Sarat Uday: వివాదంలో స్టాండప్ కమెడియన్.. షోని అడ్డుకున్న టీడీపీ సపోర్టర్లు.. ఏమైంది?

Sarat Uday: హైదరాబాద్‌కు చెందిన స్టాండ్-అప్ కామెడియన్ శరత్ ఉదయ్ బెంగళూరులోని కొరమంగలా వేదికపై తన షో నిర్వహిస్తుండగా టీడీపీ సపోర్టర్లు స్టేజ్‌పైకి వచ్చి అడ్డుకున్నారు. డిసెంబర్ 2024లో అప్‌లోడ్ చేసిన పాత “ఆంధ్ర పాలిటిక్స్” వీడియోలోని జోక్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసి క్షమాపణ కోరారు. శరత్ ఇప్పటికే క్షమాపణ చెప్పినా కొత్తగా మళ్లీ అపాలజీ ఇవ్వాలని ఒత్తిడి చేశారు. Source link

Read More

Bike Fire Incident: కొడుకు జల్సాలకు తండ్రి చెక్.. నడిరోడ్డుపై బైక్ తగలబెట్టిన ఆటో డ్రైవర్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 27, 2026 11:32 AM IST విశాఖపట్నం పెందుర్తిలో ఆటో డ్రైవర్ తండ్రి, కొడుకు నిర్లక్ష్య డ్రైవింగ్, వరుస చలానాలు, ప్రమాదాలపై ఆవేదనతో అప్పు చేసి కొనిచ్చిన బైక్‌ను తానే తగలబెట్టాడు News18 విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిధిలో చోటుచేసుకున్న ఒక వినూత్న సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా పిల్లలు అడిగింది కాదనకుండా కొనిచ్చే తండ్రులు మనకు కనిపిస్తారు, కానీ తన కొడుకు విచ్చలవిడితనాన్ని కట్టడి చేసేందుకు తాను ఎంతో…

Read More

Petrol: ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత.. ఎందుకిలా? కారణాలేంటి? సమస్య తీరుతుందా? |

పానిక్ బైయింగ్ మాత్రమేనా?: అధికారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నది ఒకటే.. “నిజమైన కొరత లేదు”. ఏపీ సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల భాస్కర్.. “పానిక్ చెందకండి, సరఫరా సాధారణంగానే ఉంది” అన్నారు. “రూమర్స్, హోర్డింగ్ వల్ల సమస్య” వచ్చింది అని కలెక్టర్లు అంటున్నారు. తెలంగాణలో కూడా డీలర్ల అసోసియేషన్, ప్రభుత్వం “సప్లై చైన్ సాధారణం, స్టాక్ సరిపడా ఉంది” అని ప్రకటించాయి. అయినా ఏపీలో రైతులు, ఆక్వా ఫార్మర్లు, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు….

Read More

Vijayawada Fuel Shortage Rumours Trigger Panic Buying | విజయవాడ పెట్రోల్ బంక్ల్లో భారీ క్యూలైన్స్

విజయవాడలో పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వదంతులతో వాహనదారులు బంకులకు పోటెత్తారు. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.#vijayawada #petrolbunk #apnews Source link

Read More

Extramarital Affair: కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు.. భర్తను అడ్డుతొలగించుకోవడానికి రూ. 3 లక్షల సుపారీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 28, 2026 5:39 AM IST ఒక కిరాతక ఉదంతం ఎన్టీఆర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడన్న నెపంతో, ప్రియుడితో కలిసి ఆమె పన్నిన పన్నాగం చివరికి పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది. ప్రతీకాత్మక చిత్రం Extramarital Affair: అనురాగంతో అండగా ఉండాల్సిన భార్యే యముడిగా మారింది. కట్టుకున్న వాడిని కడతేర్చడానికి ఏకంగా కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూసిన ఒక కిరాతక ఉదంతం ఎన్టీఆర్…

Read More

Unseasonal rains hit farmers in north coastal AP | ఉత్తరాంధ్రలో అకాల వర్షాలు

ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో ఉరుములు పిడుగులతో అకాల వర్షాలు కురిసి ప్రజలకు ఉపశమనం కలిగించినా పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు ఎదుర్కొంటున్నారు. Source link

Read More

Sarathkumar & Varalaxmi at Tirumala: తిరుమల శ్రీవారి చెంత శరత్కుమార్, వరలక్ష్మి..

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు ఆర్. శరత్కుమార్ మరియు ఆయన కుమార్తె వరలక్ష్మి శరత్కుమార్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న వీరికి, రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల శరత్కుమార్ మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఎప్పుడూ ఒక ఆధ్యాత్మిక అనుభూతినిస్తుందని, అందరూ బాగుండాలని కోరుకున్నట్లు తెలిపారు. వరలక్ష్మి శరత్కుమార్ కూడా స్వామివారి పట్ల తన భక్తిని చాటుకున్నారు. వీరిని…

Read More

Rain Alert: రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు.. 45డిగ్రీల టెంపరేచర్ దాటిన టైమ్‌లో పిడుగులాంటి వార్త | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 01, 2026 4:37 PM IST Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. + Rain Alert Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. రానున్న ఐదు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల విస్తారంగా…

Read More

Today Top 10 News: నోబెల్ శాంతి బహుమతి రేసులో ట్రంప్.. ‘ఇరాన్‌తో చేసేది యుద్ధమే కాదు’

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… తిరుపతికి మరో 3 రెగ్యులర్ ట్రైన్స్.. హైదరాబాద్, విజయవాడ మీదుగా | Good News to Tirumala Devotees 3 New Tirupati Trains |

తిరుపతి, పంఢరాపూర్ మధ్య నడిచే రైళ్లు దారిలో రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, ధోనే, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, కాచిగూడ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లల్లో 1 సెకండ్ ఏసీ, 3 థర్డ్ ఏసీ, 14 స్లీపర్, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం) Source link

Read More