News Desk

ఎండల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు రిలీఫ్.. బీచ్ రోడ్డుపై ప్రత్యేక ఫాగింగ్ వాహనం! Visakhapatnam mist cannon. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 24, 2026 10:41 PM IST విశాఖలో తీవ్రమైన ఎండల మధ్య, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్కే బీచ్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్డులో మిస్ట్ కానన్ వాహనంతో చల్లని నీటి జల్లులు పిచికారీ చేస్తూ ప్రజలకు ఉపశమనం అందిస్తోంది News18 విశాఖ నగరం ప్రస్తుతం భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పెరుగుతున్న ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే వేడి గాలులు వీచడంతో రోడ్లపైకి…

Read More

రాష్ట్రవ్యాప్తంగా వెటరన్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. ప్రతిష్టాత్మక అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం! Veteran Journalist Awards. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 24, 2026 10:54 PM IST రాజంపేట కళాంజలి సాంస్కృతిక సంస్థ వెటరన్ జర్నలిస్ట్ అవార్డ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది, జూన్ 25 చివరి తేదీగా నిర్ణయించి 35 మంది సీనియర్ జర్నలిస్టులను సత్కరించనుంది News18 రాష్ట్రవ్యాప్తంగా జర్నలిజం రంగంలో విశేష సేవలందించిన వెటరన్ జర్నలిస్టులకు కళాంజలి సాంస్కృతిక సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ.. సమాజానికి సేవలందించిన సీనియర్ జర్నలిస్టులను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక వెటరన్ జర్నలిస్ట్…

Read More

ఆటల్లో టాలెంట్ ఉందా..? 9 రోజుల్లో అప్లై చేయండి.. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఛాన్స్..! AP Dr YSR Sports School admissions. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 24, 2026 2:48 PM IST ఏపీ ప్రభుత్వం కడపలో డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్లకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది, 4 నుంచి 9 తరగతుల వరకు, చివరి తేదీ వచ్చే నెల 2, ఎంపిక పారదర్శకంగా ఉంటుంది News18 ఆటలంటే ఇష్టం.. మైదానంలో పరుగులు పెడితే ఉత్సాహం.. స్కూల్ స్థాయి పోటీల్లో మెడల్స్ కొట్టేస్తున్నారా..? అయితే అలాంటి విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం అదిరిపోయే అవకాశం తీసుకొచ్చింది. చిన్న వయసులోనే క్రీడల్లో…

Read More

AP Tourism | పర్యాటకులకు గుడ్ న్యూస్.. ర్యాపిడో డ్రైవర్లే ఇక టూరిస్ట్ గైడ్స్!

ఏపీ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది. ఏపీ పర్యాటక సంస్థ ఏపీటీడీసీ(aptdc) , రాపిడో సంస్థ సంయుక్తంగా దేశంలోనే మొదటిసారిగా డ్రైవర్ కం గైడ్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలు , ఇతర ప్రాంతాల నుండి విశాఖ వచ్చిన వారికి రైల్వే స్టేషన్ , ఏర్పోర్ట్ , బస్ స్టేషన్ నుండి నేరుగా పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు సరికొత్త డ్రైవర్ కం గైడ్ కార్యక్రమం…

Read More

Rohini Karte effect | రోహిణి కార్తె ఎఫెక్ట్.. 45 డిగ్రీలు దాటనున్న ఎండలు

ఏపీలో రోహిణి కార్తె ప్రభావం ప్రారంభమైంది, ఎండాకాలంలో రోహిణి కార్తె ప్రభావం పది నుంచి 14 రోజులు ఉంటుందని చెప్పుకోవచ్చు, ఎండాకాలంలోనే సాధారణ రోజుల మించి, ఈ రోహిణి కార్తె రోజుల్లో బానుడి ప్రతాపం అత్యధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకే రోహిణి కార్తిలో రోళ్లు కూడా బద్దలేసిపోతాయి అంటూ సామెతగా పెద్దలు చెబుతూ ఉంటారు, ఈ రోహిణి కార్తె సంబంధించి మే 25వ తేదీ నుంచి జూన్ 8 వరకు దీని ప్రభావం అత్యధికంగా ఉంటుందని వాతావరణ…

Read More

భర్త ఇంటి ముందు భార్య, కుమారుడి నిరసన

విశాలాంధ్ర-పెనుకొండ:పెనుకొండ పట్టణంలోని రామమందిరం వీధిలో ఆదివారం కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. భర్త కుటుంబం నుంచి న్యాయం చేయాలని కోరుతూ అశ్విని తన కుమారుడితో కలిసి భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది.అనంతపురానికి చెందిన అశ్వినికి 2006లో పెనుకొండకు చెందిన చిదంబర్‌నాథ్‌తో వివాహం జరిగింది. 2008లో వీరికి దినకర్ స్కంద్ కుమారుడు జన్మించాడు. వివాహం అనంతరం అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభమయ్యాయని అశ్విని ఆరోపించింది. అంతేకాకుండా భర్త తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంది….

Read More

Gangamma Goddess Head | 6 అడుగుల గంగమ్మ తల్లి శిరస్సు.. భక్తులకు గూస్బంప్స్ ఖాయం

అమ్మవారిజాతరలకు పెట్టిన పేరు చిత్తూరు జిల్లా, జాతరలు వస్తే చాలు ఆయ ప్రాంతాల్లో ఆచార అలవాట్లు,సంస్కృతి సాంప్రదాయాలు,కట్టు బాట్లతో జాతర వైభవం మిన్నట్టుకొంటుంది.కానీ ఇక్కడ జరిగే జాతర జిల్లాలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ స్పెషల్ చూసామంటే కళ్ళు చదరిపోవాల్సిందే.రాష్టంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి అమ్మవారి శిరస్సు ఎక్కడ లేదని భక్తులు లోకల్ 18 తో కొనియాడారు. Source link

Read More

Rohini Karte : ఏపీలో భానుడి భీకర రూపం.. మొదలైన రోహిణి కార్తె.. 45 డిగ్రీల దాటే ఎండలు.. ప్రజలకు అలర్ట్! Rohini Karte heatwave. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 24, 2026 3:49 PM IST ఏపీలో రోహిణి కార్తెతో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువ, గోదావరి జిల్లాల్లో 44 డిగ్రీలు దాటగా, అధికారులు మధ్యాహ్నం బయటకు రావొద్దని, జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక + News18 ఏపీలో భానుడు తన అసలు ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. ఇప్పటికే 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ఇప్పుడు రోహిణి కార్తె ప్రభావం మొదలవడంతో పరిస్థితి మరింత భయంకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దలు రోహిణి…

Read More

Massive fire accident in Rajahmundry | రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి (Rajahmundry) లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన బ్లీచింగ్ పౌడర్ గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోడౌన్లో భారీ ఎత్తున నిల్వ ఉంచిన రసాయనాలు, బ్లీచింగ్ పౌడర్ కారణంగా మంటలు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.#Rajahmundry #fireaccident #apnews Source link

Read More

AP, Telangana rains: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం.. నలుగురు మృతి, వందలాది చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలి భారీ నష్టం | తెలంగాణ వార్తలు

శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో చిన్నపాటి గాలులతో చిరు జల్లులు పడ్డాయి. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లెపాడు గ్రామంలో పిడుగుపాటుతో గొర్రెల కాపరి బెల్లరి నాగార్జున (35) అక్కడికక్కడే మృతి చెందాడు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో చేగుంట గ్రామానికి చెందిన చెన్నయ్య, మల్లయ్యలకు చెందిన గొర్రెలను మేపడానికి వెళ్లగా ఉరుములు, మెరుపులతో కూడి…

Read More