Bengaluru-Vijayawada: బెంగళూరు – విజయవాడ ఎక్స్‌ప్రెస్‌వే సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలిసారిగా 4 గిన్నిస్ రికార్డులు!

ఎన్‌హెచ్‌ఏఐ తన భాగస్వామ్య సంస్థ ‘రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్’తో కలిసి ఈ రికార్డులను నెలకొల్పింది. జనవరి 6, 2026: కేవలం 24 గంటల వ్యవధిలో నిరంతరాయంగా 28.89 లేన్ కిలోమీటర్ల మేర బిటుమినస్ కాంక్రీట్ రోడ్డును నిర్మించి తొలి రికార్డు సాధించారు. Source link

Read More

రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములతో వర్షాలు.

రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రానున్న మూడు రోజుల్లో అకాల వర్షాలు కురిసే సూచన ఉన్నందున రైతులకు అధికారులు సూచనలు జారీ చేశారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు,…

Read More

Tiruchanur Temple: గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుచానూరు.. వసంతోత్సవాల రెండో రోజు విశేష కార్యక్రమాలు! |

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరేంద్రనాథ్, ఎస్ ఈ శ్రీ నరసింహ మూర్తి, ఏఈఓ శ్రీ దేవరాజులు, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్ రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చలపతి తదితర అధికారులు పాల్గొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Source link

Read More

Tirupati Temple Festival: తిరుపతి శ్రీ కపిలేశ్వరాలయంలో పత్రపుష్పయాగ వైభవం.. ఈ ఆరు పుష్పాలతో పూజ చేస్తే ఎంతో పుణ్యమట.. |

Last Updated:May 02, 2026 9:37 AM IST తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో మే 1న పత్రపుష్పయాగం, స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం వైభవంగా, టీటీడీ రూ 200తో గృహస్తులకు యాగంలో పాల్గొనే అవకాశం News18 తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మే 1వ తేదీన అత్యంత వైభవంగా జరగనున్న పత్రపుష్పయాగ మహోత్సవానికి గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు, ప్రాముఖ్యతను ఈ క్రింద వివరంగా…

Read More

Tirumala Celebrations: భక్తిభావంతో మార్మోగిన తిరుగిరులు.. వెంగమాంబ జయంతి వేడుకల్లో పాల్గొన్న పుష్పగిరి పీఠాధిపతి! |

Last Updated:May 02, 2026 10:07 AM IST తిరుమల నారాయణగిరిలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 296వ జయంతి ఘనంగా, టీటీడీ ఆధ్వర్యంలో పుష్పాంజలి, గోష్టిగానం, స్వామీజీ ఉపన్యాసాలతో భక్తులు భారీగా పాల్గొన్నారు Source link

Read More

Annavaram Temple: అన్నవరంలో కనులపండువగా చక్రస్నాన మహోత్సవం.. పంపా శిరోవరంలో జలకాలాడిన స్వామి అమ్మవార్లు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 02, 2026 8:50 AM IST అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి సత్యవతి దేవుల చక్రస్నాన మహోత్సవం పంపా శిరోవరంలో ఘనంగా, భక్తుల నడుమ ఆధ్యాత్మికంగా జరిగింది + News18 అన్నవరం పంపా శిరోవరంలో శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల జలస్నాన మహోత్సవం అత్యంత కనులపండువుగా జరిగింది. రత్నగిరి కొండలు దిగి పంపా రిజర్వాయర్ ప్రాంతంలో ఉన్న శిరోవరంలో స్వామి అమ్మవార్లు జలకాలాడారు, నిజానికి ఇది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టంగా చెప్పుకోవచ్చు….

Read More

Tirumala Brahmotsavam: తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవం.. గరుడ వాహనంపై మాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామి! |

Last Updated:May 02, 2026 8:16 AM IST తిరుమలలో పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది, వేలాది భక్తులు పాల్గొన్నారు, టీటీడీ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సహా అధికారులు భద్రత, ఏర్పాట్లు పర్యవేక్షించారు + News18 కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.. శుక్రవారం రాత్రి 7…

Read More

Tirumala Ghee Adulteration Case: కల్తీ నెయ్యి కేసు.. నాటి ఈవో ధర్మారెడ్డే ప్రధాన కారకుడు: ఏకసభ్య కమిషన్ నివేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 02, 2026 6:19 AM IST నాణ్యతా ప్రమాణాలను పక్కనబెట్టి, కొన్ని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చేలా టెండర్ నిబంధనలను సడలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారని కమిషన్ నిర్ధారించింది. తిరుమల Tirumala Ghee Adulteration Case: ప్రపంచప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యి కల్తీ కావడానికి నాటి తితిదే అదనపు ఈవో/ఈవో ఏవీ ధర్మారెడ్డి తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణమని ఏకసభ్య కమిషన్ తన నివేదికలో…

Read More

Tirumala Temple Fraud: శ్రీవారి దర్శనం పేరుతో మోసం.. టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో రూ.36 వేలు వసూలు చేసిన కేటుగాడు అరెస్ట్! |

Last Updated:Apr 27, 2026 8:33 AM IST తిరుమలలో టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారు చేసి అనిత నుంచి 36 వేల రూపాయలు దోచుకున్న చాగంటి నవీన్ కుమార్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్ టీటీడీ బోర్డు మెంబర్ పేరుతో రూ.36 వేలు వసూలు చేసిన కేటుగాడు..! తిరుమల పుణ్యక్షేత్రంలో సామాన్య భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న మరో ‘కేటుగాడి’ బాగోతాన్ని తిరుపతి పోలీసులు రట్టు చేశారు….

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More