మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి…
జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురానవిశాలాంధ్ర ధర్మవరం : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోక్సో, మహిళా కేసుల దర్యాప్తులో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా తప్పక వ్యవహరించాలని వారు తెలిపారు. ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో నేరాల…


