News Desk

నియోజకవర్గ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఇంచార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో గల ఓటర్ల జాబితాను ఇన్చార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21/4/2026 నాటికి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో పురుషులు 1,22,706 మంది, స్త్రీలు 1,25,285 మంది, ఇతరులు 21 మంది కలిసి మొత్తం 2,48,012 ఓటర్లు కలరు అని తెలిపారు. ధర్మవరం అర్బన్ లో పురుషులు 52, 386 మంది, స్త్రీలు 54, 049, ఇతరులు…

Read More

Tirupati Family Tragedy: తల్లీ, భార్య పిల్లలు ఎవర్ని వదలకుండా చంపాడు.. నాలుగు మర్డర్స్‌కి కారణం అదే | ట్రెండింగ్

Last Updated:Apr 23, 2026 5:43 PM IST Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే ఇంటి యజమాని మానసిక పరిస్థితి బాగోకపోతే కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పడానికి తిరుపతిలో జరిగిన ఓ దారుణ సంఘటనే ఇందుకు నిదర్శనంగా మారింది. Tirupati Family Tragedy Tirupati Family Tragedy: ఇంటికి పెద్ద దిక్కు భాద్యతగా వ్యవహరించకపోతే ఆ ఫ్యామిలీ అస్తవ్యస్థంగా మారుతుంది. అదే…

Read More

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు దురదుష్టకరం

అవినీతి జరిగిందా..? లేదా.. ఎవరు తేల్చాలి..? విశాలాంధ్ర‌, హైద‌రాబాద్ : దేశంలో జరుగుతున్న రాజకీయ అవినీతిపై జరుగుతున్న ప్రచారం, కోర్టు తీర్పులు, రాజకీయ ప్రభావంతో అంతిమంగా రాజకీయ, ఆర్ధిక నేరగాళ్ళకు కేసుల నుండి తప్పించుకునే అవకాశం ఏర్పడుతుందని, దీనివల్ల రాజకీయ నాయకులు రాజకీయాలలో మరింత ప్రభావం పెంచుకుంటున్నారని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.యస్.బోస్ అన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి ఒక రాజకీయ నాయకుడిపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని విపరీతమైన ప్రచారం జరిగింది….

Read More

Huge Demand for These Mangoes | ఈ మామిడిపండ్లకు ఫుల్ క్రేజ్.. కారణం ఇదే!

గోదావరిజిల్లాలు అంటేనే పాడిపంటలకు ప్రసిద్ధి అని చెప్పుకోవచ్చు. అటువంటి ప్రాంతంలో ఈఏడాది మామిడి పండ్లు అరకోరగా ఇప్పటివరకు మార్కెట్లో దర్శనమిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కానీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి జాతీయ రహదారి మొదలుకుని,ఎర్రకోనేరు వరకు మామిడి పండ్లు గబాలిస్తూ కనిపిస్తాయి. ఒకటికాదు రెండుకాదు అనేక రకాల జాతి మామిడిపండ్లు ఈ రహదారిపై ఆకట్టుకుంటూ ఉంటాయి.ముఖ్యంగా ఆరహదారిపై ప్రయాణం చేసామా, వాటి సువాసన అద్భుతం అనే విధంగా అక్కడ భక్తులను ప్రయాణికులను సైతం ఆకట్టుకుంటాయని…

Read More

అమరావతి రాజధానిగా కొత్త మ్యాప్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా కొత్త మ్యాప్‌ను విడుదల చేశాయి. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఒక రాష్ట్ర రాజధానిని ఖరారు చేస్తూ పార్లమెంట్‌లో చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026కు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో, అమరావతికి తిరుగులేని అధికారిక హోదా దక్కింది. 2024 జూన్ 2 నుండి ఇది అమల్లోకి వచ్చేలా చట్టం చేయడం గమనార్హం. దీంతో గత కొన్నేళ్లుగా సాగుతున్న ఃమూడు…

Read More

Summer Health Tips: ఈ సమ్మర్‌లో మీ శరీరంలో ఎక్కడపడితే అక్కడ చెమట పడుతోందా..? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు |

Summer Health Tips: వేసవి కాలం వస్తే మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య శరీరానికి ఎక్కువగా చెమట పట్టడం. వేసవి తీవ్రత, ఉక్కపోతతో పాటు శరీరం త్వరగా డీహైడ్రెట్ కావడం వల్ల చంకల్లో, వీపుపైన, ఛాతిపైన , తలపై కూడా చెమట పడుతూ ఉంటుంది. మన చుట్టూ రెండు రకాల వ్యక్తులను మనం చూస్తుంటాము. కొందరికి ఫ్యాన్ వేసినా కూడా విపరీతంగా చెమట పడుతుంది, మరికొందరికి అస్సలు చెమట పట్టదు. నిరంతరం చలిగా అనిపిస్తుంది. Source…

Read More

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్..లిఫ్ట్‌లో చిక్కుకున్న లాయర్లు..

విజయవాడ నగరంలోని కోర్టులో గురువారం హై టెన్షన్ నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కోర్టు భవనంలో లిఫ్ట్ ఆగిపోయింది. ఏడు, ఎనిమిది అంతస్తుల మధ్య నిలిచిన లిఫ్ట్‌లో 6గురు లాయర్లు చిక్కుకుపోయారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ లిఫ్ట్ కదలలేదు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సర్వీస్, పోలీస్ అధికారులు కోర్టు కాంప్లెక్స్‌ వద్దకు చేరుకున్నారు. లిఫ్ట్ మెయింటెనిన్స్ సిబ్బందిని కూడా అధికారులు పిలిపించారు. చివరకు అతికష్టం మీద లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఐదుగురు లాయర్లను ఫైర్ సిబ్బంది క్షేమంగా…

Read More

Ap Politics | చంద్రబాబు vs పవన్.. కూటమిలో రచ్చ రచ్చ! | #local18V

ఏపీ కూటమి పార్టీలో కొంపటి మొదలైందా? ముఖ్యంగా బిజెపి పార్టీ పక్కన పెడితే,జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య విభేదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయా? బయటపడిన నియోజకవర్గాలు కొన్ని అయితే,బయటపడని నియోజకవర్గాలు ఇంకెన్ని?అధినేత పోటీ చేసిన నియోజకవర్గంలోనే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. తాజాగా సెల్ ఫోన్ పంపనీలో మా అధినేత ఫోటో ఏది అంటూ జనసేన పార్టీకి సంబంధించిన నేతలు తిరుగుబాటు చేశారు. నిజానికి అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా జనసేన ఎమ్మెల్యే కావడం ఆశ్చర్యానికి…

Read More

బెంగాల్ ముర్షిదాబాద్‌లో పోలింగ్ వేళ బాంబు దాడి.. పలువురికి గాయాలు

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నవడా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబు విసిరినట్లు సమాచారం.ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఓటర్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు. పోలింగ్‌కు ముందు రాత్రి రాయ్‌పూర్ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలుఈ…

Read More

Ananthapuram Incident | గడ్డివాముకు నిప్పు పెట్టిన నిందితుడు అరెస్ట్!

పెద్దవడుగూరు గ్రామంలో వరుసగా గడ్డివాములకు నిప్పుపెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేసిన నిందితుడు సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజులుగా పశువులకు ప్రాణాధారమైన గడ్డి నిల్వలను దహనం చేసిన ఘటనలతో ఆగ్రహించిన వందలాది మంది రైతులు పోలీస్ స్టేషన్కు చేరుకుని నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. Source link

Read More