News Desk

జాతీయ రహదారిపై కరాటే కళ్యాణి హంగామా.. గోవులతో వెళ్తున్న మూడు వాహనాలు సీజ్ చేయాలంటూ డిమాండ్! illegal cow transportation in Andhra Pradesh. |

Last Updated:May 08, 2026 6:35 PM IST అనకాపల్లి నక్కపల్లి వద్ద మూడు వాహనాల్లో గోవుల అక్రమ రవాణాపై కరాటే కళ్యాణి హంగామా, ఒక గోవు మృతి, వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ + News18 విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీప జాతీయ రహదారిపై గోవులతో వెళ్తున్న వాహనాలను గమనించిన సినీ నటి, సామాజిక కార్యకర్త కరాటే కళ్యాణి హంగామా సృష్టించారు. అనుమానాస్పదంగా కనిపించిన…

Read More

Bhumana Karunakar Reddy | టీటీడీలో కొత్త వివాదం ..BR నాయుడుపై భూమన సంచలన ఆరోపణలు! |

Last Updated: May 08, 2026, 15:49 IST తిరుపతి నగరంలో రాజకీయ, ధార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన అంశంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తనపై లక్ష్యంగా పెట్టుకుని అనైతిక రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో తన వద్ద డ్రైవర్గా పనిచేసిన వ్యక్తికి టీవీ5 సంస్థ తరఫున ఫోన్ కాల్స్ వచ్చాయని, ఆ వ్యక్తిని ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి, తమకు అనుకూలంగా…

Read More

Bahubali Mangoes | బాహుబలి మామిడి పండ్లు.. వీటిని ఎప్పుడైనా చూశారా?

మామిడి పండ్లు అనగానే ముందుగా అందరికి గుర్తుకువచ్చేవి బంగినపల్లి రకాలు. ఇంకా ఈ మామిడి పండ్లలో తోతాపురి, మల్లిక, నీలం, దశేరి, కేసరి వంటి ఎన్నోనోరూరించే రకాలు ఉన్నాయి. అయితే మామిడి పండ్ల సీజన్ మొదలైనప్పటి నుండి చివరి వరకు భిన్నమైన రంగు, రుచి, పరిమాణాల్లో మామిడి పండ్లు లభిస్తాయి. ఇందులో భారీ పరిమాణంతో ఉన్న మామిడి పండ్లు ప్రస్తుతం ఆదిలాబాద్ కు వచ్చాయి. వీటిని చూసిన వినియోగదారులు ఆశ్చర్యపోవడమే కాకుండా వాటి భారీ పరిమాణాన్ని చూసి…

Read More

Ap Minister Satya Kumar Yadav Comments | జగన్ వల్లే TVK విజయ్ గెలిచాడా?ఏపీ మంత్రి సెటైర్లు

తిరుపతి నగరంలో జరుగుతున్న గంగమ్మ జాతర వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పలు రాజకీయ అంశాలపై స్పందించారు. తమిళనాడులో టీవీకే అధ్యక్షుడు విజయ్ ను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారనే ప్రచారం వాస్తవాలకు దూరమని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారానికి పాల్పడుతోందని విమర్శించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు ఇప్పటికే అలాంటి రాజకీయాలను…

Read More

రైతన్నల ప్రతిభకు రాష్ట్ర స్థాయి గుర్తింపు.. రూ.25 వేల నగదు బహుమతితో రాష్ట్ర స్థాయి పురస్కారాలు! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 08, 2026 2:13 PM IST వినూత్న రైతు పురస్కారాలకు  దరఖాస్తుల ఆహ్వానం News18 ఆంధ్రప్రదేశ్‌లో వినూత్న వ్యవసాయ పద్ధతులతో సరికొత్త మార్గాలను సృష్టిస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వ్యవసాయ రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన రైతులను గుర్తించి సత్కరించేందుకు ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2022 సంవత్సరం నుంచి ANGRAU స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది నాలుగు వినూత్న రైతు పురస్కారాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన…

Read More

గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు..! Tirupati Gangamma Jathara |

Last Updated:May 08, 2026 1:16 PM IST తిరుపతి గంగమ్మ జాతరలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని పూజలు చేశారు, తమిళనాడు గవర్నర్ పై ప్రచారం అబద్ధమని, కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ప్రజాదరణ కోల్పోతుందని అన్నారు + News18 తిరుపతి గంగమ్మ జాతర వేడుకలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కొనసాగుతున్న వేళ, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి.. అనంతరం పలు…

Read More

Minister Satya Kumar | గంగమ్మ తల్లి సన్నిధిలో మంత్రి సత్యకుమార్

ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సారె సమర్పించి, రాష్ట్ర ప్రజల క్షేమం కోసం పూజలు చేశారు.#SatyaKumar #Tirupati #GangammaTemple Source link

Read More

అభివృద్ధి పరుగులు – Visalaandhra

. రోజుకో ఎంఓయÖ… వారానికో శంకుస్థాపన. మెరుగైన పాలన నినాదం కాదు… ఆచరణ కావాలి. వేగవంతమైన అభివృద్ధికి కలెక్టర్లు పోటీపడాలి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలపై అవగాహన. జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో చంద్రబాబు దిశా నిర్దేశం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: అభివృద్ధి సహా వివిధ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రెండేళ్ల క్రితం రాష్ట్రం గురించి ఏం మాట్లాడుకునేవారో… ఇప్ప్పుడేం మాట్లాడుకుంటున్నారో ప్రతి ఒక్కరూ గమనించాలని సూచించారు. ప్రభుత్వంపై నమ్మకంతో…

Read More

DWCRA: డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం వరం.. కుమార్తెల పెళ్లిళ్ల కోసం కొత్త పథకం.. తక్కువ వడ్డీకే రుణాలు! |

పథకానికి సంబంధించిన అర్హతలను కూడా ప్రభుత్వం స్పష్టంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. డ్వాక్రా సంఘంలో కనీసం ఆరేళ్లు పూర్తి చేసుకున్న సభ్యురాళ్ల కుమార్తెల వివాహాలకు మాత్రమే ఈ రుణం మంజూరు చేస్తారు. లబ్ధిదారులు తమ అవసరాన్ని బట్టి రూ. 10 వేల నుండి రూ. 1 లక్ష వరకు 4 శాతం రాయితీ వడ్డీ రేటుతో ఈ రుణాన్ని పొందవచ్చు. తీసుకున్న మొత్తాన్ని గరిష్టంగా 48 నెలవారీ వాయిదాలలో తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పించారు. అయితే, ఈ పథకం…

Read More

మా వంతు ఎప్ప్పుడు బాబు గారూ!

14న జరిగే కేబినెట్ భేటీలోనైనా చర్చిస్తారా?ఇనాం భూబాధితుల ఎదురుచూపులు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఇనాం భూబాధిత కుటుంబాలు 11 ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సొంత ఇల్లు, కరెంటు మీటరు, ఏళ్ల తరబడి కట్టిన పన్ను రసీదులు, రిజిస్ట్రేషన్ దస్తావేజులు వంటి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ఈ ఆస్తులను అమ్ముకోవడా నికి లేదా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి వీలులేని దుస్థితితో అల్లాడిపోతున్నారు. ఈ సమస్య మÖలం 1956 ఇనాం చట్టంలో…

Read More