మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి…

జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురానవిశాలాంధ్ర ధర్మవరం : మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పోక్సో, మహిళా కేసుల దర్యాప్తులో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మవరం సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా తప్పక వ్యవహరించాలని వారు తెలిపారు. ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో నేరాల…

Read More

విధి నిర్వహణలో మాజీ సైనికుడి మృతి

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా): రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన మాజీ సైనికుడు వెంకన్న ముదిలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత సైన్యంలో 177 మీడియం రెజిమెంట్‌లో సేవలందించిన ఆయన, ప్రస్తుతం విజయవాడలో రైల్వే శాఖలో గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి డ్యూటీ ముగించుకుని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా, మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ఘనంగా నివాళులు…

Read More

బొద్దింక మామిడి పండ్లను ఎలా తింటుందో చూడండి..మోదీపై ప్రకాశ్ రాజ్ సెటైర్!

కాక్రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్ కాక్రోచ్ పార్టీ డిజిటల్ విప్లవంలోకి సినీ సెలబ్రిటీలుఇన్స్టాలో 1.9 కోట్ల ఫాలోవర్లను దాటేసిన కాక్రోచ్ పార్టీసోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ ‘ డిజిటల్ విప్లవంలోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతూ పోస్ట్ చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ మామిడి పండులో ఐస్…

Read More

నార్పల రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిందా? – Visalaandhra

రైతుల ఆవేదనకు సమాధానం చెప్పేది ఎవరు సారు?.. విశాలాంధ్ర – నార్పల : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ప్రస్తుతం ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయంలా కాకుండా, రైతులు అవమానాలు భరించే కేంద్రంగా మారిందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ పనుల కోసం ఆశతో కార్యాలయానికి వచ్చే రైతులు చివరకు అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది బాధ్యతారాహిత్యంతో విసిగి పోయి నిరాశగా వెనుదిరుగుతున్న దుస్థితి నెలకొంది.మండలానికి ఇంచార్జి తహసిల్దార్‌గా ఉన్న శ్రీధర్ మూర్తి నార్పల ప్రజలకు పూర్తిగా…

Read More

ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం – Visalaandhra

ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయం ప్రధానోపాధ్యాయులు సాకే భాస్కర్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో స్థానిక జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై…

Read More

నేటి నుంచి అరసం రాష్ట్ర మహాసభలు

ఏపీతో సహా వివిధ రాష్ట్రాల నుండి 300 మంది ప్రతినిధులు హాజరుమహాసభలకు సర్వం సిద్ధం తిరుపతి : ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభలు తిరుపతి నగరంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర మహాసభలతో పాటు 83వ వార్షికోత్సవాన్ని కలిపి నిర్వహిస్తున్నారు. నగరంలో సిపిఐ కార్యాలయంలోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ అరసం రాష్ట్ర మహాసభలకు వేదిక అయింది. 40 సంవత్సరాల అనంతరం అరసం మహాసభలు మరోసారి…

Read More

తల్లిదండ్రులు ఐఏఎస్‌లు అయ్యాక..పిల్లలకు రిజర్వేషన్‌ ఎందుకు..?

ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి కోటాపై సుప్రీంకోర్టు అసంతృప్తిసమాజంలో ఒకసారి ఆర్థిక, సామాజిక ఎదుగుదల వచ్చాక కూడా మళ్లీ రిజర్వేషన్లు కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొంది విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు ఇంకా కోటా ఎందుకని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లోని ‘క్రీమీ లేయర్్ మినహాయింపులపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు…

Read More

దేశం కష్టాల్లో ఉంది.. సీఎంలతో సమావేశం జరపండి

ప్రధాని మోదీకి కమల్ హాసన్ విజ్ఞప్తిఅమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి సామాన్య ప్రజలను కాపాడేందుకు జాతీయ స్థాయిలో ఒక సమన్వయ యంత్రాంగాన్ని రూపొందించాలని నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రులందరితో తక్షణమే ఒక జాతీయ సదస్సును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇంధనాన్ని పొదుపు చేయాలన్న ప్రధాని మోదీ పిలుపును తాను పూర్తిగా సమర్థిస్తున్నానని, ఇలాంటి క్లిష్ట…

Read More

భగ్గుమంటున్న ఎండలు.. దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది.పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరువ కావడంతో ప్రజలు భారీగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నారు. దీంతో దేశంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 25న దేశ గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 256 గిగావాట్లకు చేరగా, మే 20న అది 265 గిగావాట్లకు పెరిగింది. జూన్‌లో ఇది 271 గిగావాట్లు, జూలైలో 283 గిగావాట్ల…

Read More

తెలంగాణలో అంగన్‌వాడీ కొలువులు.. 15,982 పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలు

తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న భారీ సంఖ్యలో పోస్టులను భర్తీ చేసేందుకు వేగంగా కసరత్తు చేస్తోంది. మొత్తం 15,982 టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాదిలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నియామకాలతో అంగన్‌వాడీ కేంద్రాల సేవలను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా ఖాళీల గుర్తింపుప్రస్తుతం రాష్ట్రంలో 35,781 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటిలో 22.33 శాతం పోస్టులు ఖాళీగా…

Read More