News Desk

Pithapuram: పిఠాపురంలో కన్నీళ్లు పెట్టుకున్న వర్మ.. ఇన్చార్జ్ పదవి పోవడంపై ఎమోషనల్ రియాక్షన్! Pithapuram politics | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 07, 2026 9:11 PM IST పిఠాపురం టీడీపీ నేత వర్మను ఇన్చార్జ్ పదవి నుంచి తప్పించగా, ప్రెస్‌మీట్‌లో ఆవేదన వ్యక్తం చేసి మధ్యలోనే వెళ్లిపోవడం రాజకీయ చర్చకు దారితీసింది + News18 పిఠాపురం రాజకీయాల్లో మరోసారి భారీ చర్చకు తెరలేపే పరిణామం చోటుచేసుకుంది. నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి వర్మను తప్పిస్తూ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే ఆయన నిర్వహించిన ప్రెస్‌మీట్ రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. బయటకు…

Read More

అమెరికా వెన్నుపోటు వైఖరి – Visalaandhra

మాక్రాన్‌తో చర్చల్లో పెజెష్కియాన్తె హ్రాన్: తెహ్రాన్‌తో చర్చల సమయంలో వాషింగ్టన్ వైఖరి వెన్నుపోటుతో సమానమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. యుద్ధం వేళ హోర్మూజ్ జల సంధికి సంబంధించి ఉద్రిక్తతలు కొనసాగతున్న తరుణంలో శాంతి చర్చల కసరత్తు సమయంలో పెజెష్కియాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 24 గంటల్లో శాంతి చర్చల్లో పురోగతి సాధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇరాన్ తమతో ఒప్పందానికి తొందరపడుతోందని అన్నారు. తమ షరతులకు అంగీకరిస్తేనే ఒప్పందం…

Read More

శ్రీకాకుళం జెమ్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ నుంచి అరుదైన గౌరవం..! GEMS Hospital Royal College of Surgeons recognition. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:May 07, 2026 10:03 PM IST శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ గుర్తింపు పొందింది, సి.సి.ఆర్.ఎల్.ఎస్.పి. కోర్సు ప్రారంభించి 16 మంది వైద్యులకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చింది + News18 తెలుగు రాష్ట్రాల వైద్య రంగంలో శ్రీకాకుళం జిల్లా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇంగ్లాండ్‌కు చెందిన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుంచి గుర్తింపు పొందిన తొలి…

Read More

ప్రతి పేదోడికి సొంతిల్లు – Visalaandhra

. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం. గృహ విప్లవం, రెవెన్యూ సంస్కరణల నవశకం. అదనపు ఎమ్మార్వోల నియామకం. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల సమీక్షలో పొంగులేటి విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం గృహ విప్లవం తెస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు సమకూర్చడమే లక్ష్యమన్నారు. భూ యాజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడమే ధ్యేయంగా పేదల జీవితాల్లో శాశ్వత మార్పు తేవాలనే…

Read More

ఇంటర్ చదవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్.. టీటీడీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్..! TTD junior college admissions. |

Last Updated:May 07, 2026 11:01 PM IST టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి మహిళా, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026-27 ఇంటర్ అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు జూన్ 3 వరకు, మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు News18 ఇంటర్మీడియట్‌లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌న్యూస్ చెప్పింది. టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి…

Read More

శ్రీనివాస్‌రెడ్డికి భారత్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు ప్రదానం

విశాలాంధ్ర – హైదరాబాద్: పత్రికా స్వేచ్ఛ ఏ దేశమÖ వదులుకోలేని అమూల్యమైన హక్కు అని, నాలుగు స్తంభాలలో పత్రికా స్వేచ్ఛ ఒకటని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కె.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ అధ్వర్యంలో గురువారం నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాస్‌రెడ్డి ప్రసంగించారు. జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం అని, ఏదైనా…

Read More

Shocking: 10 ఏళ్ల బాలికకు పెళ్లి.. రాయదుర్గంలో ఏం జరుగుతోంది..? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! Rayadurgam spiritual wedding tradition. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:May 07, 2026 10:19 PM IST రాయదుర్గం కోటలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా, కర్ణాటకకు చెందిన పదేళ్ల శ్రీ స్వర జాహ్నవితో ఆచారబద్ధంగా కళ్యాణం, వేడుక సోషల్ మీడియాలో వైరల్ + News18 ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం పట్టణంలో జరిగిన ఓ వివాహ వేడుక గురించి విని అందరూ షాక్ అయ్యారు. పదేళ్ల బాలికకు పెళ్లి” అనే వార్త వినగానే ఇది బాల్య వివాహమా? అనే అనుమానం సహజమే….

Read More

గ్రామ సమస్యల మీద నిర్లక్ష్యం తగదు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామ సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం తగదని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న విమర్శించారు. గురువారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుకుంట గ్రామంలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందన్నారు. గ్రామంలో సమస్యలు ఎక్కడికక్కడ ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా వీధుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు లేకపోవడంతో…

Read More

“అన్‌సంగ్ ఎవ్రీడే హీరోస్ అవార్డ్స్”

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జేఎన్టీయూఏలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో “అన్‌సంగ్ ఎవ్రీడే హీరోస్ అవార్డ్స్” కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అపెక్స్ బాడీ సభ్యులు మెట్టుపల్లి రామచంద్ర రెడ్డి మార్గదర్శకత్వం వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయూఏ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు సభను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా రెవెన్యూ అధికారి మనోహర్ బాబు, అటవీ శాఖ అధికారి నాయుడు లు ఈ సందర్భంగా…

Read More

చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. – Visalaandhra

ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పిల్లలమర్రి బాలకృష్ణవిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత కార్మికుల సమస్యలను సత్వరమే ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు అనేక రకాల హామీలు ఇచ్చి చేనేత కార్మికుల ఓట్లను దండుకొని కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్ట లేకపోవడం…

Read More