PV Sindhu in Tirumala: తిరుమలలో పీవీ సింధు సందడి

భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక గొప్ప అనుభూతిని ఇస్తుందని, రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లలో (థామస్ అండ్ ఉబెర్ కప్ వంటివి) విజయం సాధించాలని…

Read More

అలలపై ఆగిన జీవితం.. వేట నిషేధంతో తీరానికి పరిమితమైన పడవలు..! Visakhapatnam fishing ban. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 16, 2026 4:31 PM IST విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్ర వేట నిషేధం, 700కి పైగా బోట్లు తీరానికే, మత్స్యకారులకు 20 వేల సాయం, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు + రెండు నెలలపాటు చేపల వేట నిషేధం..! హార్బర్ లో చేపలు ఉండవు..!  కారణం ఇదే ఎప్పుడూ జనాలతో కిక్కిరిసిపోయే.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఒక్కసారిగా తగ్గిపోయింది. సముద్రపు అలలపై సాగే జీవన…

Read More

మూడు గంటల్లో ఇసుక నుంచి దైవ రూపం.. గోదావరిలో దేవినా సిస్టర్స్ టాలెంట్ సూపర్..! devina sisters turning sand into art pride of godavari. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 16, 2026 7:12 PM IST గోదావరి జిల్లాలో దేవినా సిస్టర్స్ ఇసుక శిల్పాలతో ప్రత్యేక గుర్తింపు, వెలమకొత్తూరులో శివపార్వతులు తలుపులమ్మ రూపాలు చెక్కి గ్రామస్తుల ప్రశంసలు పొందారు + గోదావరి జిల్లాలో అద్భుతమైన సైకిత రూపాన్ని చిక్కుతున్న ఇద్దరు అమ్మాయిలు ఇసుక అంటే సాధారణంగా కాళ్ల కింద నలిగిపోయే పదార్థం. కానీ అదే ఇసుకను అద్భుతమైన కళాఖండంగా మార్చితే.. అది కళ్లారా చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది. అలాంటి అద్భుతాన్ని సృష్టిస్తూ గోదావరి జిల్లాలో…

Read More

ఆరోగ్యం కోసం కోలాటం.. మహిళల్లో కొత్త ట్రెండ్‌గా మారిన సంప్రదాయం..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 16, 2026 7:16 PM IST కాకినాడ గోదావరి జిల్లాల్లో మహిళలు కోలాటాన్ని ఆధ్యాత్మిక వినోదం నుంచి పూర్తి వ్యాయామంగా మార్చి బీపీ షుగర్ నియంత్రణతో ఆరోగ్య సంరక్షణకు వినియోగిస్తున్నారు + ఇలా కోలాటం చేస్తే మీఆరోగ్యానికి డోకా లేదు మహిళలు కేవలం వంటింటికే పరిమితమైతే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేయాలని సూచిస్తున్న ఈ సమయంలో, ఆధ్యాత్మికత, ఆహ్లాదం, ఆరోగ్యం…

Read More

Mega Job Drive: జాబ్ కోసం వెతకాల్సిన అవసరం లేదు.. కంపెనీలే మీ దగ్గరకు.. ఎక్కడంటే..?

విజయనగరం మహారాజా స్వయంప్రతిపత్తి కళాశాలలో 17న మెగా జాబ్ డ్రైవ్, టాటా ఎలక్ట్రానిక్స్ మెడ్‌ప్లస్ క్వెస్ కార్ప్ అపోలో ఫార్మసీ పాల్గొని 12600 నుంచి 20000 జీతాలతో నియామకాలు. Source link

Read More

పేలుడు ధాటికి కూలిన ఇళ్లు, పలువురికి గాయాలు.. కదిరి పేలుడు వెనుక అసలు నిజం ఇదే..! kadiri quarry explosion tragedy four dead 18 injured | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 16, 2026 11:08 PM IST శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాండ్లపల్లిలో జెలటిన్ స్టిక్స్ పేలుడు, నలుగురు మృతి, 19 మందికి గాయాలు, ఇళ్లు శిథిలం, ప్రభుత్వం పరిహారం ప్రకటించింది + పేలుళ్లలో మృతుల కుటుంబానికి 5 లక్షల పరిహారం శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో బుధవారం జరిగిన భారీ పేలుడుతో ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. రాళ్లు పేల్చేందుకు ఉపయోగించే పేలుడు పదార్థాలు అకస్మాత్తుగా పేలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు…

Read More

Thati Munjalu Business | తాటి ముంజులు అమ్ముతూ.. రోజుకు రూ.15,000 ఆదాయం | #local18v

వేసవి కాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేవి చల్లని తాటి ముంజులు ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన ఫలం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది మధ్యాహ్నం వేళ వేడిని జనం తట్టుకోలేకపోతున్నారు. దీంతో బాడీ వెంట వెంటనే డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన వరప్రసాదమే ‘తాటి ముంజలు’. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు వీటిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే తాటి ముంజులు…

Read More

Today Top 10 News: మహిళా రిజర్వేషన్ల బిల్లు సాధ్యమేనా?.. యుద్ధానికి త్వరలో ముగింపు: డొనాల్డ్ ట్రంప్ |

మహిళా రిజర్వేషన్ అనేది కేవలం రాజకీయ అంశం కాదని, అది వారి సహజ సిద్ధమైన హక్కు అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లు ఎంతో కీలకమని ప్రధాని వివరించారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. 2. సీఎం రేవంత్ రెడ్డిపై తేజస్వి సూర్య విమర్శలు తెలంగాణ…

Read More

Srikakulam tourism: వేసవిలో చల్లని స్వర్గం.. శ్రీకాకుళం ఈ టూర్ మిస్ అయితే పశ్చాత్తాపం ఖాయం..! cool summer break beach hills waterfalls srikakulam. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Apr 16, 2026 7:56 PM IST వేసవిలో చల్లని గాలి కోసం శ్రీకాకుళం హాట్ గమ్యం, బారువా బీచ్, మహేంద్రగిరి హిల్స్, మెట్టగూడ వాటర్ ఫాల్స్, ఆడలి వ్యూ పాయింట్ టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి + మండే ఎండలో చల్లని గాలి: శ్రీకాకుళంలో కూల్ టూరిస్ట్ స్పాట్స్ వేసవి వేడి నుంచి కాస్త ఉపశమనం కావాలనుకుంటే చాలా మంది హిల్ స్టేషన్స్ లేదా బీచ్‌ల వైపు చూస్తారు. కానీ ఆ రెండు అనుభవాలు ఒకే చోట…

Read More

పట్టా భూముల్లో సీసీ రోడ్ల నిర్మాణం: అధికారుల చర్యలపై రైతుల నిరసన, విచారణకు డిమాండ్.

చిత్తూరు జిల్లాలోని తాతిరెడ్లపల్లి గ్రామంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పట్టా భూమిలో అనుమతి లేకుండా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తున్నారు. సర్వే నంబర్లు 188/4సి, 188/4డిలో సుమారు 25 సెంట్ల భూమిలో ఐదేళ్ల క్రితం పంచాయతీ అధికారులు ఈ నిర్మాణం చేపట్టినట్లు బాధితులు పేర్కొన్నారు. భూ యజమానులు అందుబాటులో లేని సమయంలో ఈ పని జరిగిందని రైతులు వాపోయారు. ఈ సమస్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పరిష్కారం లభించకపోవడంతో గ్రామస్తులు నిరాశకు…

Read More