News Desk

Weather today: అక్కడో తుపాను.. 4 రోజులు ఉరుములతో వర్షాలు.. ఏపీ, తెలంగాణకు అలర్ట్! |

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, తెలంగాణ వచ్చే 4 రోజులపాటూ.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్‌లో వచ్చే 5 రోజులపాటూ.. అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు పడతాయనీ, మెరుపులు వస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) చెప్పింది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. మే 10, 11 తేదీలలో తీరప్రాంత కర్ణాటకలో మెరుపులు సంభవించవచ్చని IMD చెప్పింది. అలాగే.. వచ్చే 7 రోజుల్లో తమిళనాడు, పుదుచ్చేరి,…

Read More

మమత సర్కారు బర్తరఫ్అసెంబ్లీ రద్దు: గవర్నర్ ఆదేశాలు

కోల్‌కతా: బెంగాల్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 15 ఏళ్ల మమత పాలనకు అంతం పలికింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు వేళ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. మమత కేబినెట్‌ను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. మోసపూరితంగా ఓట్లు కొల్లగొట్టారని, ఓటమిని అంగీకరించబోమని, రాజీనామా ప్రసక్తే లేదని సీఎం మమతా బెనర్జీ తేల్చిచెప్పినప్పటికీ గవర్నర్ ఆమె ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది….

Read More

Eluru: వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నడని ఎవరూ చేయని పని చేసిన భార్య.. రూ. 12 లక్షలతో.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 08, 2026 6:00 AM IST అప్పటి నుండి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. తన పద్ధతి మార్చుకోవాలని సులేమాన్ రాజు భార్యను శారీరకంగా, మానసికంగా హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రతీకాత్మక చిత్రం Eluru: నమ్మిన భర్తను కడతేర్చడానికి ఒక భార్య వేసిన పథకం, ప్రియుడితో కలిసి ఆమె చేసిన క్రూరమైన ఆలోచన ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో జరిగిన ఈ దారుణ హత్య ఉదంతాన్ని జిల్లా ఎస్పీ కేపీఎస్…

Read More

తొలగని అనిశ్చితి

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు ససేమిరా . పూర్తి మెజారిటీ ఉండాల్సిందేనంటూ పట్టు. కోర్టును ఆశ్రయించనున్న విజయ్. కొనసాగుతున్న రిసార్టు రాజకీయాలు. టీవీకేకు అవకాశమివ్వాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ డిమాండ్. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: అన్నాడీఎంకే చెన్నై: తమిళనాట రాజకీయాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు అంగీకరించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) చేరుకోలేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకులు…

Read More

Suicide: బతుకు తెరువు కోసం వెళ్లి.. బహ్రెయిన్‌లో నిండు ప్రాణం బలి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 08, 2026 4:26 AM IST ఆ నిండు ప్రాణం బలవన్మరణానికి పాల్పడింది. బహ్రెయిన్‌లో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రతీకాత్మక చిత్రం (PC: Gemini ) Suicide: రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. తండ్రి లేని లోటును భర్తీ చేస్తూ, వయసుపైబడిన తల్లికి చేదోడు వాదోడుగా నిలవాలని, తోడబుట్టిన వాళ్లను ప్రయోజకులను చేయాలని కలలు కన్న ఆ యువతి…

Read More

రాష్ట్రంలో కొత్తగా 96 కోర్టులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఇందులో జిల్లా సెషన్స్ జడ్జి స్థాయి కోర్టులు 12, సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టులు 25, సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులు 59 ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులు 176 ఉండగా, అదనంగా కేటాయించిన 12తో కలిపి ఆ సంఖ్య 188కి…

Read More

Pithapuram Politics: మాజీ ఎమ్మెల్యే వర్మకు టీడీపీ ఝలక్..! ఫిఠాపురం కింగ్ రియాక్షన్ ఇదే | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వార్తలు (Andhra Pradesh Politics)

Last Updated:May 07, 2026 3:44 PM IST Pithapuram Politics: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్మకు అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఒక్కో పదవి పోగొట్టుకుంటున్న వర్మకు ఈసారి ఆ బాధ్యతల నుండి కూడా తొలగించింది పార్టీ హైకమాండ్. + Pithapuram Politics Pithapuram Politics: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్, తెలుగుదేశం…

Read More

అమరావతిలో 500 పడకలతో కిమ్స్ ఆసుపత్రి

విశాలాంధ్ర-సచివాలయం: ప్రజారాజధాని అమరావతిలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ కార్పొరేట్ సంస్థ కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కిమ్స్ ప్రతినిధుల మధ్య గురువారం అధికారికంగా లీజు ఒప్పందం కుదిరింది. అమరావతిలోని మంగళగిరి మండలం, నిడమర్రు రెవెన్యూ గ్రామంలో కేటాయించిన 2 ఎకరాల భూమిలో 500 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని…

Read More

Konaseema Coconut: ఒక్క బొండం.. దాదాపు లీటరు నీరు.! కోనసీమ కొబ్బరిబోండం తాగితే ఆ కిక్కే వేరప్పా.! Konaseema coconut water | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 07, 2026 4:21 PM IST గోదావరి జిల్లాల్లో మండే ఎండలతో కోనసీమ కొబ్బరిబోండాలు, పుచ్చకాయలకు భారీ డిమాండ్, బొండం ధర 40 నుంచి 50 రూపాయలు, డీహైడ్రేషన్ నివారణకు ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు + News18 వేసవి ఎండలు మళ్లీ భగ్గుమంటుండటంతో గోదావరి జిల్లాల్లో కోనసీమ కొబ్బరిబోండాలకు భారీ డిమాండ్ నెలకొంది. ఒక్క కోనసీమ బొండం తాగితే చాలు.. ఎండ దెబ్బ మర్చిపోతారు అన్నట్టుగా ప్రస్తుతం ఈ భారీ సైజు కొబ్బరిబోండాలు…

Read More

సీఎనఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ మృతి

వాషింగ్టన్: ప్రముఖ వార్తా సంస్థ సీఎనఎన్ వ్యవస్థాపకుడు టెడ్ టర్నర్ (87) మరణించారు. 24 గంటల పాటు టీవీలో వార్తలు ప్రసారం చేయడం ద్వారా ఆయన విప్లవం సృష్టించారు. ఆయన బుధవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు టర్నర్ ఎంటర్‌ప్రైజెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఓహియోలో పుట్టిన అట్లాంటాకు చెందిన వ్యాపారవేత్త టెడ్ టర్నర్ ‘ది మౌత్ ఆఫ్ ది సౌత’గా పేరుగాంచారు. సూటిగా మాట్లాడే నైజం ఆయనకు ఈ పేరు…

Read More