AP News Updates: పెన్షనర్లకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నెలకు ఇవ్వాల్సిన పెన్షన్ను ఈసారి ఏప్రిల్ 1న ఇవ్వబోతోంది. ఆ రోజు బుధవారం కాబట్టి.. సచివాలయ ఉద్యోగులకు సెలవు లేదు. ఐతే.. పెన్షన్లపై తాజాగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులపై సీరియస్ అయిన ఆయన.. ఇకపై “పెన్షన్ల పంపిణీ అంశంలో రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తానని అన్నారు. ఇది మంచి నిర్ణయమే. దీని వల్ల పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుంది. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీలో భారీ తేడా ఎందుకు…


