కర్నూలులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం.. 10 మందికి పైగా గాయాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Apr 16, 2026 6:26 AM IST మంత్రాలయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. News18 కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొన్నాయి. ఈ దారుణ ఘటనలో 8 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 10 మంది తీవ్రంగా…


