కర్నూలులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం.. 10 మందికి పైగా గాయాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 16, 2026 6:26 AM IST మంత్రాలయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. News18 కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్‌ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది తీవ్రంగా…

Read More

AP Telangana Latest News: ఏపీలో నేటి నుంచి డిజిటల్ జనగణన.. ఇలా నమోదు చేసుకోండి !

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

Nude calls: అప్పుడు విజయవాడ.. ఇప్పుడు తెనాలి.. న్యూడ్ కాల్స్ దందా నడుపుతున్న ఒకే కుటుంబం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 16, 2026 5:40 AM IST గుంటూరు జిల్లా తెనాలి పట్టణ కేంద్రంగా ఒకే కుటుంబం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న నగ్న చాటింగ్ దందా తాజాగా వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Nude calls: సాధారణంగా ఎక్కడో విదేశాల్లోనో లేదా ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోనో వినిపించే ‘న్యూడ్ కాల్స్’ విష సంస్కృతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న పట్టణాలకు కూడా పాకింది. గుంటూరు జిల్లా తెనాలి పట్టణ కేంద్రంగా…

Read More

Kadiri: సాయం చేద్దామని వెళ్తే.. ప్రాణాలు పోయాయి.. కదిరిలో జిలెటిన్ స్టిక్స్ పేలుడు ధాటికి నలుగురు దుర్మరణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 16, 2026 4:39 AM IST ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో బుధవారం జరిగిన ఈ ఘోర ప్రమాదం నాలుగు నిండు ప్రాణాలను బలిగొనడమే కాకుండా, పదుల సంఖ్యలో ప్రజలను గాయాలపాలు చేసింది. ప్రతీకాత్మక చిత్రం Kadiri: అపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే మానవత్వం వారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇల్లు తగలబడుతోందని భావించి మంటలు ఆర్పేందుకు వెళ్లిన స్థానికులు, ఊహించని రీతిలో జరిగిన భారీ పేలుడుకు చిక్కారు. ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా…

Read More

భూమిలో వెలిసిన అమ్మవారి మహిమ.. గంధ అమావాస్య జాతరకు భక్తుల వెల్లువ..! Tuni Bhadrakali Temple. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 15, 2026 3:27 PM IST తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి గంధ అమావాస్య జాతర మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతోంది, నిండు తాంబూలం కోసం మహిళలు భారీగా తరలివస్తున్నారు + ఆజాతరలో అమ్మవారి నిండు తాంబూలం అందుకోవాల్సిందే ఎందుకో తెలుసా గోదావరి జిల్లాల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి క్షేత్రం మరోసారి భక్తిరసంతో కళకళలాడుతోంది. భూమిలోపల స్వయంభుగా వెలిసిన చిన్న విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఈ…

Read More

Tourist places: ఎండలు తట్టుకోలేకపోతున్నారా.. కాకినాడలో ఈ కూల్ స్పాట్స్ మిస్ అవ్వకండి..!

కాకినాడలో కోరంగి మడ అడవులు, బోట్ షికారు, రాజా ట్యాంక్ వివేకానంద పార్క్, అద్దాల బ్రిడ్జ్ సాయంత్రం వేళ కుటుంబాలకి చల్లని టూరిజం హాట్ స్పాట్లు గా మారుతున్నాయి Source link

Read More

Interstate Crime Gang Arrested | అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. |

Last Updated: Apr 15, 2026, 16:36 IST చిత్తూరు జిల్లా ,పలమనేరు నియోజకవర్గం,పలమనేరు పోలీస్స్టేషన్లో డి.ఎస్.పి డేగల ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. వి.కోట మండలం మరియు పరిసర ప్రాంతాల్లో వరుసగా తాళాలు వేసిన ఇళ్ళు, దేవాలయాలు, మోటార్ సైకిళ్ళు మరియు పొట్టేళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను వి.కోట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ IPS ఆదేశాల మేరకు, వి.కోట సీఐ సోమశేఖర్…

Read More

Mango Health Risks: మామిడి తింటున్నారా.. మార్కెట్లో అమ్ముతున్న పండ్ల వెనుక షాకింగ్ నిజాలు బయటపడ్డాయి..! danger of chemical mangoes mango man warnings. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 15, 2026 10:03 PM IST ఏప్రిల్‌లో మార్కెట్లో దొరికే మామిడిని వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలతో కృత్రిమంగా పండిస్తున్నారని నిపుణుల హెచ్చరిక, ఆరోగ్యానికి క్యాన్సర్ ముప్పు, జాగ్రత్తగా కొనాలని సూచన + మార్కెట్లో మామిడి పళ్ళు కొంటున్నారా..! అనారోగ్యం తెచ్చుకున్నట్లే..! వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే. తీపి రుచి, సువాసనతో చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకునే ఈ ఫలరాజం కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే…

Read More

రాయలసీమలో చింతపండు బంగారం.. మహిళలకు వేలాది ఉద్యోగాలు ఇస్తున్న భారీ వ్యాపారం..! tamarind business. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 15, 2026 11:04 PM IST రాయలసీమలో చింతపండు ప్రధాన వాణిజ్య పంటగా మారి వేలాది మందికి ఉపాధి ఇస్తోంది, గింజలతో తయారయ్యే టామరిండ్ కెర్నల్ పౌడర్‌కు పరిశ్రమల్లో భారీ డిమాండ్ ఉంది + గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి ప్రధాన ఆధారంగా మారిన చింతపండు… రాయలసీమ ప్రాంతం అంటే చింత చెట్లకు ప్రసిద్ధి. అక్కడి వాతావరణం ఈ చెట్ల పెరుగుదలకు అనుకూలంగా ఉండటంతో చింతపండు ఒక ప్రధాన వాణిజ్య పంటగా ఎదిగింది. ముఖ్యంగా…

Read More

Census: రేపటి నుంచి జనగణన ప్రక్రియ స్టార్ట్.. సమాచారం ఇవ్వకపోతే చర్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

జనగణన ప్రక్రియలో భాగంగా మొదటి దశలో గృహాల లెక్కింపు (House Listing) చేపట్టనున్నారు. ఈ దశలో కేవలం జనాభాను లెక్కించడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను అంచనా వేస్తారు. ఇళ్ల సంఖ్య, వాటి స్థితిగతులు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు ఆస్తుల వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తారు. దీనికోసం ప్రభుత్వం మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని రూపొందించింది. ఈ ప్రశ్నల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే భవిష్యత్తులో లక్షిత సంక్షేమ పథకాలను ప్రభుత్వం రూపొందిస్తుంది. డిజిటల్…

Read More