News Desk

తిరుపతిలో ఆధ్యాత్మిక వైభవం.. భక్తులను మంత్రముగ్ధులను చేసిన గంధోత్సవం! Tirupati Sri Govindarajaswamy Temple |

Last Updated:Apr 23, 2026 10:41 PM IST తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం వైభవంగా జరిగింది, గంధాభిషేకం, ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తిరుపతి లో ఘనంగా శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం..! తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడింది. శ్రీ భాష్యకారుల ఉత్సవాల్లో చివరి ఘట్టంగా నిర్వహించే గంధపు పొడి ఉత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా…

Read More

గిరిజన గురుకులంలో ప్రవేశాలుకు – మే 20 వరకు దరఖాస్తులు

ప్రిన్సిపల్ వెంకటరమణ నాయక్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామంలోని ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటరమణ నాయక్ తెలిపారు. గురువారం స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ తరగతి వారీగా సీట్ల వివరాలను వెల్లడించారు. 3వ తరగతిలో మొత్తం 40 సీట్లు ఉండగా, అందులో ఎస్టీకి 32, ఎస్సీకి 5, బీసీకి 2, ఓసీకి 1…

Read More

Budhaditya Yoga: ఈ 6 రాశుల వారు జరభద్రం.. ఏప్రిల్ 30 తర్వాత భారీ మార్పులు.. మీ రాశి ఉందా..?

బుధుడు 2026 ఏప్రిల్ 30న మేషరాశిలోకి ప్రవేశం, సూర్యుడితో కలిసి బుధాదిత్య రాజయోగం, కొన్ని రాశులకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ, మానసిక ఒత్తిడి సూచనలు Source link

Read More

వందేళ్ల ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్ -బాధ్యత- పై సదస్సు

విశాఖ : వందేళ్ల ఆంధ్ర యూనివర్సిటీ భవిష్యత్ –బాధ్యత- పై సదస్సు ఈ నెల 26 కళింగసీమ విద్యార్థులు- ఎస్ఎఫ్ఐ – ఏఐఎస్ఎఫ్,ఏఐడిఎస్ఓ, పిడిఎస్ఓ,ఏయు పూర్వ విద్యార్థుల నేతృత్వంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు డాక్టర్ జీవితేశ్వరరావు, పి మేఘనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు.కళింగసీమ గుండెకాయ విశాఖపట్నంలో నెలకొల్పిన ఆంధ్ర విశ్వవిద్యాలయం వందేళ్లు ఏప్రిల్ 26 తో నిండిన సందర్భంగా ప్రజల పండగగా జరుపుకోవాల్సిన సందర్భం ఉందన్నారు.ఆంధ్ర విశ్వవిద్యాలయం మద్రాస్ రాష్ట్రం లో విద్యామంత్రి గా ఉన్న అన్నెం పరశురాం…

Read More

Today Top 10 News: భారత్‌పై ట్రంప్ అనుచిత వ్యాఖ్యలు.. ఇరాన్ ఘాటు సమాధానం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అంచనాలను మించి నమోదైంది. బెంగాల్‌లో ఏకంగా 89.93 శాతం ఓటింగ్ నమోదై సరికొత్త రికార్డు సృష్టించింది. తమిళనాడులో కూడా 82.24 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వాడుకున్నారు. ఈ భారీ పోలింగ్ ఏ పార్టీని అధికారంలో కూర్చోబెడుతుందోనని దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 2. కార్మికులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి ఆర్టీసీ కార్మికులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా…

Read More

ఎంఈఓ-1 ఇన్చార్జిగా చిన్నికృష్ణ పదవీ బాధ్యతలు స్వీకరణ

విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎంఈఓ-1 గా రాజేశ్వరి దేవి ఏప్రిల్ 16 నుంచి మే నెల వరకు సెలవులో ఉన్నందున, జిల్లా డీఈవో ఆదేశాల మేరకు కదిరి ఎంఈఓ-1 గా ఉన్న చిన్ని కృష్ణను ధర్మవరం ఎంఈఓ-1 ఇన్చార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చిన్నికృష్ణ మాట్లాడుతూ విద్యా సమస్యలపై తాను అందరికీ అందుబాటులో ఉంటానని వారు తెలిపారు. వేసవి సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎటువంటి పరిస్థితులలో అదనపు…

Read More

Love Astrology: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే మీ లవ్ సక్సెస్.. ప్రకృతిలో దాగున్న ప్రేమ రహస్యాలివే..! special plants to grow at home for love and luck. |

Last Updated:Apr 23, 2026 8:07 PM IST తులసి, జాస్మిన్, రోస్, ఆర్కిడ్, ఆంథూరియం వంటి మొక్కలు ప్రేమ, అదృష్టం, పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు, లోకల్ 18 తెలుగు ధృవీకరించలేదు Source link

Read More

వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలి..

తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉండాలి.. ఎం ఈ ఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; వేసవి సెలవుల్లో విద్యార్థులు తగు జాగ్రత్తలు పాటించాలని, తల్లిదండ్రుల సంరక్షణలో నే ఉండాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయని తెలిపారు. ఈ సెలవుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఎటువంటి పరిస్థితులలో ఆదనపు తరగతులు నిర్వహించరాదని వారు తెలిపారు. విద్యార్థులు ఎండాకాలంలో ఎండ అధికంగా ఉన్నందున ఎవరు…

Read More

AP Pensions: రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లపై అతి భారీ గుడ్ న్యూస్.. ఒకేసారి లక్షల మందికి కొత్త పింఛన్లు |

ఆర్థికంగా చూస్తే, ఈ 1.53 లక్షల మంది కొత్త వితంతు లబ్ధిదారులకు నెలకు రూ. 4,000 చొప్పున పింఛన్ అందించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై నెలకు సుమారు రూ. 61 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటికే ప్రభుత్వం ‘స్పౌజ్ కేటగిరీ’ కింద పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే, తక్షణమే ఆ తర్వాతి నెల నుంచి భార్యకు పింఛన్ బదిలీ చేసే ప్రక్రియను అమలు చేస్తోంది. ఈ విధానం ద్వారా ఇప్పటికే సుమారు 2.30 లక్షల మందికి…

Read More

నియోజకవర్గ ఓటర్ల జాబితాను ప్రకటించిన ఇంచార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో గల ఓటర్ల జాబితాను ఇన్చార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 21/4/2026 నాటికి నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో పురుషులు 1,22,706 మంది, స్త్రీలు 1,25,285 మంది, ఇతరులు 21 మంది కలిసి మొత్తం 2,48,012 ఓటర్లు కలరు అని తెలిపారు. ధర్మవరం అర్బన్ లో పురుషులు 52, 386 మంది, స్త్రీలు 54, 049, ఇతరులు…

Read More