ప్రైవేట్ కాలేజీలకు షాక్.. ఇంటర్ లో ఆ ప్రభుత్వ కళాశాల విద్యార్థికి 977 మార్కులు.. జిల్లా టాపర్..! tuni raja government college inter topper challenges. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 16, 2026 6:16 PM IST తుని రాజా ప్రభుత్వ కళాశాల విద్యార్థి నెలపర్తి అజయ్ కుమార్ ఇంటర్ ఎంపీసీ లో 1000 లో 977 సాధించి కాకినాడ జిల్లా బాయ్స్ టాపర్, కార్పొరేట్ కాలేజీలకు సవాల్ + కాకినాడ జిల్లాలో నెంబర్ వన్ గా రాజా ప్రభుత్వ కళాశాల విద్యార్థి ఇంటర్ ఫలితాలు వెలువడగానే సాధారణంగా కార్పొరేట్ కళాశాలల పేర్లు వినిపిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వ కళాశాల కూడా…

Read More

వేసవి హీట్‌కు నేచురల్ కూల్.. తాటి ముంజలతో రోజుకు రూ.15 వేల బిజినెస్..! kingdom of palm sprouts in summer double health. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 16, 2026 5:40 PM IST వేసవిలో తాటి ముంజలకు డిమాండ్ పెరిగింది, డీహైడ్రేషన్ తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతున్నాయి, కడప వ్యాపారి ప్రసాద్ రోజుకు 10 నుంచి 15 వేల వరకూ ఆర్జిస్తున్నాడు + వేసవిలో అందరి చూపు తాటి ముంజల వైపు… వేసవి కాలం మొదలైతే చాలు.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది చల్లని తాటి ముంజులే. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ ఫలం కేవలం దాహం తీర్చడమే కాదు, శరీరానికి చల్లదనాన్ని…

Read More

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తిరుపతికి మరో వీక్లీ రెగ్యులర్ ట్రైన్ | Railways Approves Regular Weekly Express Between Narsapur and Tirupati |

నరసాపూర్, తిరుపతి మధ్య నడిచే రైళ్లు దారిలో పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఇది మాత్రమే కాదు నరసాపూర్, హైదరాబాద్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ ట్రైన్స్‌ని కూడా రెగ్యులరైజ్ చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More

Chaganti Koteswara Rao | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చాగంటి కోటేశ్వరరావు..| #local18shorts

ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త చాగంటి కోటేశ్వరరావు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.#ChagantiKoteswaraRao #Tirumala #apnews Source link

Read More

Tamarind Business | చింతపండు వ్యాపారం.. మహిళలకు వేలాది ఉద్యోగాలు | Rayalaseema | #local18v

రాయలసీమ ప్రాంతంలో చింతపండు వ్యాపారం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి వాతావరణం చింత చెట్ల పెరుగుదలకు నాణ్యమైన దిగుబడికి అనుకూలంగా ఉండటంతో, ఇది ఒక ప్రధాన వాణిజ్య పంటగా మారింది. అయితే సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న బాదుల్లా అనే చింతపండు వ్యాపారి గత 30 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకలను మహిళలకు ఈ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలను లోకల్ 18 తెలిపారు.#tamarindbusiness #rayalaseema #apnews Source link

Read More

Tirupati Trains: అరుణాచలం, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు అలర్ట్… ఈ రైళ్లు రద్దు |

దక్షిణ మధ్య రైల్వే అందించిన వివరాల ప్రకారం, ట్రైన్ నంబర్ 16854 విల్లుపురం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ కొన్ని తేదీల్లో కాట్పాడి నుంచి తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు అవుతుంది. ఆ తేదీలు ఏప్రిల్ 17, 20, 24, 27, మే 1, 4, 8,11, 15, 18, 22, 25, 29, జూన్ 1, 5వ తేదీల్లో ఈ రైలు కాట్పాడి, తిరుపతి మధ్య అందుబాటులో ఉండదు. అదే విధంగా ట్రైన్ నంబర్ 16853 తిరుపతి-విల్లుపురం ఎక్స్‌ప్రెస్ కూడా…

Read More

Summer Body Odor Home Remedies: చంకల్లో చెమట, బ్యాడ్ స్మెల్‌కి 5 రూపాయలతో చెక్.. 2వారాల్లో అద్భుతమైన ఫలితం |

ఈ వేసవి కాలంలో ఎక్కువగా చంకల్లో చెమట పట్టడం, దుర్వాసనతో బాధపడుతుంటారు. అటువంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలనే విషయంపై రాంచీ సౌందర్య నిపుణురాలు కవిత కొన్ని తక్కువ ఖర్చుతో పరిష్కారమార్గం సూచించారు. ముఖ్యంగా చెమట, చంకల్లో దుర్వాసన తగ్గడానికి పటిక ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పటికలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ గుణాలు ఉండటంతో ఇది చెమట, దుర్వాసనకు చాలా ప్రభావవంతమైన నివారణిగా పని చేస్తుంది. పటిక నల్లబడిన చంకలను కాంతివంతం చేయడానికి…

Read More

Mega Job Mela 2026: ఇంటర్ నుండి పీజీ చదివిన వాళ్లకు జాబ్ ఆఫర్స్.. 17న అక్కడ మెగా జాబ్ మేళా

Mega Job Mela: రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాకు చెందిన విద్యావంతులు, నిరుద్యోగ యువతకు ఇదొక గుడ్ న్యూస్. ఏప్రిల్ 17వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లుగా ఆజిల్లా ఉన్నతాధికారులు తెలియజేశారు. Source link

Read More

Kurnool Road Accident: మంత్రాలయం సమీపంలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి, 13 మందికి గాయాలు

ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మృతిచెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎమ్మిగనూరులోని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలంలోనే ఐదుగురు మృతిచెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, బాలిక ఉన్నారు. Source link

Read More

Perni Nani’s Comments on Amaravati | అమరావతి నాలుగు చినుకులు పడితే అదే ఆగిపోద్ది.. | N18S

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అమరావతి అంశంపై ఘాటుగా స్పందించారు. “అమరావతిని ఎవరు ఆపాల్సిన అవసరం లేదు.. నెలరోజులు ఆగండి, నాలుగు చినుకులు పడితే అదే ఆగిపోతుంది” అంటూ వ్యాఖ్యానించారు. Source link

Read More