల్లిన పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక సేంద్రియ సాగుతో కేవలం మూడు వారాల్లోనే ఊహించని విజయాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ ప్రాంతానికి చెందిన అఖిలేష్ మౌర్య ఐటీఐ…

Read More

ఉగ్ర కుట్రలో ఏఐ వాడకం – Visalaandhra

ఎర్రకోట వద్ద పేలుడుపై ఎనఐఏ ఛార్జిషీటులో వెల్లడిదిల్లీ: ఎర్రకోటకు సమీపంలో కారు బాంబుతో ఆత్మాహుతికి పాల్పడిన అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రవాదులు దాని కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ప్లాట్‌ఫాంనూ వాడారని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎనఐఏ) గుర్తించింది. ఉగ్ర కుట్ర రూపకల్పనలో ఏఐని దుర్వినియోగం చేశారని వెల్లడించింది. 2025 నవంబరు 10న జరిగిన పేలుడుపై ఎనఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో 7,500 పేజీల భారీ ఛార్జిషీటును అధికారులు ఇటీవల దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాకెట్‌తో…

Read More