కదిరిలో చైన్ స్నాచింగ్ కలకలం.. తీరా చూస్తే దొంగ సామాన్యుడు కాదు, ప్రభుత్వ ఉద్యోగి.. ఇదేం ఖర్మరా దేవుడా..! chain snatching incident Andhra Pradesh. |

Last Updated:May 02, 2026 10:51 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలో APSPDCL సీనియర్ అసిస్టెంట్ భూక్యా రమేశ్ నాయక్ చైన్ స్నాచింగ్ కేసులో అరెస్ట్, షేర్ మార్కెట్ నష్టాలతో అప్పుల్లో కూరుకుపోయినట్లు పోలీసులు తెలిపారు News18 శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగిన ఒక చైన్ స్నాచింగ్ ఘటన అనూహ్య మలుపు తిరిగి అందరినీ షాక్‌కు గురి చేసింది. కదిరి పట్టణంలో హిందూపూర్ రోడ్‌లో సరస్వతి విద్యా మందిర్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ వద్ద…

Read More

వర్షంలో ఎమ్మెల్యే సడన్ సర్‌ప్రైజ్ చెక్.. డ్రైనేజీలను చూసి ఫైర్.. అధికారులకు వార్నింగ్! Tuni sanitation problems | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 02, 2026 11:01 PM IST తుని పట్టణంలో మురుగునీరు, చెత్తతో రహదారులు దయనీయ స్థితి, మహిళా ఎమ్మెల్యే యనమల దివ్య ఆకస్మిక తనిఖీలు, అధికారులకు ఫైనల్ వార్నింగ్, ప్రజలు కఠిన చర్యల కోసం ఎదురుచూపు + News18 ఎండాకాలంలోనే వర్షాలు, దెబ్బతిన్న రహదారులు, ఎక్కడ చూసినా మురుగునీరు.. తుని పట్టణ ప్రజల దైనందిన జీవితం ఇబ్బందులతో నిండిపోయింది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో పరిస్థితి రోజురోజుకీ మరింత దారుణంగా మారుతుండగా, ప్రజలు, వ్యాపారులు తీవ్ర…

Read More

Job mela: ఐటీఐ చేసిన వారికి గోల్డెన్ ఛాన్స్.. అమరరాజా కంపెనీలో జాబ్ మేళా, వెంటనే అప్లై చేసుకోండి! Amara Raja job mela Chittoor. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 02, 2026 9:16 PM IST చిత్తూరు ప్రభుత్వ ఐటీఐలో 04-05-2026 ఉదయం 9కి Amara Raja Energy & Mobility Limited జాబ్ మేళా, ఐటీఐ పాస్ వారికి 14500 జీతం, ఈఎస్‌ఐ, వసతులు, బస్సు, హాస్టల్ సౌకర్యాలు. News18 ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు చిత్తూరులో భారీ ఉపాధి అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ సంస్థ Amara Raja Energy & Mobility Limited ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు అధికారులు…

Read More

పలమనేరు ప్రజలకు జడ్జ్ సీరియస్ వార్నింగ్.. చీటీలు వేస్తున్నారా? ఖాళీ బాండ్లపై సంతకాలు పెడితే ఇబ్బందులే..!

చిత్తూరు జిల్లా బేలుపల్లిలో న్యాయ సేవా సదస్సు, చీటీ మోసాలు, అధిక వడ్డీ అప్పులు, భూ వివాదాలపై హెచ్చరికలు, చట్ట సలహా తీసుకోవాలని న్యాయ నిపుణుల పిలుపు Source link

Read More

CM Chandrababu Meets Pawan Kalyan | వన్ కళ్యాణ్ ఇంటికి సీఎం చంద్రబాబు!

హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.#pawankalyan #cmchandrababu #hyderabad Source link

Read More

బాలికల భవిష్యత్తుకు బిగ్ స్టెప్.. చిత్తూరులో కిశోరి వికాసం ప్రత్యేక శిబిరాలకు శ్రీకారం..! kishori vikas camps in chittoor and beginning of empowerment | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 02, 2026 6:47 PM IST చిత్తూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించిన కిశోరి వికాసం వేసవి శిబిరాలు మే 1 నుంచి జూన్ 11 వరకు, బాలికల హక్కులు, భద్రత, విద్యపై అవగాహన, శిక్షణ ఇవ్వనున్నారు News18 బాలికల సాధికారతకు మరో ముందడుగు పడింది. చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో కిశోరి వికాసం.. అనే ప్రత్యేక వేసవి శిబిరాలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శ్రీకారం చుట్టారు. తన చాంబర్‌లో జరిగిన…

Read More

Chrysanthemum Farming Profits | చామంతి సాగులో సూపర్ ట్రిక్… ఖచ్చితంగా లాభాలే!

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజక వర్గం, శాంతిపురం మండలానికి చెందిన సోమశేఖర్ అనే రైతన్న తన పొలంలో విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు చేస్తున్నాడు.చామంతి పూల తోటలను విద్యుత్ వెలుగులతో పూల సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు ఈ రైతన్న సవాలుగా మారిన వాతావరణ పరిస్థితుల నుంచి చామంతిని కాపాడుకుంటూ పొలమంతా విద్యుత్ కాంతులను నింపి పంట దిగుబడితో సేద్యంలో రాణిస్తున్నాడు. వేల సంఖ్యలో వెలుగుతున్న బల్బులతో పువ్వుల సాగు చేస్తున్నాడు.ఇలా సాగు ఎందుకుచేస్తారు.. ఇలా…

Read More

Heavy Rains: ఏపీకి వర్ష సూచన.. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక! |

Last Updated:May 02, 2026 8:26 AM IST ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం, మామిడి రైతులకు నష్టం, వాతావరణ శాఖ మరిన్ని వర్షాల హెచ్చరిక Source link

Read More

Monsoon Update: ఎండలకు చెక్.. ముందే రానున్న రుతుపవనాలు.. రైతులకు ఐఎండీ చల్లని కబురు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 02, 2026 3:22 PM IST ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ చేరే అవకాశం, కేరళలో ముందుగానే ప్రవేశం, దక్షిణాది రాష్ట్రాలకు అధిక వర్షాల అంచనా News18 మండుతున్న ఎండలతో అల్లాడుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే భారత భూభాగాన్ని పలకరించనున్నాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా మే…

Read More

Monsoon Weather: ఈసారి ప్రమాదకరంగా నైరుతీ రుతుపవన వర్షాలు.. పిడుగుల ప్రళయం తప్పదు! |

మొత్తంగా విశ్లేషిస్తే, 2026 నైరుతి రుతుపవనాలు మే 14న కేరళను, మే 20న ఏపీ, తెలంగాణలను తాకనుండటం ఎండల తీవ్రతకు అల్లాడుతున్న వారికి ఒక శుభవార్తే. సముద్ర ఉష్ణోగ్రతలు, అల్పపీడన ద్రోణుల వల్లే ఈ ముందస్తు రాక సాధ్యమవుతోంది. అయితే, భూమి తీవ్రంగా వేడెక్కి ఉన్న సమయంలో వచ్చే ఈ తొలి వర్షాలు ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని మర్చిపోకూడదు. ప్రజలు, రైతులు, ప్రభుత్వ యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండి సరైన జాగ్రత్తలు…

Read More