Ontimitta Temple: ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధం.. ట్రాఫిక్ మళ్లింపుపై పూర్తి వివరాలు ఇవే..

ఏప్రిల్ 1న ఒంటిమిట్ట శ్రీ సీతారామ కళ్యాణం సందర్భంగా కడప ఒంటిమిట్ట రేణిగుంట రహదారులపై ట్రాఫిక్ మళ్లింపు, 18 పార్కింగ్ స్థలాలు, సీఎం నారా చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు. Source link

Read More

Firecracker Explosion: ఏపీలో ఆగని బాణాసంచా మంటలు.. పోలీసు జీపులోనే పేలిన మందుగుండు సామాగ్రి.. ఏమైందంటే | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 31, 2026 1:50 PM IST కృష్ణా జిల్లా చల్లపల్లిలో సీజ్ చేసిన బాణాసంచా వాహనంలో పేలడంతో ఎస్ఐ దుర్గాంజనేయులు సహా ముగ్గురు పోలీసులు గాయాలు, రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలపై ఆందోళన పెరుగుతోంది + పోలీస్ వాహనంలో పేలిన ముందుగూడి సామాగ్రి. ఎస్సై తో సహా ఇద్దరు పోలీసులకు గాయాలు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి కాలం కావడంతో ఎండల తీవ్రతకు తోడు, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న…

Read More

Tirumala Temple: తిరుమలలో ఆధ్యాత్మిక సందడి.. శ్రీవారిని దర్శించుకున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్! |

Last Updated:Mar 31, 2026 12:55 PM IST ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించారు, భక్తుల రద్దీతో ఉచిత దర్శనానికి 8 నుంచి 10 గంటలు, సోమవారం హుండీ ఆదాయం రూ5.08 కోట్లు + శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్..! శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రమైన తిరుమలలో మంగళవారం నాడు ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవనీయులు ఎస్. అబ్దుల్ నజీర్ తన కుటుంబ…

Read More

Historical Temple: మనం ఎంత ఎత్తునుంచి చూస్తే అంత ఎత్తులో కనిపించే దేవుడు.. మీరు ఎప్పుడైనా చూశారా? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 31, 2026 11:26 AM IST గోదావరి జిల్లాలో కాకినాడ సమీప దివిలి గ్రామంలోని శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయంలో ఐదు రోజుల ఘన కళ్యాణ మహోత్సవాలు, వేలాది భక్తుల రద్దీ + మనం ఎంత ఎత్తునుంచి చూస్తే అంతఎత్తులో కనిపించే శృంగార వల్లభుడు కళ్యాణం ఎప్పుడైనా అక్కడ రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన శృంగార వల్లభ స్వామి భక్తులను కటాక్షిస్తున్నారు. సాక్షాత్తు దేవతలే నిర్మించిన ఈ ఆలయాన్ని సైతం అక్కడ ఏడు…

Read More

Cycle offer: ఏపీలో బంపర్ ఆఫర్! రూ.11,000 రాయితీతో ఈ-సైకిళ్లు. ఇలా సొంతం చేసుకోండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ స్కీమ్‌తో ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే 40 కి.మీ వరకు ప్రయాణం సాధ్యం. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. బ్యాటరీ అయిపోతే సాధారణ సైకిల్‌లా తొక్కుకుంటూ వెళ్లొచ్చు. డిజిటల్ మీటర్‌లో స్పీడ్, బ్యాటరీ ఛార్జ్, దూరం అన్నీ సులభంగా తెలుస్తాయి. బ్యాటరీని తీసి ఇంట్లోనే 3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. భవిష్యత్తులో సోలార్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షల…

Read More

Girl Death: తిరుపతిలో విషాదం.. రీల్స్ మోజులో 13 ఏళ్ల బాలిక దుర్మరణం! ఏం జరిగిందంటే |

Last Updated:Mar 31, 2026 9:04 AM IST తిరుపతి రాజారెడ్డి నగర్‌లో 13 ఏళ్ల పుష్ప రీల్స్ కోసం వీడియో తీయుతూ ఐదవ అంతస్తు నుంచి పడి మృతి, అలిపిరి పోలీసులు దర్యాప్తు, తల్లిదండ్రులకు సోషల్ మీడియా జాగ్రత్తల హెచ్చరిక తిరుపతి లో రీల్స్ మోజు..13 ఏళ్ల బాలిక మృతి..! ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఒక విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుత కాలంలో యువతను, చిన్న పిల్లలను పట్టిపీడిస్తున్న ‘సోషల్ మీడియా రీల్స్’ వ్యామోహం ఒక నిండు…

Read More

Live-in Relationship: సహజీవనం చేస్తున్నవారికి కేంద్రం శుభవార్త.. రోజులు మారాయ్!

Live-in Relationship: ఒకప్పుడు సహజీవనం అంటే అదో పెద్ద నేరం. కానీ ఇప్పుడు.. సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా కోట్ల మంది సహజీవనం చేస్తున్నారు. అందుకే కేంద్రం వారికి ఒక శుభవార్త చెప్పింది. అదేంటో చూద్దాం. Source link

Read More

Family Tragedy: భర్తకు బెయిల్ రాలేదని ఆ భార్య చేసిన పనికి అంతా షాక్.. ఏం చేసిందో తెలుసా.. |

Last Updated:Mar 31, 2026 6:30 AM IST అనకాపల్లి అచ్యుతాపురంలో కురుపాటి రజనీకుమారి ఉరి వేసుకుని ఆత్మహత్య, భర్త వెంకటనాగ సత్యగోపాలరాజు ఎనిమిది నెలలుగా జైలులో ఉండటం ఒంటరితనం కారణమని పోలీసులు తెలిపారు News18 అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. తన భర్త గత ఎనిమిది నెలలుగా జైలులోనే ఉండటం, ఎన్ని ప్రయత్నాలు చేసినా బెయిల్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ…

Read More

Kurnool: కర్నూలులో దారుణం.. ఆస్తి కోసం తండ్రిని హత్య చేసిన కొడుకు.. పూర్తి వివరాలు ఇవే | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 6:07 AM IST తండ్రి రెండో భార్యకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి ఎక్కడ దక్కుతుందోనన్న స్వార్థంతో, నిద్రిస్తున్న తండ్రిని కత్తితో పొడిచి ప్రాణాలు తీసిన ఘటన కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంతనహాల్ గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. ప్రతీకాత్మక చిత్రం Kurnool: రక్తసంబంధాల కంటే ఆస్తిపాస్తులే మిన్న అనుకున్నాడో కిరాతక కుమారుడు. కనిపెంచి, విద్యాబుద్ధులు నేర్పిన తండ్రిని ఆస్తి కోసం కడతేర్చాడు. తండ్రి రెండో భార్యకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి…

Read More

AP News Updates: పెన్షనర్లకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నెలకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను ఈసారి ఏప్రిల్ 1న ఇవ్వబోతోంది. ఆ రోజు బుధవారం కాబట్టి.. సచివాలయ ఉద్యోగులకు సెలవు లేదు. ఐతే.. పెన్షన్లపై తాజాగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులపై సీరియస్ అయిన ఆయన.. ఇకపై “పెన్షన్ల పంపిణీ అంశంలో రియల్ టైమ్‌ మానిటరింగ్ చేస్తానని అన్నారు. ఇది మంచి నిర్ణయమే. దీని వల్ల పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుంది. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీలో భారీ తేడా ఎందుకు…

Read More