News Desk

Road Accident: అరగంటలో ఇంటికి చేరిపోతారు.. కానీ ఆ ఘోర రోడ్డు ప్రమాదం ఆపేసింది.. లారీని ఢీ కొని ఓకే కుటుంబంలో ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 24, 2026 6:23 AM IST Road Accident: అనకాపల్లి జిల్లాలో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన ఒకే కుటుంబం మినీ వ్యాన్ కశింకోట వద్ద లారీని ఢీకొని ఇద్దరు మృతి, ఆరుగురు గాయాలు, గ్రామాల్లో తీవ్ర విషాదం ప్రతీకాత్మక చిత్రం మరో అరగంటలో క్షేమంగా ఇళ్లకు చేరుకుంటారనుకున్న సమయంలో ఒకే కుటుంబానికి చెందిన వారి ఆధ్యాత్మిక యాత్ర విషాదాంతమైంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీరని చీకట్లను నింపింది….

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Weather Update: 9 జిల్లాల్లో భానుడి భగభగలు.. రాయలసీమకు ఉరుములతో కూడిన వర్ష సూచన

దీని ప్రకారం ఆదివారం (నేడు) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాయలసీమకు వర్ష సూచన ఉంది. Source link

Read More

Wather Update: భయంకర ఎండల మధ్య పిడుగుల ఎంట్రీ.. తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ వాతావరణం |

ఆంధ్రప్రదేశ్‌లో మే 23 (శనివారం) నుండి మే 26 వరకు కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాలలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం శనివారం రాష్ట్రవ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీయనున్నాయి. పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీల నుండి 48…

Read More

Gas Connections: వినియోగదారులకు అలర్ట్.. గ్యాస్ కనెక్షన్ పేరు మార్పిడిపై కొత్త రూల్స్! ఇలా చేయకపోతే ఇక గ్యాస్ రాదు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 23, 2026 6:43 AM IST Gas Connections: చిత్తూరు జిల్లాలో IOCL, HPCL, BPCL గృహ ఎల్‌పీజీ వినియోగదారులలో సుమారు 20 నుంచి 23 వేల మంది e-KYC లేక మరణించిన వారి పేర్లపై కనెక్షన్లతో ఉండగా, నిబంధనలు పాటించకపోతే కనెక్షన్లు రద్దు అవుతాయని హెచ్చరిక News18 ఇంటి అవసరాలకు ఉపయోగించే గృహోపయోగ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ల విషయంలో ఆయిల్ కంపెనీలు, గ్యాస్ సరఫరా ఏజెన్సీలు నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. చనిపోయిన…

Read More

CM Chandrababu Fires On YS Jagan | జగన్ పై సీఎం చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. మాజీ సీఎం జగన్పై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు.. ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. Source link

Read More

ఏపీలో ఎండలు భగ్గుమంటున్నాయి.. 46 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు! Andhra Pradesh heat wave. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కానుమోలులో అత్యధికంగా 45.8 డిగ్రీలు నమోదవగా, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, పల్నాడు జిల్లా శ్రీనగర్ ప్రాంతాల్లో 45 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 44.6 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 44.3 డిగ్రీలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 13 జిల్లాల…

Read More

Top 10 News: నేటి టాప్ పది వార్తలు.. కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

Last Updated:May 23, 2026 10:58 PM IST తెలంగాణ కేబినెట్ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఆమోదం, గోదావరి పుష్కరాలకు నిధులు, వడదెబ్బ మృతులకు పరిహారం, చైనా బొగ్గు గని పేలుడు, ఇవాంకా ట్రంప్ హత్య కుట్ర బయటపడింది. News18 1. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఆమోదం తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల పనుల…

Read More

Tirupati: తిరుపతిలో షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ హత్యకు సుపారీ ఇచ్చిందెవరో తెలుసా..? Tirupati lawyer murder conspiracy. |

Last Updated:May 23, 2026 9:16 PM IST తిరుపతిలో న్యాయవాది గుణశేఖర్ కానిస్టేబుల్ హత్యకు కుట్ర ఆరోపణలు, ముగ్గురు యువకుల స్టేట్‌మెంట్‌లతో కేసు నమోదు, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు + News18 తిరుపతిలో సంచలనం రేపుతున్న ఓ కేసు ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. న్యాయవాదిగా వ్యవహరిస్తున్న వ్యక్తే ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను హత్య చేయించాలని ముద్దాయిలను ప్రేరేపించాడన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఓ…

Read More

Annavaram: క్యూలకు గుడ్‌బై.. అన్నవరం భక్తులకు కీలక ప్రకటన.. ఇకపై కొండపై క్యాష్ బంద్..! Annavaram temple digital payments. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 23, 2026 8:31 PM IST అన్నవరం దేవస్థానం రత్నగిరి కొండపై అన్ని సేవలు, దర్శనాలు, ప్రసాద టికెట్లకు నగదు నిలిపి పూర్తిగా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరించనున్నట్లు ఈవో చక్రధర్ రావు తెలిపారు + News18 తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి శుభకార్యం జరిగినా ముందుగా గుర్తొచ్చేది అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారే. కుటుంబ శాంతి, ఐశ్వర్యం కోసం స్వామివారి వ్రతాన్ని ఆచరించేందుకు ప్రతి రోజు వేలాది మంది భక్తులు రత్నగిరి కొండను…

Read More