ప్రపంచ కార్మికుల దినోత్సవం సాక్షిగా కడియం పేపర్ మిల్ లాకౌట్
విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, కడియం లో గల ఏపీ పేపర్ మిల్ యాజమాన్యం శుక్రవారం లాకౌట్ ప్రకటించింది. ఈ లాకౌట్ మే 1వ తేదీ రాత్రి 10 గంటల నుండి అమలులోకి వస్తుందని ప్రకటనలో తెలిపింది. అడ్మినిస్ట్రేషన్, వెల్ఫేర్, మెడికల్ వంటి కొన్ని ఎమర్జెన్సీ సేవలు కొనసాగుతాయని తెలిపింది. గత ఐదు రోజులుగా పేపర్ మిల్ కాంటాక్ట్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 1వ తేదీన కార్మికుల…


