News Desk

ఐటీఐ చదివి వ్యవసాయం వైపు అడుగులు..సేంద్రియ సాగుతో 23 రోజుల్లోనే భారీగా లాభాలు

రూ.ముప్ఫై వేల పెట్టుబడితో అద్భుతాలు..23 రోజుల్లో లక్షన్నర ఆదాయంయూపీకి చెందిన అఖిలేశ్‌ సక్సెస్‌ స్టోరీఖరీదైన చదువులు చదివి, నగరాల్లో ఐదంకెల జీతం కోసం క్యూ కట్టే రోజులివి. కానీ, ఆ యువకుడు మాత్రం కొలువుల కంటే సొంతూరి మట్టిలోనే ఎక్కువ లాభం ఉందని నమ్మాడు. కాలం చెల్లిన పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక సేంద్రియ సాగుతో కేవలం మూడు వారాల్లోనే ఊహించని విజయాన్ని అందుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని మౌ ప్రాంతానికి చెందిన అఖిలేష్ మౌర్య ఐటీఐ…

Read More

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు.. కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 11:15 AM IST తాజా నోటీసుల ప్రకారం ఈ నెల 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యంగా ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్‌ఎల్‌పీ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఈ కేసులో కీలకంగా ప్రస్తావనకు వచ్చిన రాజ్ కసిరెడ్డి వ్యాపార సంబంధాలపై అధికారులు ప్రశ్నలు అడిగే అవకాశముందని సమాచారం. Kesineni Sivanath (fb) వైసీపీ ప్రభుత్వ కాలంలో వెలుగులోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్…

Read More

ఉగ్ర కుట్రలో ఏఐ వాడకం – Visalaandhra

ఎర్రకోట వద్ద పేలుడుపై ఎనఐఏ ఛార్జిషీటులో వెల్లడిదిల్లీ: ఎర్రకోటకు సమీపంలో కారు బాంబుతో ఆత్మాహుతికి పాల్పడిన అల్‌ఖైదా అనుబంధ సంస్థ ఉగ్రవాదులు దాని కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ప్లాట్‌ఫాంనూ వాడారని ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎనఐఏ) గుర్తించింది. ఉగ్ర కుట్ర రూపకల్పనలో ఏఐని దుర్వినియోగం చేశారని వెల్లడించింది. 2025 నవంబరు 10న జరిగిన పేలుడుపై ఎనఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో 7,500 పేజీల భారీ ఛార్జిషీటును అధికారులు ఇటీవల దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాకెట్‌తో…

Read More

Rammohan Naidu Family Visit To Tirupati Temple | తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర పౌర విమానయాన శాఖ (సివిల్ ఏవియేషన్) మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అలిపిరి పాదాల మండపం నుండి సాంప్రదాయబద్ధంగా కాలినడకన బయలుదేరి, దాదాపు 3,400 మెట్లు ఎక్కి ఆయన తిరుమలకు చేరుకున్నారు.#RammohanNaidu #tirumalatemple #tirumala Source link

Read More

Pawan Kalyan: గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన.. అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 9:55 AM IST రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదీ తీర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. News18 ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ప్రజల్లోకి వచ్చిన ఆయన, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా గోదావరి నదీ తీర…

Read More

DWCRA Loans: గుడ్ న్యూస్.. వీరికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షలు.. ప్రభుత్వం కీలక ప్రకటన..

చేతిలో కొంచెం డబ్బులు ఉన్నా బాగుండు.. ఏదో ఒకటి చేసి కష్టపడి సంపాదించే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది. పూర్తి వివరాలు ఈ కథనంలో…. Source link

Read More

AP Telangana Weather Updates: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణ, ఏపీలో ఇక వర్షాల బీభత్సం. |

ఇక ఎండల విషయానికి వస్తే తెలంగాణలో పలు జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఆకస్మిక వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అసాధారణంగా మారింది. రుతుపవనాలు పూర్తిస్థాయిలో ప్రవేశించిన తర్వాత పరిస్థితుల్లో మరింత మార్పు వచ్చే అవకాశముందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. Source…

Read More

Pawan Kalyan: మెగా అభిమానిని మర్చిపోని పవన్ కళ్యాణ్‌.. ఠాగూర్ కుటుంబానికి ఉద్యోగం, ఆర్థిక సహాయం! Pawan Kalyan fan support. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 24, 2026 10:15 PM IST జనసేన అధినేత Pawan Kalyan ఆదేశాలతో MP Tangella Uday Srinivas దారకొండ వెంకటరమణ ఠాగూర్ కుటుంబానికి ఆర్థిక సహాయం, యువతికి ఉద్యోగం హామీ ఇచ్చారు News18 ఎట్టకేలకు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం Pawan Kalyanకు అభిమాని దారకొండ వెంకటరమణ కుటుంబానికి పార్టీ నుంచి అండ లభించింది. పార్టీ కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన ఆ అభిమానిని మరవబోమంటూ జనసేన కీలక నిర్ణయం తీసుకుంది….

Read More

Tirumala: రోజుకు 75 టన్నుల చెత్త.. అయినా తిరుమల క్లీన్‌గా ఉంచుతున్న పారిశుద్ధ్య సిబ్బంది కష్టం ఇదే!

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినా టీటీడీ 210 సాధారణ, 130 సంస్థాగత మరుగుదొడ్లు, వ్యర్థాల నిర్వహణ కట్టుదిట్టం చేస్తూ పరిశుభ్రత కాపాడుతోంది, ఆహార వృథా చేయొద్దని విజ్ఞప్తి చేసింది Source link

Read More

ఎండల్లో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు రిలీఫ్.. బీచ్ రోడ్డుపై ప్రత్యేక ఫాగింగ్ వాహనం! Visakhapatnam mist cannon. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 24, 2026 10:41 PM IST విశాఖలో తీవ్రమైన ఎండల మధ్య, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్కే బీచ్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్డులో మిస్ట్ కానన్ వాహనంతో చల్లని నీటి జల్లులు పిచికారీ చేస్తూ ప్రజలకు ఉపశమనం అందిస్తోంది News18 విశాఖ నగరం ప్రస్తుతం భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పెరుగుతున్న ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే వేడి గాలులు వీచడంతో రోడ్లపైకి…

Read More