గుంతల రోడ్లకు గుడ్‌బై.. చిత్తూరులో 19 రహదారులకు రూ.15 కోట్లతో పునర్నిర్మాణం..! reconstruction of 19 roads begins in chittoor district with 15 crore. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 15, 2026 8:40 PM IST చిత్తూరు జిల్లాలో దెబ్బతిన్న రహదారుల పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు, 19 రహదారులపై పనులు త్వరలో ప్రారంభం, ప్రయాణ సౌకర్యం మెరుగుదల ఆశలు చిత్తూరు జిల్లా  రహదారులకు మహర్దశ భారీ వర్షాల దెబ్బతో దెబ్బతిన్న రహదారులకు చిత్తూరు జిల్లాలో శుభవార్త లభించింది. పాడైపోయిన రోడ్లకు ఇక గుడ్‌బై చెప్పేలా ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం రూ.15 కోట్ల వ్యయంతో 19 రహదారులను పునర్నిర్మించేందుకు…

Read More

Today Top 10 News: ఇరాన్‌తో చర్చలకు సిద్ధమైన ట్రంప్.. అమెరికా చేతుల్లోకి హర్ముజ్ జలసంధి | తెలంగాణ వార్తలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును ఇండియా కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మాత్రమే తాము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లతో డీలిమిటేషన్‌ను ముడిపెట్టడం కేంద్రం ఆడుతున్న రాజకీయ క్రీడ అని ఆయన విమర్శించారు. పార్లమెంట్ వేదికగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని ఢిల్లీ సమావేశం తర్వాత ప్రకటించారు. 2.మేమే గెలుస్తాం: వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పాలన చాలా…

Read More

Gas Cylinder Explosion | ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. నలుగురు మృతి! | #local18V

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన గ్యాస్ సిలిండర్ల పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నలుగురికి చేరింది. ప్రమాద సమయంలో ఇద్దరు మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఎనిమిది మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు#GasExplosion #CylinderBlast #kadiri Source link

Read More

Gardening Tips: ఇంట్లో ఈ 5 రకాల మొక్కలు పెంచితే.. పొల్యూషన్‌ ప్రాబ్లమ్ ఉండదు

Home Air Pollution Purifying Plants: చాలా మంది ఇంటి ఆవరణలో మొక్కలను నాటుతారు. ఇవి అలంకరణ కోసం కొందరు మొక్కలు పెంచుకుంటే.. మరికొందరు కాలక్షేపం కోసం మరికొందరు మొక్కల సంరక్షణ చూస్తుంటారు. కాని ఇంట్లో ఐదు మొక్కలు నాటితే చాలా మంచిదని.. పొల్యూషన్ ప్రాబ్లమ్ ఉండదట. Source link

Read More

నాలుగు రోజుల్లోనే కుప్పకూలిన టమోటా ధరలు.. రైతన్నల ఆశలు ఆవిరి..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 15, 2026 5:00 PM IST చిత్తూరు వీకోట మార్కెట్‌లో టమోటా 15 కేజీల బాక్స్ ధర నాలుగు రోజుల్లో 400 500 నుంచి 150 200కి పడిపోవడంతో, ఎండలు దిగుబడి తగ్గడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు + వీకోట మార్కెట్లో నాలుగు రోజుల మునుపు టమోటా 15 కేజీల బాక్స్ ధర రూ.500 నేడు ఘోరం కొన్ని నెలలుగా టమోటాకు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతన్నలకు ఒక్కసారిగా ఆశ…

Read More

Huge Rush of Tamil Devotees at Kanipakam | కాణిపాకం ఆలయానికి పోటెత్తిన తమిళ భక్తులు | #local18V

స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తమిళ ఉగాది సందర్భంగా ఆలయంలో రోజంతా ఆర్జిత సేవలు నిలిపి వేయడం జరిగింది. సుమారు 13 వేలు మంది పై చిలుకు భక్తులు స్వామి వారిని దర్శించుకొన్నట్టు తెలిపారు. తమిళ ఉగాది పర్వ దినాన స్వామి వారికి విశేష అలoకరణ చేపట్టి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామి వారికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. Source link

Read More

543 నుంచి 850కి లోక్‌సభ స్థానాలు.. కేంద్రం సంచలన ప్రతిపాదన | తెలంగాణ వార్తలు

లోక్‌సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్)పై ఏకతాటిపైకి రావాలని కోరుతూ దక్షిణాది సీఎంలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖలు రాశారు. జనాభా ఆధారంగా చేపట్టే ఈ ప్రక్రియతో దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా నియంత్రించిన రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గి, ఉత్తరాది సీట్లు భారీగా పెరుగుతాయన్నారు. పన్నుల పంపిణీలో జరుగుతున్న వివక్షే రాజకీయంగానూ పునరావృతం కానుందని, ఈ ముప్పును అడ్డుకునేందుకు ఉమ్మడిగా పోరాడాలని ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి సీఎంలకు…

Read More

Wheat Storage Tips: గోధుమలు పురుగు పట్టకుండా ఉండాలంటే.. ఈ 5 చిట్కాలు ఉపయోగిస్తే చాలు |

ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో రైతులు ఇప్పుడు గోధుమ పంట కోతకు సిద్ధమవుతున్నారు. తక్కువ ఖర్చుతో మంచి లాభాలను ఇచ్చే ఈ పంటను పండించడానికి ఎంత శ్రమ పడుతుందో, దాని నిల్వకు కూడా అంతే శ్రద్ధ అవసరం. తరచుగా కొద్దిపాటి అజాగ్రత్త, తేమ వల్ల గోధుమలకు పురుగులు లేదా ఇతర కీటకాలు పట్టి, రైతు పడిన ఏడాది పొడవునా కష్టాన్ని నాశనం చేస్తాయి. కానీ మీ వంటగదిలోని అగ్గిపెట్టెలు, వెల్లుల్లి, ఉప్పు వంటి సాధారణ వస్తువులు…

Read More

Arunachalam Tirupati Tour: రూ.3 వేలకే 3 రోజుల్లో అరుణాచలం, తిరుపతి టూర్… 3 డేస్ ప్లానింగ్ ఇలా చేయండి |

బడ్జెట్ చూస్తే తిరువన్నామలై వరకు రైలు ప్రయాణానికి రూ.500, తిరువన్నామలైలో ఆటోకి రూ.300, వసతికి రూ.500, తిరువన్నామలై నుంచి తిరుపతికి రావడానికి రూ.300, తిరుపతి నుంచి తిరుమల వెళ్లి రావడానికి రూ.300, తిరుపతి నుంచి మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి రూ.400 ఖర్చవుతుంది. మూడు రోజులు భోజనం, ఇతర చిన్నచిన్న ఖర్చులకు మిగతా రూ.700 ఖర్చు పెట్టినా కేవలం రూ.3,000 బడ్జెట్‌లో అరుణాచలం, తిరుపతి యాత్ర పూర్తి చేయొచ్చు. అయితే ప్రతీ చోటా అకామడేషన్ కావాలనుకుంటే మాత్రం కాస్త…

Read More

Historic School: బ్రిటీష్ కాలం నాటి ఈ పాఠశాలకు ఎదురైనా కష్టం.. తల్లిదండ్రులు అవస్థలు వర్ణనాతీతం | జాబ్స్ & ఎడ్యుకేషన్

విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్ ఈ స్కూల్‌లో చదివిన వాళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ 1897 కాలం నాటి పాఠశాల నేడు ఎలా ఉన్నదంటే ఒక్కప్పుడు 7 గ్రామాలకు ఇదే కీలకమైన పాఠశాల.. మా పిల్లలకు ఇక్కడే సౌకర్యం…అక్కడ సౌకర్యం లేదు.. Historic 1897 Government School: ఆంధ్రప్రదేశ్‌లో శతాబ్ధకాలం నుంచి విద్యార్ధులకు పాఠాలు, విద్యాబుద్దులు నేర్పిస్తున్న పాఠశాల షడన్‌గా మార్చే నిర్ణయం తీసుకున్నారు జిల్లా అధికారులు. దీంతో గ్రామానికి చెందిన విద్యార్ధుల తల్లిదండ్రులు షాక్ అయ్యారు. చిత్తూరు…

Read More