పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనపరిచిన సూర్య హై స్కూల్ విద్యార్థులు

విశాలాంధ్ర ధర్మవరం; పదవ తరగతి పరీక్ష ఫలితాలలో సూర్య హై స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరిచి విజయ దుందుభిని మోగించడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ నరేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 564 మార్కులు లను ఎస్ మహమ్మద్ షాహిద్ పాఠశాల టాపర్గా నిలిచారని, 546 మార్కులతో రూపసనా, 532 మార్కులతో లక్ష్మీనారాయణ రెడ్డి కైవసం చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా సూర్య ట్యుటోరియల్ నందు కోచింగ్ తీసుకున్న దీపకళ 588 మార్కులు, మహర్ స్వప్న…

Read More

పలమనేరు ప్రజలకు జడ్జ్ సీరియస్ వార్నింగ్.. చీటీలు వేస్తున్నారా? ఖాళీ బాండ్లపై సంతకాలు పెడితే ఇబ్బందులే..!

చిత్తూరు జిల్లా బేలుపల్లిలో న్యాయ సేవా సదస్సు, చీటీ మోసాలు, అధిక వడ్డీ అప్పులు, భూ వివాదాలపై హెచ్చరికలు, చట్ట సలహా తీసుకోవాలని న్యాయ నిపుణుల పిలుపు Source link

Read More

విజయకేతనముతో పదవ తరగతి పరీక్షా ఫలితాలు మోగించిన యశోద పాఠశాల

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యశోద కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 173 మంది లో 590 మార్కులకు పైగా నలుగురు విద్యార్థులు, 580 మార్కులు పైగా 28 మంది విద్యార్థులు, 550 మార్కులకు పైగా 79 మంది విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో విజయోత్సవ సభను కూడా నిర్వహించారు. అనంతరం…

Read More

CM Chandrababu Meets Pawan Kalyan | వన్ కళ్యాణ్ ఇంటికి సీఎం చంద్రబాబు!

హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.#pawankalyan #cmchandrababu #hyderabad Source link

Read More

విజయకేతనంతో బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు

హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు 86 శాతముతో విజయ దుందుభి మోగించడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. వారు మాట్లాడుతూ పాఠశాల ద్వారా 183 మంది పరీక్షలు రాయగా అందులో 155 మంది ఉత్తీర్ణులు అవుతూ 86 శాతము నమోదు కావడం జరిగిందని తెలిపారు. 590 మార్కులతో వై భవ్యశ్రీ, 583 మార్కులతో బండారి అక్షయ, 581 మార్కులతో నిశ్చల్, రంగం సంగీత కైవసం…

Read More

బాలికల భవిష్యత్తుకు బిగ్ స్టెప్.. చిత్తూరులో కిశోరి వికాసం ప్రత్యేక శిబిరాలకు శ్రీకారం..! kishori vikas camps in chittoor and beginning of empowerment | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 02, 2026 6:47 PM IST చిత్తూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించిన కిశోరి వికాసం వేసవి శిబిరాలు మే 1 నుంచి జూన్ 11 వరకు, బాలికల హక్కులు, భద్రత, విద్యపై అవగాహన, శిక్షణ ఇవ్వనున్నారు News18 బాలికల సాధికారతకు మరో ముందడుగు పడింది. చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో కిశోరి వికాసం.. అనే ప్రత్యేక వేసవి శిబిరాలు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శ్రీకారం చుట్టారు. తన చాంబర్‌లో జరిగిన…

Read More

విజయఢంకా మోగించిన శాంతినగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు

హెడ్మాస్టర్ ఉమాపతి విశాలాంధ్ర ధర్మవరం;; పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పట్టణంలోని శాంతినగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయ డంకా మోగించడం జరిగిందని హెడ్మాస్టర్ ఉమాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 52 మంది పరీక్షలు రాయగా అందులో 31 మంది ఉత్తీర్ణులు కాగా 60 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. ఇందులో ఎస్ గణేష్ 580 మార్కులు తో పాఠశాల ప్రధమగా నిలవగా, 574 మార్కులతో పి సప్తగిరి రెండవ స్థానం,…

Read More

Chrysanthemum Farming Profits | చామంతి సాగులో సూపర్ ట్రిక్… ఖచ్చితంగా లాభాలే!

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజక వర్గం, శాంతిపురం మండలానికి చెందిన సోమశేఖర్ అనే రైతన్న తన పొలంలో విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు చేస్తున్నాడు.చామంతి పూల తోటలను విద్యుత్ వెలుగులతో పూల సాగులో నూతన ఒరవడిని సృష్టిస్తున్నాడు ఈ రైతన్న సవాలుగా మారిన వాతావరణ పరిస్థితుల నుంచి చామంతిని కాపాడుకుంటూ పొలమంతా విద్యుత్ కాంతులను నింపి పంట దిగుబడితో సేద్యంలో రాణిస్తున్నాడు. వేల సంఖ్యలో వెలుగుతున్న బల్బులతో పువ్వుల సాగు చేస్తున్నాడు.ఇలా సాగు ఎందుకుచేస్తారు.. ఇలా…

Read More

ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి నూతన కమిటీ ఏర్పాటు

ఉపాధ్యక్షులుగా కండక్టర్ తిమ్మప్ప విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య సేవల సంస్థ ( డి సి హెచ్ ఎస్ ) ఆధ్వర్యంలో ఆసుపత్రి అభివృద్ధి కోసం నూతన కమిటీని అధికారికంగా నియమించారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు.ఉపాధ్యక్షులుగా టిడిపి పార్టీ సీనియర్ నాయకులు కండక్టర్…

Read More

Heavy Rains: ఏపీకి వర్ష సూచన.. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక! |

Last Updated:May 02, 2026 8:26 AM IST ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం, మామిడి రైతులకు నష్టం, వాతావరణ శాఖ మరిన్ని వర్షాల హెచ్చరిక Source link

Read More