News Desk

Snake Viral Video: టీచర్ ఇంట్లోకి వచ్చిన నాగుపాము.. మంచినీళ్లిచ్చి మర్యాద చేసి పంపారు, వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Apr 23, 2026 1:58 PM IST Snake Viral Video: మోత మోగిస్తున్న ఎండలు తట్టుకోలేక ఓ విషసర్పం ఉపాధ్యాయుడి ఇంట్లోకి చొరబడింది. మానవత్వం తట్టి లేపే ఆ మాస్టారు విషసర్పానికి మంచినీళ్లు పోసి ఆదరించారు. + Snake Viral Video Viral Video: ఎండలు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలే కాదు సకల జీవరాసులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మనుషులు అయితే వేసవి తాపాన్ని తట్టుకోలేక ఏసీ లేదా ఫ్యాన్…

Read More

School Issue: ఆ బ్రిటిష్ కాలం నాటి స్కూల్‌లోనే పాఠాలు చెప్పండి.. మండుటెండలో గ్రామస్తుల వినూత్న నిరసన

School Issue: చిత్తూరు జిల్లాలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే విధంగా మండుతున్న ఎండల్లో గంటల తరబడి ఒక స్కూల్ కోసం ఊరి జనం అంతా ధర్నాకు దిగారు. అర్జీలు, సమావేశాల అనంతరం ఆ పాఠశాలలోనే విద్య సంవత్సరాన్ని కొనసాగించాలని ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి లేఖ అందజేశారు. Source link

Read More

టీడీపీ మాస్టర్ ప్లాన్.. పార్టీలో భారీ మార్పులు.. యువతకు పెద్దపీట, భవిష్యత్తుకు బలమైన బాట..! new phase for tdp with new committees lokesh role is cruci | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 23, 2026 3:48 PM IST ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు పెద్ద మార్పులు, 83 శాతం కొత్త నేతలకు ఛాన్స్, నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కీలక భూమికలోకి కొత్త వారికి పదవులు ఇవ్వడంతో ఆ జిల్లాలో ఆ జెండాకు తిరుగేలేదంటున్న విశ్లేషకులు 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ మరోసారి పునరుత్తేజంతో ముందుకు సాగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 15న ప్రకటించిన జాతీయ, రాష్ట్ర కమిటీలను…

Read More

పాలీసెట్–2026కు ఉరవకొండలో అన్ని ఏర్పాట్లు పూర్తి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 25వ తేదీన ఉరవకొండలో తొలిసారిగా నిర్వహించనున్న పాలీసెట్–2026 పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కోఆర్డినేటర్ కె. అశ్రఫ్ అలీ తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి మొత్తం 503 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.పరీక్ష నిర్వహణ కోసం రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు తప్పనిసరిగా ఉదయం 9 గంటలలోపే…

Read More

Vivek Oberoi at Tirumala | తిరుమలలో వివేక్ ఒబెరాయ్ సందడి.. శమితా శెట్టితో కలిసి శ్రీవారి దర్శనం!

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, నటి శమితా శెట్టిలు గురువారం (ఏప్రిల్ 23) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ (TTD) అధికారులు వారికి వేద ఆశీర్వచనం అందించి, పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం ప్రతిసారీ తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని వివేక్ ఒబెరాయ్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. వీరితో…

Read More

క్రీడా మైదానంలో లైటింగ్ కోసం పెన్షనర్ల సహకారం – రూ.10 వేల విరాళం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు హైస్కూల్ క్రీడా మైదానంలో లైటింగ్ సదుపాయం కల్పించేందుకు పెన్షనర్ల సంఘం ముందుకు వచ్చి రూ.10,000 విరాళాన్ని అందజేసింది. సాయంత్రం వేళల్లో చీకటి కారణంగా విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం అందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ట్రెజరీ అధికారి క్రిష్టప్ప, రిటైర్డ్ ఉపాధ్యాయులు వెంకటస్వామి, ఏర్రిస్వామి, వర్క్ ఇన్‌స్పెక్టర్ నజీర్ పాల్గొని,…

Read More

అనకాపల్లికి బంపర్ గిఫ్ట్.. రూ.5,400 కోట్ల సోలార్ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన..! Anakapalli solar wafer plant, |

Last Updated:Apr 23, 2026 4:58 PM IST అనకాపల్లి రాంబిల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్‌గాట్ వేఫర్ ప్లాంట్‌కు చంద్రబాబు శంకుస్థాపన, రూ.5,400 కోట్లు పెట్టుబడి, ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యం Source link

Read More

తిరుపతిలో దివ్య పుష్పయాగం: మూడు టన్నుల పుష్పాలతో ప్రత్యేక పూజలు.

తిరుపతి: ఊంజల్ మండపంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య పుష్పయాగం వైభవంగా జరిగింది. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. స్వామివారికి ప్రత్యేకంగా పుష్పయాగం నిర్వహించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా తులసి, చామంతి, మల్లె, గన్నేరు, కనకాంబరాలు, రోజా, తామర, కలువ వంటి 12 రకాల పుష్పాలతో పాటు ఆరు రకాల ఆకులను ఉపయోగించారు. మొత్తం మూడు టన్నుల పుష్పాలను ఈ యాగంలో వినియోగించారు. పుష్పాల పరిమళంతో ఆలయ ప్రాంగణం సుగంధభరితంగా…

Read More

గరుకుపాలెంలో పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం

విశాలాంద్ర వలేటివారిపాలెం.(ప్రకాశం జిల్లా ) : కందుకూరు ప్రాజెక్టుపరిధిలో ని వలేటివారిపాలెం మండలం సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు తొమ్మిదవ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతున్న పోషణ పక్వాడా ముగింపు కార్యక్రమం గరుకుపాలెం అంగన్వాడీ సెంటర్లో స్థానిక కార్యకర్త అమర జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా సూపర్వైజర్ సునీత మరియు స్కూల్ టీచర్, ఏఎన్ఎం పాల్గొన్నారు. 8వ పోషణ పక్వాడ కార్యక్రమం లో భాగంగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగినది…

Read More

తిరుపతిలో ఆధ్యాత్మిక వైభవం.. భక్తులను మంత్రముగ్ధులను చేసిన గంధోత్సవం! Tirupati Sri Govindarajaswamy Temple |

Last Updated:Apr 23, 2026 10:41 PM IST తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం వైభవంగా జరిగింది, గంధాభిషేకం, ఊరేగింపులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తిరుపతి లో ఘనంగా శ్రీ భాష్యకారుల గంధపు పొడి ఉత్సవం..! తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడింది. శ్రీ భాష్యకారుల ఉత్సవాల్లో చివరి ఘట్టంగా నిర్వహించే గంధపు పొడి ఉత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా…

Read More