నరసాపూర్, తిరుపతి మధ్య నడిచే రైళ్లు దారిలో పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఇది మాత్రమే కాదు నరసాపూర్, హైదరాబాద్ మధ్య నడిచే వీక్లీ స్పెషల్ ట్రైన్స్ని కూడా రెగ్యులరైజ్ చేసింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)



